Home Search
ఆఫీస్ - search results
If you're not happy with the results, please do another search
హోంగార్డులు పెన్షన్ పథకాలలో చేరడం ఉత్తమం
నిజానికి హోంగార్డులు స్వతంత్ర భారతదేశంలో స్వచ్ఛంద సంస్థగా 1946 డిసెంబర్ 6వ తేదీన ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. కావున ప్రతి సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన హోంగార్డు రైజింగ్ డే గా...
చదవండి.. సాధించండి
తెలంగాణలో కొలువుల కుంభమేళా!
ఇచ్చిన హామీలకు మించి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
యువత ఆకాంక్షల బంగారు భవిత కోసమే ప్రభుత్వం
కష్టపడి చదవండి! కలల్ని నిజం చేసుకోండి!!
యువతకు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ఆత్మీయ లేఖ
మన...
శోభనం వద్దని నవవధువు ఆత్మహత్య
చెన్నై: శోభనం వద్దని చెప్పి నవవధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడు రాష్ట్రం చెన్నై రాజధాని తాండయూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనగర్లో ప్రకాశ్-గౌరీ అనే దంపతులు నివసిస్తున్నారు....
తిరుగులేని సాక్ష్యాలు
టిఆర్ఎస్ ఎంఎల్ఎల కొనుగోలు కేసు.
హైకోర్టులో వాడీవేడిగా కొనసాగిన వాదనలు
విచారణ డిసెంబర్ 6కు వాయిదా
ఢిల్లీ పెద్దలతో నిందితుల ఫోటోలు, వాట్సాప్ ఛాట్
హైకోర్టుకు సిట్ బృందం కీలక ఆధారాలు సమర్పణ
మన తెలంగాణ/హైదరాబాద్ :...
1న సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలకు జాబ్మేళా
సంగారెడ్డిః ఎస్ఐఎస్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాల కొరకు డిసెంబర్1న ఇంటర్వూలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి అధికారి వందన తెలిపారు. జిల్లా ఉపాధిశాఖ ఆధ్వర్యంలో 1వ తేదీన సెక్యూరిటీ...
మహిళ ముందు హస్త ప్రయోగం… క్యాబ్ డ్రైవర్ అరెస్టు
ముంబయి: అమెరికా మహిళ ముందు క్యాబ్ డ్రైవర్ హస్త ప్రయోగం చేయడంతో అతడిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన మహారాష్ట్రలోని ముంబయి ప్రాంతం అంధేరీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... యోగేంద్ర...
ఒకేషనల్ కంప్యూటర్ కోసం దరఖాస్తులు
మన తెలంగాణ/పెద్దపల్లి: జిల్లాలోని రంగంపల్లిలో గల శ్రీ చైతన్య ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఎంఎస్ ఆఫీస్, టాలీ కోర్సులలో మూడు నెలల కంప్యూటర్ కోర్సులో ప్రస్తుత విద్యా సంవత్సరానికి స్పెల్ 2 విడతగా...
విజయవాడ రైల్వేయార్డులో యువకుడి దారుణ హత్య
అమరావతి: విజయవాడ రైల్వేయార్డులో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బ్లేడ్ బ్యాచ్ ముఠా హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నైజాంగేట్ సిగ్నల్ అండ్ టెలికాం ఆఫీస్ సమీపంలో ఈ...
డిజినల్ ఇండియా సిఈఓ అరెస్ట్
పేజీల స్కానింగ్ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు
బాధితుల నుంచి డిపాజిట్లు తీసుకున్న నిందితుడు
ఇంటి వద్ద ఉండే నెలకు రూ.50వేలు సంపాదించవచ్చని ఆశచూపాడు
రూ.15కోట్లు వసూలు చేసి పరార్
వివరాలు వెల్లడించిని సిసిఎస్ జాయింట్ సిపి గజారావు...
గవర్నర్ రాజకీయం చేస్తోంది: మంత్రి జగదీష్ రెడ్డి
గవర్నర్ రాజకీయం చేస్తోంది
బిజెపి రెండో ఆఫీస్ రాజ్ భవన్లో ఉంది
మోడీ చెప్పేవన్నీ అబద్ధాలే
విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి
హైదరాబాద్: గవర్నర్ రాజకీయం చేస్తుందని, బిజెపి మొదటి ఆఫిస్ నాంపల్లిలో ఉంటే రెండో ఆఫీస్...
ఫోల్డబల్ ల్యాప్టాప్, జెన్బుక్ 17 ఫోల్డ్ ఓఎల్ఈడీని విడుదల చేసిన అసుస్..
న్యూఢిల్లీ: తైవనీస్ టెక్నాలజీ సంస్ధ అసుస్ ఇండియా శుక్రవారం తమ విప్లవాత్మక ఆవిష్కరణ జెన్బుక్ 17 ఫోల్డ్ ఓఎల్ఈడీని విడుదల చేసినట్లు వెల్లడించింది. ప్రపంచంలో మొట్టమొదటి 17.3 అంగుళాల ఫోల్డబల్ ఓఎల్ఈడీ ల్యాప్టాప్...
తాళాలు పగులగొట్టి.. సోదాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదాయపు పన్ను, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్, అతడి సోదరుడి నివాసం, జిల్లా కేంద్రంలోని...
గద్వాల్ అడిషినల్ ఎస్పీపై వేటు
మన తెలంగాణ/హైదరాబాద్: జోగులాంబ గద్వాల్ జిల్లా అడిషినల్ ఎస్పీ రాములు నాయక్పై వేటు పడింది. రాములు నాయక్ని డిజిపి ఆఫీస్కి అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనికి కారణం మునుగోడు ఉప...
రాజగోపాల్ రెడ్డి గుండాల దాడి హేయమైన చర్య: హరీష్ రావు
మనుగోడు: మనుగోడు ఉప ఎన్నికల సందర్భంగా బిజెపి అభ్యర్థి కోమటి రెడ్డి రాజ గోపాల్ రెడ్డి తన కిరాయి గుండాలతో ఆరెగూడెం ప్రజలపై దాడి చేయించిన ఘటనను ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి...
ప్రధాని మోదీకి ఉత్తరాల ఉప్పెన
చేనేతపై జిఎస్టిని రద్దు
చేయాలంటూ లక్షల్లో ఉత్తరాలు
n చేనేతపై జిఎస్టిని పూర్తిగా రద్దు చేయాలన్న నినాదంతో పోస్టు కార్డుల ఉద్యమం
n నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో లక్షలాది ఉత్తరాలను ప్రదర్శించిన నేతన్నలు n...
నవంబర్ 15 నుండి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
మన తెలంగాణ / హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల అభ్యర్థుల కోసం నవంబర్ 15 నుండి 29 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. చెన్నై లోరి రిక్రూట్మెంట్...
నారాయణగూడలో ట్రాఫిక్ ఆంక్షలు
సదర్ ఉత్సవాల సందర్భంగా
ఆదేశాలు జారీ చేసిన జాయింట్ సిపి
హైదరాబాద్: సదర్ ఉత్సవాల సందర్భంగా నారాయణగూడలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఎవి రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు....
పెట్రోల్ పంప్పై దాడి చేసిన ఇద్దరి అరెస్టు
గన్తో బెదిరించి పెట్రోల్ పంపులో విధ్వంసం సృష్టించిన నిందితులు
మనతెలంగాణ, హైదరాబాద్ : ఈ నెల 17వ తేదీన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్పై దాడి చేసిన ఇద్దరు నిందితులను బహదుర్పుర పోలీసులు శుక్రవారం...
ఉగ్ర సంబంధాలున్న ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు
శ్రీనగర్ : ఉగ్రవాదంపై జమ్ముకశ్మీర్ ప్రభుత్వ యంత్రాంగం మరోసారి కొరడా ఝళిపించింది. ఉగ్రవాద సంబంధాలున్న ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగించింది. ఈ ఉద్యోగులు నార్కోసిండికేట్ నడుపుతూ ఉగ్రదాడులు జరిపేందుకు నిర్దిష్ట...
బిజెపికి తొత్తు పికె: విహెచ్
హైదరాబాద్: గతంలో దేశంలోని పలు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగిన తరువాత సర్వేలు జరిగేవని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు తెలిపారు. మంగళవారం విహెచ్ గాంధీ భవన్ నుంచి మీడియాతో మాట్లాడారు....