Home Search
ఉత్తరాఖండ్ - search results
If you're not happy with the results, please do another search
ఆపరేషన్ సోనియా ఆరంభం.. పిసిసి నేతగా సిద్ధూ రాజీనామా
చండీగఢ్: పంజాబ్ పిసిసి అధ్యక్షులు నవ్జోత్ సింగ్ సిద్ధూ తమ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాల మేరకు తాను పదవి నుంచి వైదొలుగుతున్నట్లు బుధవారం సిద్ధూ...
ఐదు రాష్ట్రాల పిసిసి అధ్యక్షులకు సోనియా ఉద్వాసన
న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన మొదలైంది. ఎన్నికల్లో పనితీరుపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్ అయింది. ఇందులోభాగంగా కాంగ్రెస్ అధినేత్రి...
దేశంలో ఎలక్ట్రిక్ హైవే నిర్మించాలనేది నా కల : కేంద్ర మంత్రి గడ్కరీ
న్యూఢిల్లీ : దేశం లోనే తొలిసారి ఢిల్లీ నుంచి జైపూర్కు ఎలక్ట్రిక్ హైవే నిర్మించాలనేది తన కల అని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. మంగళవారం ఆయన ఢిల్లీ...
లోక్సభలో ప్రధానికి బిజెపి ఎంపీల ఘన స్వాగతం
మోడీ నామస్మరణతో మార్మోగిన లోక్సభ
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయకేతనం ఎగురవేసిన తరువాత సోమవారం ప్రారంభమైన రెండవ విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి రోజు లోక్సభలో ప్రధాని నరేంద్ర...
ఈసారి పెద్దల అసెంబ్లీలు
55 ఏండ్లు దాటిన వారు ఎక్కువే
న్యూఢిల్లీ : ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో విజేతలైన ఎమ్మెల్యేలలో 55 సంవత్సరాలు దాటిన వారి సంఖ్య పెరిగింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్లో ఎమ్మెల్యేలయిన వారి వయస్సు...
ప్రస్ఫుటమైన ప్రతిపక్షాల వైఫల్యం!
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ద్వారా 2024 ఎన్నికల ఫలితాలను ప్రజలు ముందే చెప్పిన్నట్లయినదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతోషం వ్యక్తం చేశారు. అంటే ఈ ఎన్నికల ఫలితాలు ఆయనకు...
ఉత్తర వీరులలో 27 శాతం నేరచరితులు
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ ఎన్నికల తాజా విజేతల జాబితాలో 27 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. తమపై కేసులు ఉన్నట్లు ఈ అభ్యర్థులే స్వయంగా తమ అఫిడవిట్లలో తెలియచేసుకున్నారు. ఈ విషయాన్ని...
విజయోత్సాహంతో గుజరాత్లో మోడీ రోడ్షో
అహ్మదాబాద్: ఉత్తర్ ప్రదేశ్లో రెండోసారి అధికారంలోకి రావడంతోపాటు ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో బిజెపి తిరిగి నిలబెట్టుకోవడాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం గుజరాత్లోని అహ్మదాబాద్లో రోడ్ షో నిర్వహించారు. అహ్మదాబాద్ విమానాశ్రయం...
2024 ఎన్నికల్లో ఇప్పటి ఫలితాల ప్రభావం ఉండదు: ప్రశాంత్ కిశోర్
న్యూఢిల్లీ: ఉత్తర్ప్రదేశ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్లలో బిజెపి అద్భుతమైన విజయాలు నమోదు చేసిన తర్వాత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శుక్రవారం ‘ ఈ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చే లోక్సభ ఎన్నికలలో...
బిజెపి, ఆప్!
పటిష్ఠమైన పార్టీ వ్యవస్థ, అనేక అనుబంధ సంస్థల నిరంతర అండదండలు, తన కరకు మతతత్వ భావజాలానికి అనుగుణమైన సామాజిక మనస్తత్వం ఇవన్నీ కలిసి భారతీయ జనతా పార్టీకి మరోసారి తిరుగులేని విజయాలను కట్టబెట్టాయి....
సరైన ఓటింగ్ గణాంకాలు అందించిన ఎగ్జిట్ పోల్స్
నాలుగు రాష్ట్రాల్లో బిజెపి ... పంజాబ్లో ఆప్ చారిత్రక విజయం
న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్లో బిజెపికి స్పష్టమైన ఆధిక్యతతో విజయం లభిస్తుందని, పంజాబ్లో ఆప్ చారిత్రక విజయం సాధిస్తుందని ముందుగా ముందుగా...
చరిత్ర సృష్టించిన ‘యోగి’
వరసగా రెండో సారి ఉత్తరప్రదేశ్ పీఠంపై కూర్చోనున్న తొలి సిఎం
మరెన్నో రికార్డులు తిరగరాయనున్న ఆదిత్యనాథ్
లక్నో: ఉత్తరప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఘన విజయం సాధించి పెట్టిన ముఖ్యమంత్రి యోగి...
మట్టికరచిన ఇద్దరు సిఎంలు, ముగ్గురు మాజీలు
మరెందరో దిగ్గజాలకూ తప్పని పరాజయం
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు పలువురు రాజకీయ దిగ్గజాలకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. వారిలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులలు, ముగ్గ్గురు మాజీ సిఎంలే కాకుండా...
విజయోత్సవాలకు అనుమతిచ్చిన ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ: ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో విజయోత్సవాలు చేసుకోడానికి ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. కొవిడ్19 తాజా పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో మార్గదర్శకాలను ఎన్నికల సంఘం సడలించింది....
నేడే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం అధికారికంగా వెలువడుతాయి. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉత్తర ప్రదేశ్లో అత్యధికంగా 403 స్థానాలు...
యుపి బిజెపికే!
పి మార్క్
బిజెపి: 225 నుంచి 255, ఎస్పి: 130 155, బిఎస్పి: 1222, కాంగ్రెస్: 2 6, ఇతరులు: 4
మ్యాట్రిజ్
బిజెపి: 262 277, ఎస్పి: 119 134, బిఎస్పి:...
ఎన్నికల తప్పుడు సమాచారాన్ని నియంత్రించడానికి అడ్వైజరీ..
సమాచారాన్ని ధృవీకరించే ఉద్దేశ్యంతో యూజర్లకు పేరుపొందిన ఫ్యాక్ట్ చెకర్లకు యాక్సెస్ని అనుమతిస్తుంది
స్పామ్ మరియు అనవసరమైన కంటెంట్ను ప్రచారం చేసే 800 హ్యాండిల్లు పరిమితం చేయబడ్డాయి
ఆన్లైన్లో అనుమతించదగిన లేదా నిషేధించబడిన వాటిపై యూజర్లకు...
అటవీశాఖ కొత్త సారధిగా ఆర్.ఎం. డోబ్రియల్
మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పిసిసిఎఫ్)గా రాకేష్ మోహన్ డోబ్రియల్ బాధ్యతలు చేపట్టారు. సోమవారం పిసిసిఎఫ్ ఆర్.శోభ పదవీ విరమణ పొందడంతో డోబ్రియల్కు ఈ బాధ్యతలతో...
తపోవన్ సొరంగంలో మరో మృతదేహం లభ్యం
గోపేశ్వర్(ఉత్తరాఖండ్): రిషిగంగా ప్రాజెక్టు దుర్ఘటన జరిగి ఏడాది అయిన తర్వాత తపోవన్లోని ఎన్టిపిసి హైడల్ పవర్ ప్రాజెక్టుకు చెందిన సొరంగంలో మరో మృతదేహం లభించింది. తపోవన్-విష్ణుగడ్ హైడల్ ప్రాజెక్టు వద్ద సొరంగంలోపల శిథిలాలను...
ముస్లిం మహిళల ఉన్నత విద్య నమోదులో తెలంగాణ టాప్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉన్నత విద్య ప్రవేశాలలో ముస్లీం మహిళల నమోదు క్రమంగా పెరుగుతోంది. పదేళ్లలో ఉన్నత విద్య, పాఠశాల విద్యలో ముస్లీం మహిళల ప్రవేశాలు గణనీయంగా పెగినినట్లు అఖిల భారత స్థాయిలో...