Saturday, April 27, 2024
Home Search

రాజస్థాన్‌ - search results

If you're not happy with the results, please do another search
AIMIM will contest Rajasthan And Karnataka elections

కర్నాటక, రాజస్థాన్ ఎన్నికల్లో పోటీ చేస్తాం: ఒవైసీ

హైదరాబాద్: రాజస్థాన్, కర్నాటకలో ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎఐఎంఐఎం పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ గురువారం ప్రకటించారు. ఈ ఏడాది చివరిలో జరగవలసి...
Tata Motors Launched Re.Wi.Re

Re.Wi.Reని ప్రారంభించిన టాటా మోటార్స్..

జైపూర్: దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు అయిన టాటా మోటార్స్, ఈరోజు రాజస్థాన్‌లోని జైపూర్‌లో దాని మొదటి రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (RVSF) Re.Wi.Re – Recycle with Respectని ప్రారంభించడం...

నిగ్గదీసి అడగండి..

భూపాలపల్లి : కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు మరోసారి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనతో దేశం తిరోగమన దిశగా పయనిస్తోందని...
Center Gradually reducing taxes due to the states

‘సెస్’ బుస్..

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాలను అస్థిరపరుస్తోంది. న్యాయబద్ధంగా రాష్ట్రాలకు రావాల్సిన పన్నులను క్రమంగా తగ్గిస్తోంది. సెస్సులు, సర్‌చార్జీల రూపంలో దొడ్డిదారిన కేంద్ర ఖజానాకు...
Charred bodies in bolero vehicle

వాహనంలో కట్టేసి బతికుండగానే తగలబెట్టారు…

ఛండీగఢ్: బతికుండగాను ఇద్దరు వ్యక్తులను వాహనంలో కట్టేసి తగలబెట్టిన సంఘటన హర్యానా రాష్ట్రం భివాని జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బరావాస్ గ్రామంలో బొలేరో వాహనంతో సహా రెండు మృతదేహాలు...
The cost of Kiara Advani mangalsutra

కియారా మంగళసూత్రం ఖరీదు వింటే షాక్ అవ్వాల్సిందే

అగర్తల: బాలీవుడ్ స్టార్ జంట సిద్ధార్థ మల్హోత్ర, కియారా అదానీ వివాహ వేడుకలు ముగిసినప్పటికీ ఆ పెళ్లివేడుకకు సంబంధించిన విశేషాలు, ఆర్భాటాల గురించి మాత్రం ఇప్పట్లో వార్తలు ఆగేలా లేవు. తాజాగా..కియారా అద్వానీ...
First phase of Delhi-Mumbai Expressway has been inaugurated

ఢిల్లీ-జైపూర్ ఇక మూడున్నర గంటలే..

దౌసా : మౌలిక వసతులు, కీలక వ్యవస్థల పటిష్టత దిశలో పెట్టుబడులతో మరిన్ని పెట్టుబడులు వస్తాయని, ఇది వ్యాపారాభివృద్ధికి దోహదం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ప్రధాని మోడీ ఆదివారం రాజస్థాన్‌లోని...
Parliament security breach

ఆత్మస్తుతి, పరనింద

వేదిక తనదైతే వెయ్యి అబద్ధాలైనా ఆడొచ్చని అంటారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రధాని మోడీ అనర్గళంగా, హావభావయుక్తంగా చేసిన ప్రసంగం దీనినే గుర్తు...
Smriti irani daughter wedding

రాజస్థాన్ లో నిరాడంబరంగా స్మృతి ఇరాని కుమార్తె వివాహం

  న్యూస్‌డెస్క్: కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నాయకురాలు స్మృతి ఇని కుమార్తె షానెల్లె వివాహం గురువారం రాజస్థాన్‌లోని నాగోర్ జిల్లాలో అర్జున్ భల్లాతో జరిగింది. ప్రస్తుతం హెరిటేజ్ హోటల్‌గా మారిన 15వ శతాబ్దానికి...
Rajasthan Police Investigation on Ramdev Controversial Comments

రాందేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలపై రాజస్థాన్ పోలీసుల దర్యాప్తు

జైపూర్: రాజస్థాన్‌లోని బర్మర్ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో ముస్లింలు, క్రైస్తవులపై యోగా గురు రాందేవ్ బాబా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రాజస్థాన్ పోలీసులు శనివారం సుమోటోగా దర్యాప్తు ప్రారంభించారు. నమాజ్ పేరుతో...

స్పిన్‌పై గురి.. నెట్స్‌లో శ్రమిస్తోన్న టీమిండియా స్పిన్నర్లు

స్పిన్‌పై గురి స్పిన్నర్లుతో నెట్స్‌లో శ్రమిస్తోన్న టీమిండియా! జట్టులో చేరిన వాషింగ్టన్ సుందర్ నెట్ బౌలర్లుగా కుమార్, రాహుల్ చాహర్, సాయికిషోర్ ఇప్పటికే జట్టులో అశ్విన్, అక్షర్, కుల్దీప్, రవీంద్ర జడేజా నాగ్‌పూర్: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు నేపథ్యంలో టీమిండియా...
IndiGo Passenger going to Udaipur instead of Patna

ఇండిగో ప్రయాణంలో పదనిస.. పాట్నా వెళ్లాల్సిన ప్యాసింజర్ ఉదయ్‌పూర్‌కు

న్యూఢిల్లీ: దేశంలో విమాన ప్రయాణికుల మజిలీలు మారుతున్నాయి. పాట్నాకు వెళ్లాల్సిన విమాన ప్రయాణికుడు ఒకరు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో దిగాల్సి వచ్చింది. ఈ తికమకల ప్రయాణ సౌకర్యాన్ని ఇండిగో విమానం ఈ ప్రయాణికుడికి కల్పించింది....
Ramdev Controversial Comments on Muslims and Christians

ముస్లింలు, క్రైస్తవులపై రాందేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు (వైరల్ వీడియో)

జైపూర్: యోగా గురు రాందేవ్ బాబా తాజాగా ముస్లింలు, క్రైస్తవులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నమాజ్ పేరుతో ముస్లింలు ఉగ్రవాదులను తయారు చేయడంలో బిజీగా ఉండగా క్రైస్తవులు మతమార్పిడులు నిర్వహించుకుంటూపోతున్నారని రాందేవ్ ఆరోపించారు....
2 Fighter Jets Collapsed in Madhya Pradesh

గగనతలంలోనే యుద్ధ విమానాలు ఢీ?

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో శిక్షణలో ఉన్న రెండు ఫైటర్ జెట్ విమానాలు శనివారం కూలిపోయాయి. యుద్ద విమానాలు పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. అటు రాజస్థాన్‌లో ఓ యుద్ధ విమాన...

ఉద్యోగం కోసం కన్నబిడ్డను చంపిన దంపతులు

ఉద్యోగం కోసం కన్న బిడ్డను చంపిన విషాధ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. బికనీర్‌కి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగి జవార్ లాల్ మేఘ్వాల్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. తన జాబ్ రెగ్యులర్ అవుతుందని...
Rahul Gandhi discusses food

తెలంగాణ కారం అంటే భయం: రాహుల్

న్యూస్‌డెస్క్: తెలంగాణ వంటలంటే తనకు భయమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కర్లీ టేల్స్ అనే ఫుడ్ అండ్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్‌తో ఇష్టాగోష్ఠిగా రాహుల్ మాట్లాడారు. భారత్ జోడో యాత్ర రాజస్థాన్‌లో...
Rahul Gandhi speaks about his marriage

పెళ్లికి నేను వ్యతిరేకం కాదు: రాహుల్

న్యూస్‌డెస్క్: సరైన అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకోవడానికి తనకు అభ్యంతరం లేదని, అయితే వచ్చినసమస్యల్లా ఉన్నతమైన తన తల్లిదండ్రుల వివాహ బంధంలా తాను కొలమానం నిర్దేశించుకోవడమేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మొట్టమొదటిసారి...
BJP fake promises in 2014 Elections Campaign

మోడీ.. ఇదేం తొండి

కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ)లు కూ డబలుక్కొని మళ్లీ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశా యి.తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా, చట్ట ప్రకారం రుణాల రూపంలో నిధుల ను సమీకరించుకునే...
Will snakebite deaths decrease?

పాముకాటు మరణాలు తగ్గుతాయా?

కరోనా మహమ్మారిని తరిమి కొట్టే ప్రయత్నంలో ప్రపంచం నిమగ్నమవుతున్నా ఇతర ప్రజారోగ్య ప్రాణాంతక సమస్యలపై అంతగా దృష్టి కేంద్రీకరించడం లేదు. ముఖ్యంగా పాముకాటు ప్రాణాంతక సమస్యగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం మీద పాముకాట్లకు...
Shashi Tharoor

బిజెపికి 50 సీట్లు తగ్గొచ్చు: శశిథరూర్

2024 ఎన్నికల్లో 2019 స్థాయి ఓట్లు గెలువడం కష్టం! కొళికోడ్: ‘బిజెపి 2019లో గెలిచినంత స్థాయిలో 2024లో గెలువడం అసాధ్యం’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ శుక్రవారం అన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో...

Latest News

100% కుదరదు