Home Search
కొత్త ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
రైతులకు తోమర్ లేఖ
ఢిల్లీ సరిహద్దుల్లో అలుపెరగకుండా ఆందోళన చేస్తున్న రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదరకపోగా చర్చల అవకాశాలు రోజురోజుకి మరింత పలచబడిపోతున్నాయి. రెండు పక్షాల మధ్య దూరం పూడ్చలేనంతగా పెరిగిపోతున్నది. దేశంలో ప్రజాస్వామ్య...
రెండు లక్షల 80 వేలు దాటిన కరోనా కేసులు
కొత్తగా మరో 551 పాజిటివ్లు, ఒకరు మృతి
జిహెచ్ఎంసి పరిధిలో 111, జిల్లాల్లో 440 మందికి వైరస్
2,80,195 కు చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 80...
‘చట్టాలు రాత్రికి రాత్రే తీసుకొచ్చినవి కాదు’: ప్రధాని
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చట్టాలను రాత్రికి రాత్రే తీసుకురాలేదని, ఎన్నో ఏళ్ల తరబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల...
సెంట్రల్ విస్తా వాస్తవాలు!
హిట్లర్ బెర్లిన్ కొత్త రాజధాని జర్మేనియాలో ఫోక్షల్లె (ప్రజా/కీర్తి మందిరం) ప్రతిపాదించారు. దాని వాస్తుశిల్పి అల్బర్ట్ స్పీర్. ఈ పథకం పారలే. మోడీ కొత్త సెంట్రల్ విస్తా పథకం వేశారు. బిమన్ పటేల్...
63 లక్షలు దాటిన కరోనా టెస్టులు
కొత్తగా మరో 509 పాజిటివ్లు, ముగ్గురు మృతి
జిహెచ్ఎంసి పరిధిలో 104, జిల్లాల్లో 405 మందికి వైరస్
2,79,644 కు చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 63 లక్షలు దాటింది....
ఆ ముగ్గురు ఐపిఎస్ అధికారులను వెంటనే రిలీవ్ చేయండి
ప.బెంగాల్ సర్కార్కు కేంద్రం ఆదేశం
న్యూఢిల్లీ: కేంద్రంలో డిప్యుటేషన్పై విధులలో చేరేందుకు వీలుగా ముగ్గురు ఐపిఎస్ అధికారులను వెంటనే రిలీవ్ చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కేంద్రం గురువారం ఆదేశించింది. ఈ ముగ్గురు అధికారులకు...
స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ ఓకె
అమ్మకానికి పలు బ్యాండ్ల రేడియో వేవ్లు రెడీ
రూ.3.9 లక్షల కోట్లు రావచ్చని అంచనా
చక్కెర ఎగుమతి సబ్సిడీలకూ గ్రీన్సిగ్నల్
కేంద్రమంత్రివర్గం నిర్ణయాలు
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశమైన...
రైతు ఉద్యమాన్ని కించపరచవద్దు
రైతు ఉద్యమాన్ని కించపరచవద్దు
సమాంతర చర్చలు ఆపేయండి
కేంద్రానికి రైతు సంఘాల లేఖ
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకు వచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత 20 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతు సంఘాలు ఈ వివాదాస్పద...
కార్పొరేట్లకు ఎందుకీ వత్తాసు?
మాకు మీరు చెబుతున్న దాని మీద విశ్వాసం లేదు మహాప్రభో అని రైతాంగం గత 20 రోజులుగా రాజధాని ఢిల్లీ శివార్లలో తిష్ఠవేసి ఒక వైపు నిరసన తెలుపుతున్నది. మరోవైపు గత ఆరు...
ఇక రాజీలేని ఉధృత పోరు
నేడు చిల్లా రాదారి దిగ్బంధం, రైతు సంఘాల నేతల ప్రకటన, చట్టాల రద్దు తరువాతనే చర్చలు
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చి కొత్త చట్టాలు రద్దు అయ్యేలా చేస్తామని రైతు...
రైతులను ప్రతిపక్షాలు పక్కదోవ పట్టించాయి: ప్రధాని మోడీ విమర్శ
రైతులను పక్కదోవ పట్టించిన ప్రతిపక్షాలు
కుట్రలో భాగంగానే ఢిల్లీలో పావులు
అన్నదాతల సందేహాలను తీర్చుతాం
గుజరాత్ సభలలో ప్రధాని మోడీ విమర్శ
ఢోర్డో: నూతన వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు రైతులను పక్కదోవ పట్టిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ...
62 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 491 మందికి కరోనా సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 102 మంది ఉండగా, ఆదిలాబాద్లో 6, భద్రాద్రి 21, జగిత్యాల 10, జనగాం 5, భూపాలపల్లి 6,...
ప్రతిష్టంభన
రైతుల ఢిల్లీ దిగ్బంధన ఆందోళన మొదలై 20 రోజులు కావొస్తున్నది. కేంద్ర ప్రభుత్వానికి, రైతు సంఘాల నేతలకు పలు దఫాలు చర్చలు జరిగినప్పటికీ వ్యవహారం ఏ మాత్రం ముందుకు కదలలేదు. కేంద్ర హోం...
వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రం మార్గదర్శకాలు
వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రం మార్గదర్శకాలు
తొలి విడతలో 25 నుంచి 30 కోట్ల మందికి టీకా
న్యూఢిల్లీ: దేశంలో టీకా పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే...
ఉద్యమం ఉధృతి
నేడు రైతుల నిరాహార దీక్షలు
సోమవారం ఉ.8 నుంచి సాయంత్రం 5గం. వరకు రైతు నేతల నిరాహార దీక్షలు
అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు, డిమాండ్ నెరవేరకపోతే 19 నుంచి ఆమరణ నిరాహరా దీక్ష
ఉద్యమాన్ని నీరుగార్పించే...
అమెరికాలో గాంధీజీ విగ్రహం అపవిత్రం
అమెరికాలో గాంధీజీ విగ్రహం అపవిత్రం
వాషింగ్టన్లోని భారత ఎంబసీ వద్ద ఖలిస్థానీ వేర్పాటువాదుల ఆగడం
ఎంబసీ అధికారుల తీవ్ర నిరసన
బాధ్యులను కఠినంగా శిక్షించాలని డియాండ్
వాషింగ్టన్: ఖలిస్థానీ వేర్పాటువాదులు వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం వద్ద ఉన్న...
ఉచిత విద్యుత్పై త్వరలో ఉత్తర్వులు
ప్రభుత్వానికి భారమైనా పేదల కోసం సిఎం హామీ
వచ్చే నెలలో మూడేళ్ల ఎఆర్ఆర్ల నివేదికలను ఈఆర్సీలకు సమర్పించాలని డిస్కంల నిర్ణయం !
మనతెలంగాణ/హైదరాబాద్ : జిహెచ్ఎంసి ఎన్నికల్లో సిఎం కెసిఆర్ పేదలకు లబ్ధి చేకూరేలా ఉచిత...
టిఆర్ఎస్ పాలన-2కి రెండేళ్లు
అభివృద్ధి, సంక్షేమంలో అగ్రశ్రేణిగా
తెలంగాణ అద్భుత ప్రగతి
మన తెలంగాణ/హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు పాలన కొనసాగిస్తున్నారు. దీని కారణంగానే మన రాష్టం శరవేగంగా ప్రగతిపథంలో దూసుకపోతున్నది....
నిధుల కొరత తీర్చండి
కేంద్రం నుంచి రావాల్సినవి సకాలంలో విడుదల కాక కష్టాల్లో ఖజానా
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి
ప్రధాని మోడీతో దాదాపు 30ని. ముఖ్యమంత్రి కెసిఆర్ సమావేశం
పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు సహకారం అందించాలి
ఎఫ్ఆర్బిఎం పరిమితిని పెంచి...
ఆమరణ దీక్ష చేస్తాం
కొత్త చట్టాల రద్దు డిమాండ్ను 19లోగా ఆమోదించకపోతే నిరవధిక నిరశన తప్పదని కేంద్రానికి హెచ్చరించిన రైతు సంఘాలు
రేపు సింగ్ సరిహద్దులో నిరాహార దీక్ష
చట్టాలను రద్దు చేసిన తర్వాత ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం :...