Friday, March 29, 2024
Home Search

పంచాయతీ కార్యదర్శి - search results

If you're not happy with the results, please do another search

ఫోటోలకు పోజులతో సరిపెట్టొద్దు

  పల్లె ప్రగతిపై ఆకస్మిక తనిఖీలు చేస్తా ప్రతి గ్రామంలో ప్రతి రోజూ పారిశుద్ధ్ద పనులు జరగాలి కొందరు మంత్రులు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు తామే ఊడ్చినట్టు పేపర్లలో ఫోటోలకు పోజులిచ్చారు ఇది సరైంది కాదు, గ్రామాల్లో ఎవరి పని...

పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రతే పల్లె ప్రగతి లక్ష్యం: కెసిఆర్

  హైదరాబాద్: గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో వెల్లివిరియాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్నామని, పల్లె ప్రగతి కార్యక్రమం మరింత పకడ్బందీగా జరిగాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెలిపారు. పల్లె ప్రగతి పురోగతిపై ప్రగతిభవన్‌లో జరిగిన ఉన్నత స్థాయి...

ఫిబ్రవరి రెండో వారంలో బడ్జెట్!

  హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరం 202021 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి రెండో వారం లేదా మూడో వారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు అన్ని శాఖలు పథకాల వివరాలు,...

సకల సౌకర్యాలు

  మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు భక్తులకు ఇబ్బందిలేకుండా చూడాలి : అధికారులకు సిఎస్ ఆదేశాలు హైదరాబాద్ : వచ్చే నెలలో మేడారంలో జరిగే సమ్మక్క, సారాలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు...

ఎపిలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం స్టే

అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్టే విధించింది. యాభై శాతాన్ని మించి రిజర్వేషన్లు ఇవ్వడాన్ని కోర్టు తప్పుబట్టింది. దీనికి...

ఎన్జీటి నివేదికను వెంటనే సమర్పించాలి

  హైదరాబాద్ : ఘనవ్యర్థాల నిర్వహణ, నియమాల అమలు, బయో మెడికల్ వేస్ట్, నది ప్రవాహాల్లో కాలుష్యం, ఎస్టీపీల నిర్మాణం, వ్యర్థజలాల శుద్ధీకరణ తదితర ఆంశాలపై ఎన్జీటీకి (National Green Tribunal)కు సమర్పించవలసిన నివేదికను...

ధన బలం.. కండ బలం ఉన్నా, ప్రజాస్వామ్యం గొప్ప వ్యవస్థ

  హైదరాబాద్: ఎన్నికల్లో ధనబలం, కండబలం ఉన్నప్పటికీ ప్రపంచంలోనే మన దేశ ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ గొప్పవని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఇతర దేశాలు నేర్చుకోవాల్సిన అవసరముందన్నారు. పట్టణాల్లో ఓటింగ్ శాతం...
Four Members of Same Family Commited Suicide in Pune

ఎపిలో విషాదం.. గ్రామ సచివాలయ ఉద్యోగిని ఆత్మహత్య

  అనంతపురం: జిల్లాలో దారుణం సంఘటన చోటుచేసుకుంది. గ్రామ సచివాలయ ఉద్యోగిని నందిని(22) ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసకుంది. ఇటీవల గ్రామ సచివాలయం పోస్ట్ కు ఎంపికైన నందిని జిల్లాలోని కనేకల్...

చెక్ డ్యాంలకు కిక్

  రాష్ట్రంలోని వాగులన్నింటిపై చెక్‌డ్యాంలను నిర్మించాలి ఎన్ని అవసరమో లెక్కగట్టి ఈ ఏడాది సగం వచ్చే సంవత్సరం మిగతావి పూర్తి చేయాలికాకతీయ చెరువుల నిర్వహణ నిరంతరంగా చేపట్టాలి, కాళేశ్వరం, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా గోదావరిలో...

యాత్రికుల మేడగా జాతర

  మేడారం జాతరలో భక్తులకు సకల సౌకర్యాలు కల్గించాలి అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయాలి : మంత్రులు ములుగు జిల్లా : రానున్న మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి అసౌక ర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు...

Latest News