Home Search
కేంద్రం ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి
దేశంలో ఒక్క రోజే వందకు పైగా పెరిగాయి
17 రాష్ట్రాల్లో 358 కేసులు, 114 మంది కోలుకున్నారు
అప్రమత్తంగా ఉండండి
ఒమిక్రాన్పై రాష్ట్రాలకు కేంద్రం మరోసారి హెచ్చరిక
యుపిలో నేటినుంచి, హర్యానాలో 1నుంచి నైట్ కర్ఫ్యూ
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్19...
‘భారత్ బంద్’ పుకారే
సోషల్ మీడియా ప్రచారంపై కేంద్రం క్లారిటీ
న్యూఢిల్లీ : డిసెంబర్ 31 వరకు కేంద్ర ప్రభుత్వం భారత్ బంద్ ప్రకటించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తపై కేంద్రం స్పందించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో...
జిఎస్టి పెంపు వస్త్ర పరిశ్రమకు మరణశాసనమే
కేంద్రంపై కెటిఆర్ ఆగ్రహం
హైదరాబాద్: జిఎస్టి పెంపు వస్త్ర పరిశ్రమకు మరణశాసనమే అవుతుందని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. వస్త్ర పరిశ్రమ పట్ల కేంద్ర ప్రభుత్వ...
తెలంగాణకు బిజెపి చేసిందేమిటి?: గుత్తా
హైదరాబాద్: కేంద్ర మంత్రి పియూష్ గోయల్ రైతాంగాన్ని అవమానపరిచేలా మాట్లాడారని ఎంఎల్సి గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. ఎంఎల్సి గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతుల తరపున మాట్లాడేందుకు ఢిల్లీకి వెళ్లిన...
యువతకు రోల్ మోడల్.. జాతి గర్వించదగ్గ వ్యక్తి పివి : గవర్నర్
జాతి గర్వించదగ్గ వ్యక్తి పివి : గవర్నర్ తమిళిసై
హైదరాబాద్: యువతకు రోల్ మోడల్.. జాతి గర్వించదగ్గ వ్యక్తి పివి నరసింహరావు అని గవర్నర్ తమిళిసై కొనియాడారు. గురువారం పివి 17వ వర్థంతి సందర్భంగా...
పేదల ఓటు భద్రమేనా!
ఓటరు కార్డును ఆధార్తో అనుసంధానం చేయడం ఏ మంచిని కోరి చేపట్టామని ప్రధాని మోడీ ప్రభుత్వం చెబుతున్నదో అంతకు మించి చెడు జరుగుతుందని ప్రతిపక్షాలు చేస్తున్న వాదన త్రోసిపుచ్చదగినది కాదు. ఈ చట్టం...
ప్రధాని వీడియో కాన్ఫరెన్స్లో సిఎం కెసిఆర్
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలకు ప్రముఖుల సలహాలు, సూచనలు తీసుకుంటున్న కేంద్రం
మన తెలంగాణ/ హైదరాబాద్ : భారత స్వాతంత్య్ర 75 సంవత్సరాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాది కా అమృత్ మహోత్సవ్...
‘రైతుల ఓట్లు కావాలి’.. వడ్లు అక్కర్లేదా?
మంత్రుల బృందంపై పీయూష్ వ్యాఖ్యలు అభ్యంతరకరం, 70 లక్షల రైతు కుటుంబాలను అవమానించడమే, తక్షణమే క్షమాపణ చెప్పాలి
కేంద్రమంత్రిలా కాకుండా రాజకీయ
నాయకుడిగా మాట్లాడారు మా
ప్రాధాన్యత రైతులు, మీ ప్రాధాన్యత
రాజకీయం...
వంట నూనెలు దిగొస్తున్నాయ్
కస్టమ్స్ సుంకాల తగ్గింపుతో ధరలు తగ్గుముఖం
మార్కెట్లో పల్లి నూనె లీటరు రూ.160
అదేబాటలో పొద్దుతిరుగుడు, పామాయిల్ ధరలు
నెయ్యి రేటు సుమారు రూ.40 తగ్గుదల
మనతెలంగాణ/హైదరాబాద్ : సల సల కాగుతూ వచ్చిన వంట...
పుట్టినచోట గిట్టుతోందా?
దక్షిణాఫ్రికాలో ఉవ్వెత్తున ఎగిసి అనూహ్యంగా తగ్గుముఖం పడుతున్న ఒమిక్రాన్ కేసులు, వారం క్రితం 27వేలు, తాజాగా 17వేల కేసులు
కొత్త వేరియెంట్ దిగివస్తుందని వైద్యనిపుణుల విశ్లేషణ
భారత్లో 226కు చేరిన ఒమిక్రాన్ కేసులు
ఢిల్లీలో...
దేశంలో 226కు చేరిన ఒమిక్రాన్ కేసులు
మహారాష్ట్రలో 65, ఢిల్లీలో 57, తెలంగాణలో 25,ఎపిలో 2
న్యూఢిల్లీ: బుధవారానికి దేశంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 226కు చేరింది. మహారాష్ట్రలో అత్యధికంగా 65 కేసులు నమోదు కాగా, ఆ తర్వాతి...
‘శీతాకాలం’ సమాప్తం
ఒక రోజు ముందుగానే నిరవధికంగా వాయిదా పడిన పార్లమెంటు
సభలు నడిచింది అంతంత మాత్రమే
వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు సహా 11 బిల్లులకు ఆమోదం
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిశాయి. నవంబర్ 29న ప్రారంభమైన...
మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుల సంతకాల సేకరణ..
హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన వడ్ల నుండి వచ్చిన బియ్యం ఒక్క కిలో కూడా కోనమని పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసినందుకు రైతులు నిరసన చేపట్టారు. భవిష్యత్తులో...
ఎదుటివాళ్లను ప్రేమించడమే అత్యుత్తమ మతం
ఇతర మతస్థులపై దాడులు గొప్ప విషయం కాదు ఎవరైనా దాడులకు
పాల్పడితే సహించేదిలేదు టిఆర్ఎస్ అధికారంలో ఉన్నంతవరకు
అన్నివర్గాలకు స్వేచ్ఛ ఎవరు కోరకున్నా అన్నిమతాల పండుగలను
అధికారికంగా నిర్వహిస్తున్నాం : సిఎం కెసిఆర్
ఎల్బి...
తేల్చాకే తెలంగాణకు
ధాన్యం సేకరణపై రాతపూర్వక హామీ ఇవ్వాలి
ఖరీఫ్ టార్గెట్ పూర్తయింది, ఇంకా కొనుగోలు కేంద్రాల
వద్ద 12లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉంది కొనుగోలు
కేంద్రాలు ఉంచాలా? మూసేయాలా? రైతుల నుంచి...
ఒమిక్రాన్ @ 215
కొత్తగా మహారాష్ట్రలో 11, తెలంగాణలో 4 కేసులు
వార్రూమ్లు యాక్టివేట్ చేయండి
అవసరమైతే రాత్రిపూట కర్ఫ్యూలు
జనసమూహాల నియంత్రణ
ప్రజారవాణాపై ఆంక్షలు
డెల్టా రకంతో పోలిస్తే ఒమిక్రాన్ 3రెట్లు అధికంగా వ్యాప్తి
రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ...
లోక్సభలో అమ్మాయిల వివాహ వయసు పెంపు బిల్లు
ఏక పక్షంగా బిల్లును తీసుకు వచ్చారంటూ విపక్షాల తీవ్ర అభ్యంతరం
పార్లమెంటు స్థాయీసంఘానికి పంపిస్తున్నట్లు మంత్రి స్మృతి ఇరానీ ప్రకటన
న్యూఢిల్లీ: దేశంలో యువతుల కనీస వివాహ వయసును 18 ఏళ్లనుంచి 21 ఏళ్లకు పెంచే...
విద్యుత్ బకాయిల వివాదం… ఆ రాష్ట్రాలే పరిష్కరించుకోవాలి
విద్యుత్ బకాయిల వివాదాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి
తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచన
మనతెలంగాణ/హైదరాబాద్: విద్యుత్ బకాయిల వివాదాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని కేంద్రం సూచించింది. విద్యుత్ బకాయిల...
భారత వ్యతిరేక యుట్యూబ్ చానళ్లు, వెబ్సైట్లపై వేటు
కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
న్యూఢిల్లీ: భారత వ్యతిరేక ప్రచారానికి, తప్పుడు వార్తల వ్యాప్తికి పాల్పడుతున్న 20 యుట్యూబ్ చానళ్లు, 2 వెబ్సైట్లపై వేటు వేసినట్ల్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంగళవారం తెలిపింది....
అంగన్ వాడీలకు అత్యధిక వేతనాలు తెలంగాణలోనే: సత్యవతి
మహబూబాబాద్: అంగన్వాడీ టీచర్ల వేతనాల్లో తెలంగాణ ప్రభుత్వం 75 శాతం ఇస్తే, కేంద్రం 25 శాతం ఇస్తుందని స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత అంగన్వాడీ...