Home Search
ఢీకొట్టిన - search results
If you're not happy with the results, please do another search
‘రక్తమోడిన’ రహదారి
వేర్వేరు ప్రమాదాల్లో 11మంది దుర్మరణం
కామారెడ్డి జిల్లాలో ఐదుగురు, నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు, కర్నాటకలో నలుగురు హైదరాబాద్ వాసుల మృతి
మన (బిచ్కుంద/కామారెడ్డి): రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాలలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 11మంది మృ...
రోడ్డుపై వెళ్తున్న యువతి హత్యకు యత్నం
రంగారెడ్డి: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి చింతల్ మెట్ హకీం హిల్స్ కాలనీలో గురువారం దారుణం చోటుచేసుకుంది. రోడ్డుపై నడిచి వెళ్తున్న యువతిని దుండగులు హత్యకు ప్రయత్నించారు. సుమియా బేగం(19)ను కారుతో గుద్ది...
చౌటుప్పల్ లో కంటెయినర్ ఢీకొని: ఇద్దరు మృతి
యాదాద్రి భువనగిరి: డిసిఎంకు బ్రేక్ విఫలం కావడంతో మరమ్మతులు చేస్తుండగా కంటెయినర్ ఢీకొట్టిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా...
‘8’ ప్రాణాలు బుగ్గి
కర్నాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో
హైదరాబాద్ వాసుల సజీవ దహనం
పుట్టినరోజు వేడుకలకు గోవా వెళ్లి
వస్తుండగా కలబురిగి వద్ద
టెంపోను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
చెలరేగిన మంటలు, 27మందికి
గాయాలు బర్త్డే
బాయ్...
11మంది బలి
తెలంగాణ, ఎపిల్లో రోడ్డు ప్రమాదాలు
వరంగల్లో రెండు ప్రమాదాల్లో ముగ్గురు మహిళలు సహా ఐదుగురు,
నల్లగొండలో ఇద్దరు, కొత్తగూడెంలో బొగ్గు టిప్పర్ ఢీకొని ఇద్దరు,
మెదక్లో ఒకరు, సూరారంలో ఒకరు, ఎపిలో ఐదుగురు...
శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం
అమరావతి : శ్రీకాళహస్తి శివారులోని పూతలపట్టు – నాయుడుపేట రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా.. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. వెంటనే...
నెత్తు’రోడ్లు’
వేర్వేరు ప్రమాదాల్లో
రాష్ట్రవ్యాప్తంగా
ఎనిమిది మంది
దుర్మరణం
మన తెలంగాణ/న్యూస్ నెట్వర్క్: రాష్ట్రంలోని రో డ్లు నెత్తురోడాయి. వివిధ జిల్లాల్లో ఆదివారం జరి గిన రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. పెద్దపల్లి...
కొత్తకోటలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు చిన్నారులు మృతి
కొత్తకొట: వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కడకండ్ల వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న బైకును కారు ఢీకొట్టింది. కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు....
రక్తమోడిన రహదారులు: ఎనిమిది మంది మృతి
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రహదారులు రక్తమోడాయి. శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మృతి చెందారు. తిరుపతిలోని చంద్రగిరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. లారీని కారు ఢీకొట్టడంతో...
ఆధార్ ఓటరు ఐడి లింక్ బిల్లుకు లోక్సభ ఆమోదం
ఇది ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే: ప్రతిపక్షాలు
బోగస్ ఓట్లను అరికట్టడమే ప్రధాన లక్ష్యం: మంత్రి కిరెన్ రిజిజు
గొడవ మధ్యలోనే బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: ఎన్నికల చట్టాల సవరణ బిల్లుకు లోక్సభ సోమవారం ఆమోదం తెలిపింది....
కారులో మద్యం సీసాలు… డివైడర్ ను ఢీకొట్టి….
మేడ్చల్: డివైడర్ ను కారు ఢీకొట్టిన సంఘటన మేడ్చల్ జిల్లా కొంపల్లిలో జరిగింది. సోమవారం తెల్లవారుజామున ముగ్గురు వ్యక్తులో కారులో ఆర్మూర్ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా బిగ్ బజార్ వద్ద డివైడర్...
వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురి మృతి
హైదరాబాద్: రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాలలో ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదాలలో ఐదుగురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్టేషన్ పరిధిలోని బౌరంపేటలో...
భూగ్రహ రక్షణకు నాసా సరికొత్త ఆయుధం
న్యూయార్క్ : విశ్వంలో గ్రహాలతోపాటు అనేక గ్రహశకలాలు ఉన్నాయి. ఈ గ్రహశకలాల ధాటికి భూమిపై ఉన్న డైనోసార్లు సైతం 70 శాతం జీవరాశులు అంతరించి పోయాయని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. 2013 ఫిబ్రవరి 15న...
కారు ప్రమాదంలో ఒకే కుటుంబసభ్యులు నలుగురు దుర్మరణం
దీపావళి షాపింగ్ నుంచి వస్తుండగా కామారెడ్డి జిల్లా ఎర్రాపహాడ్ మండలకేంద్రంలో దుర్ఘటన
మృతుల్లో ఇద్దరు ఎల్లారెడ్డి, ఇద్దరు పిట్లం వాసులు
ఇద్దరికి తీవ్రగాయాలు
దీపావళికి వచ్చిన అల్లుడుతో కలిసి కామారెడ్డికి వెళ్లి షాపింగ్...
భీభత్సం సృష్టించిన లారీ
టాటా మ్యాజిక్, ఆటోను ఢీకొట్టిన లారీ
13 మందికి గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం
కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని లోతువాగు పాత రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఓ లారీ...
స్వాపరాధ ప్రమాదాల్లో నిర్లక్ష్య నిరూపణ కీలకమే : సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ : రహదారుల్లో జరిగే ప్రమాదాలకు బాధిత వ్యక్తి పొరపాటు కూడా కొంత వరకు కారణమని (కంట్రిబ్యూటరీనెగ్లిజెన్స్) విశ్వసించడానికి అతను /ఆము కర్తవ్య ఉపేక్షకు సంబంధించిన ఆరోపణలు కూడా నిరూపణ కావాల్సి ఉంటుందని...
రైతు ఉద్యమం రక్త సిక్తం
యుపి లఖిన్పూర్ ఖేరీ జిల్లాలో రైతుల నిరసనపైకి దూసుకెళ్లిన కేంద్రమంత్రి వాహన శ్రేణి
నలుగురు రైతులు సహా 8 మంది దుర్మరణం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్...
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
నల్గొండ: జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం స్టేజి వద్ద ఓ కారును వెనుక నుంచి ట్రాన్స్పోర్ట్ డీసీఎం ఢీకొట్టింది. దీంతో వరద కాలువలోకి...
గుండెలు పిండేసే రెండు ఘోరాలు
రాష్ట్రంలో ఇంచుమించు ఒకేచోట శుక్రవారం నాడు రెండు ఘోర దుర్ఘటనలు సంభవించి ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురిని బలి తీసుకున్నాయి. సంగారెడ్డిలో ఒక బ్యాంకు ఉద్యోగి భార్య తన ఇద్దరు కొడుకులను పీడిస్తున్న...
కారు ప్రమాదం… ముగ్గురు పరిస్థితి విషమం…
మహబూబ్ నగర్: కారు అతివేగంగా వెళ్లి ముగ్గురు పాదచారులను ఢీకొట్టిన సంఘటన మహబూబ్నగర్ జిల్లాలోని వెల్దొండ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీశైలం- హైదరాబాద్ జాతీయ రహదారిపై వెల్దొండ ప్రాంతంలో...