Friday, March 29, 2024
Home Search

ప్రధాని మోడీ - search results

If you're not happy with the results, please do another search

మూడు రాష్ట్రాలు కమలనాథుల చేతికే

న్యూఢిల్లీ: గత నెల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అందరి అంచనాలను మించి అధికారాన్ని హస్తగతం చేసుకోవడం ద్వారా భారతీయ జనతా పార్టీ హిందీ హార్ట్‌ల్యాండ్‌పై తన పట్టును...

1.5 కోట్ల డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు భర్తీ చేసిన పింఛనుదారులు: కేంద్రం

న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన ప్రత్యేక క్యాంపెయిన్ సందర్భంగా దేశవ్యాప్తంగా పెన్షనర్లు 1.5 కోట్ల డిజిటల్ జీవన్ ప్రమాణ్ పత్రాలను( లైఫ్ సర్టిఫికెట్లు) జనరేట్ చేశారని శుక్రవారం విడుదల చేసిన ఒక అధికార ప్రకటన...

ఏడున్నా ఇడనే మూడుముళ్లు..ఏడడుగులు

న్యూఢిల్లీ : ఏ దేశమేగినా ఎందుకాలిడినా పెళ్లి సంబరాలు స్వదేశంలోనే నిర్వహించుకోవాలని భారతీయ జంటలు కోరుకుంటున్నాయి. విదేశాలలో తూతూ మంత్రపు పెళ్లిళ్ల కన్నా దేశంలోనే ఆర్బాటపు తాళికట్టు శుభవేళకు విశేషం ఉంటుందని పలువురు...

అమెరికా ప్రఖ్యాత రాజనీతిజ్ఞుడు కిసింజర్ కన్నుమూత

వాషింగ్టన్ : ప్రఖ్యాత అమెరికా రాజనీతిజ్ఞుడు, మాజీ దౌత్యవేత్త, నోబిల్ శాంతి బహుమతి గ్రహీత హెన్నీ కిసింజర్ తన 100 వ ఏట కన్నుమూశారు.కిసింజర్ కనెక్టికట్ లోని తన ఇంట్లో బుధవారం మరణించారని...

88+ టార్గెట్

రాష్ట్రంలో సైలెంట్ ఓటింగ్ తమకే అనుకూలంగా ఉందని, గత ఎన్నికల్లో తమకు 88 సీట్లు రాగా, ఈ ఎన్నికల్లో గతంలో కంటే ఒక్క సీటు ఎక్కువే గెలుస్తామని భారత రాష్ట్ర సమితి వర్కింగ్...

బండరాళ్ల నీళ్లు …అటుకులు పేలాలు బందీలైన కూలీలకు ఆధారం

ఉత్తర్‌కాశీ : మృత్యువును జయించి బయటకు వచ్చిన సిల్క్‌యారా కూలీలు లోపల 17 రోజులు ఆత్మస్థయిర్యంతో ప్రాణాలు నిలబెట్టుకున్నారు. తాము సొరంగం రాతి పొరల మధ్యలో జాలువారే మంచినీటిని తాగుతూ, తమకు సహాయక...
Guarantee of employment

ఉపాధికి భరోసా

భువనగిరి, గద్వాల సభల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ మన తెలంగాణ/ యాదాద్రి భు వనగిరి ప్రతినిధి/గద్వాల్ ప్రతి నిధి: వచ్చే ఐదేళ్లు మీకు ఎలాంటి పాలన కావాలో మీరే తేల్చు కోవాల్సిన సమయం...
Congress is making dramas with fraudulent promises: Union Minister Kishan Reddy

కాంగ్రెస్ మోసపూరిత హమీలతో డ్రామాలు చేస్తోంది: కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో బిజెపి, బిఆర్‌ఎస్ ఒకటేనని చెప్పడానికి కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీకి సిగ్గు ఉండాలని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం సోమాజిగూడ మీడియా పాయింట్...
Engineering student hacked conductor

కండక్టర్‌ను కత్తితో నరికిన ఇంజనీరింగ్ విద్యార్థి

లక్నో: టికెట్ విషయంలో గొడవ జరగడంతో కండక్టర్‌ను ఇంజనీరింగ్ విద్యార్థి కత్తితో నరికి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్ రాజ్ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... యునైటెడ్...
Narayanaguda and Chikadpally metro station closed

హైదరాబాద్ లో ఈ రెండు మెట్రో స్టేషన్లూ మూసివేత

హైదరాబాద్ లో రెండు మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేయనున్నారు. సోమవారం... నవంబర్ 27వ తేదీ సాయంత్రం 4.30 గంటలనుంచి 6.30 వరకూ రెండు గంటల సేపు చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్లు...
Seeds sown for Great Phase

మహోజ్వల ఘట్టానికి బీజం వేసిన రోజు

మన తెలంగాణ/హైదరాబాద్ :  తెలంగాణ జాతిని ఏకీకృతం చేసిన రోజున వంబర్ 29 అని భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటి రామారావు పేర్కొన్నారు. సమున్నతమైన ఉద్యమ ఘట్టానికి...
New ration cards in January

జనవరిలో కొత్త రేషన్‌ కార్డులు

అదే నెలలో గల్ఫ్ పాలసీ ప్రకటన చొప్పదండి, సిరిసిల్ల రోడ్ షోలో కెటిఆర్ మన తెలంగాణ/ చొప్పదండి/నర్సాపూర్ : ఎన్నికలు పూర్తి అయిన తరువాత జనవరిలో కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు,...

జనవరిలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ

నర్సాపూర్: తెలంగాణ ఎన్నికలు పూర్తి అయిన తరువాత జనవరిలో కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. మూడు గంటల కరెంటు ఇస్తామన్న...

పొగాకు ఉత్పత్తులపై ఆరోగ్య సుంకం పెంపు దిశగా కేంద్రం

హైదరాబాద్: సిగరెట్లు, బీడీ లు, ఇంకా పొగాకు, పొగాకు ఉత్పత్తులపై ఆరోగ్య సుంకం పెంపు దిశగా కేంద్రం ఆలోచించటం ముదావహమని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రాహిత మాచన రఘునందన్ అభిప్రాయపడ్డారు. సిగరెట్ల...
Telangana is the welfare of all people

సకల జనుల సౌభాగ్య తెలంగాణ

ఈ లక్ష్యసాధన కోసం అందరూ కలిసి పనిచేయాలి మన తెలంగాణ/కామారెడ్డి ప్రతినిధి : సకల సౌభాగ్య తెలంగాణ నిర్మాణ మే తమ లక్ష్యమని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు....

తెలంగాణ ప్రజల ఓటు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో ఈనెల 30న జరిగే ఎన్నికల్లో బిజెపికి బంపర్ మెజారిటీ ఇవ్వాలని తెలంగాణ ప్రజలను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కోరారు. మీ నిర్ణయం ప్రభుత్వం, మీ ఎమ్మెల్యే...
13 Assembly seats polling closed

నేడే రాజస్థాన్‌లో పోలింగ్..

జైపూర్: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోరుకు రంగం సిద్ధమయింది. రాష్ట్రంలో గురువారం సాయంత్రంతో ప్రచారం ముగియగా శనివారం పోలింగ్ జగనుంది. రాజస్థాన్ అసెంబ్లీలో 200 స్థానాలుండగా, కరన్‌పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్...

మోదానీ బంధంపై బహుపరాక్

హుస్నాబాద్: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ సంపదను పారిశ్రామికవేత్త అదానికి దోచి పెడుతున్నారని ప్రియాంక గాంధీ ఆరోపించారు. శుక్రవారం పట్టణంలో హుస్నాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎంపి పొన్నం...

బిజెపి వద్ద తెలంగాణ అభివృద్ధికి విజన్, మిషన్ ఉంది: రాజ్‌నాథ్ సింగ్

కీసర: తెలంగాణను అభివృద్ధి చేసే విజన్, మిషన్ బిజెపి వద్ద ఉందని, బిజెపికి ఒక్కసారి అధికారం ఇవ్వాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. శుక్రవారం కీసర మండలం రాంపల్లిలో...
Heavy penalties for those who create deepfake videos

డీప్ ఫేక్ వీడియోలు సృష్టించే వారికి భారీ పెనాల్టీలు

కేంద్ర ఐటి శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి న్యూఢిల్లీ: దేశంలో అలజడి సృష్టిస్తున్న డీప్ ఫేక్ వీడియోల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో దీనిపై కొత్త నిబంధనలను తీసుకు రానున్నట్లు...

Latest News