Home Search
చికిత్స - search results
If you're not happy with the results, please do another search
స్వాతంత్ర్య సమరయోధుడు హెచ్.ఎస్ దొరైస్వామి కన్నుమూత
కర్నాటక: ప్రముఖ గాంధేయవాది, భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం పోరాడిన శతాబ్దపు స్వాతంత్ర్య సమరయోధుడు, కర్నాటక ప్రసిద్ధ స్వరం అయిన హెచ్.ఎస్. దొరైస్వామి బుధవారం బెంగళూరులో కన్నుమూశారు. ఆయన వయసు 104 ఏళ్లు....
బ్లాక్ ఫంగస్ … తెలంగాణకు 1890 యాంఫోటెరిసిన్-బి
ఢిల్లీ: బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఔషదాలను కేంద్రం పంపిణీ చేసింది. తెలంగాణకు 1890 యాంఫోటెరిసిన్-బి ఇంజక్షన్లను కేటాయించింది. దేశంలో బ్లాక్ ఫంగస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అదనంగా పలు రాష్ట్రాలకు కేంద్రం కేటాయిస్తోంది. కరోనా...
భారత్ @ 2.08 లక్షల కరోనా కేసులు…. 4157 మంది మృతి
ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా ధాటికి ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ప్రధాన ఆస్పత్రులు కరోనా చనిపోయిన వారి శవాలు దిబ్బలుగా మారాయి. ఎటు చూసిన శవాలే కనిపిస్తున్నాయి. గత 24 గంటల్లో...
కరోనాతో హెచ్ యు ప్రొఫెసర్ మృతి
ఢిల్లీ: హెచ్ యు ప్రొఫెసర్ కరోనా తో చనిపోయిన సంఘటన ఢిల్లీలోని ఎయిమ్స్ లో జరిగింది. డాక్టర్ సిఎల్ జోన్వాల్ (43) అనే వ్యక్తి హెచ్ యులో ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడు....
గాంధేయవాది చేకూరి కాశయ్య మృతి
ఉపరాష్ట్రపతి, సిఎం కెసిఆర్ సంతాపం
భౌతికకాయానికి నివాళ్లులర్పించిన పువ్వాడ, తుమ్మల, నామా
మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి: ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన రాజకీయ కురువృద్ధ్దుడు, ప్రముఖ గాంధేయవాది, తొలి దశ తెలంగాణ ఉద్యమకారుడు, రాజనీతిజ్జుడైన మాజీ...
కరోనాతో రాజన్న సిరిసిల్ల అదనపు కలెక్టర్ మృతి
రాజన్న సిరిసిల్ల: రాష్ట్రంలో కరోనా బారినపడి పలువురు ఉన్నతాధికారులు చనిపోతున్నారు. తాజాగా మరో అధికారి కరోనాకు బలయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య(55) కన్నుమూశారు. అంజయ్యకు 10 రోజుల క్రితం...
కర్నాటకలో కరోనా మరణ మృదంగం… 529 మంది మృతి
బెంగళూరు: కర్నాటక రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా వైరస్ విలయతాండవం చేస్తుండడంతో ప్రధాని ఆస్పత్రులు శవాల దిబ్బలుగా మారాయి. గత 24 గంటల్లో 25,311 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 529...
బైక్పై నుంచి కింద పడ్డ కానిస్టేబుల్
తలకు తీవ్ర గాయాలు, ఆస్పత్రిలో చికిత్స
మనతెలంగాణ, హైదరాబాద్ : మోటార్ సైకిల్పై నుంచి కిందపడడంతో కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయిన సంఘటన నగరంలోని అమీర్పేటలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మీర్చౌక్ పోలీస్...
బ్లాక్ ఫంగస్ కేసుల్లో 55 శాతం మధుమేహ రోగులే: కేంద్రం
న్యూఢిల్లీ : దేశంలో 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటివరకు 5425 బ్లాక్ఫంగస్ కేసులు వెలుగు లోకి రాగా, వీరిలో 55 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నారని, అలాగే మొత్తం బ్లాక్...
యుపిలో వెలుగుచూసిన మరో ఫంగస్
న్యూఢిల్లీ: దేశంలో మరో ఫంగస్ వెలుగుచూసింది. భారత్ లో ఇప్పటివకే పెరుగుతున్న బ్లాక్, వైట్ ఫంగస్ సంక్రమణ కేసుల మధ్య, యెల్లో ఫంగస్ మొదటి కేసు ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో...
భారత్ @2.22 లక్షల కరోనా కేసులు…. 4454 మంది మృతి
ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ అన్ని ప్రాంతాలలో చాప కింద నీరులా విస్తరించింది. కరోనా ధాటికి దేశంలో ప్రధాని ఆస్పత్రులు శవాల దిబ్బలుగా మారాయి. కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ తో కూడా...
గుండాలలో కరోనాతో ఎంపిడిఒ మృతి
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం ఎంపిడిఒ గంట వెంకటరావు(47) కన్నుమూశారు. మూడు రోజుల క్రితం కరోనా వైరస్ సోకడంతో హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నాడు. ఎంపిడిఒ...
బ్లాక్ ఫంగస్ తో తహసీల్దార్ మృతి
హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుండడంతో భారత్ దేశంలో ప్రధాన ఆస్పత్రులు శవాల దిబ్బలుగా మారాయి. దీనికి తోడు బ్లాస్ ఫంగస్ తో కరోనా రోగులు విలవిల లాడిపోతున్నారు. మహారాష్ట్ర, గుజరాత్,...
పుట్టుకతోనే కరోనాను జయించిన నవజాత శిశువు
మన తెలంగాణ, హైదరాబాద్ : కరోనా బారిపడిన ఓగర్భిణికి మాతృత్వాన్ని ప్రసాదించి నెలల నిండకముందే ప్రసవించిన శిశువుకు కిమ్స్ వైద్యులు ఊపిరిపోసి అమ్మఒడికి చేర్చారు. నగరానికి చెందిన 28 వారాల గర్భిణీ కరోన...
ఖైరతాబాద్లో యువతి ఆత్మహత్యాయత్నం
ఆస్పత్రిలో చికిత్స
మనతెలంగాణ, హైదరాబాద్ : ఫ్లైఓవర్పై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన నగరంలోని ఖైరతాబాద్లో ఆదివారం చోటుచేసుకుంది. యువతికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు....
మాజీ రాజస్థాన్ సిఎం భార్య కన్నుమూత
జైపూర్: రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా భార్య శాంతి పహాడియా ఆదివారం కన్నుమూశారు. జగన్నాథ్ పహాడియా 3 రోజుల క్రితం కరోనాతో చికిత్స పొందుతూ మరణించారు. పహాడియా భార్య మాజీ ఎమ్మెల్యే...
కరోనాపై కెసిఆర్ దండయాత్ర
ముఖ్యమంత్రి కెసిఆర్ ఎప్పుడు ఏమి చేసినా అది సంచలనమే. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం వెనుకా ఎంతో కసరత్తు, దీర్ఘాలోచన ఉంటాయని గత ఏడేళ్ల పాలన, అంతకు ముందు ఉద్యమ సమయంలో సుమారు...
ప్రధాని మోడీకి సోనియా గాంధీ లేఖ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ శనివారం లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ముకోర్మైకోసిస్ "బ్లాక్ ఫంగస్" కేసులు పెరుగుతున్న తరుణంలో, కోవిడ్లో కనుగొనబడిన ఫంగల్ ఇన్ఫెక్షన్కు చికిత్స చేయడానికి అవసరమైన...
బ్లాక్ ఫంగస్… తెలంగాణకు 890 యాంఫోటెరిసిన్-బి
హైదరాబాద్: బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే ఔషధాలను రాష్ట్రాలకు కేంద్రం కేటాయించింది. మోడీ ప్రభుత్వం యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లు రాష్ట్రాలకు కేటాయించింది. దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండడంతో ఔషధ కేటాయింపులపై సమీక్షలు జరిపారు....
ప్రముఖ నిర్మాత బి.ఎ రాజు కన్నుమూత
హైదరాబాద్: టాలీవుల్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత, పిఆర్వో బిఎ రాజు కన్నుమూశారు. ఆయనకు డయాబెటిస్ సమస్య ఉంది. గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ...