Thursday, March 28, 2024
Home Search

ప్రపంచ ఆరోగ్య సంస్థ - search results

If you're not happy with the results, please do another search
Extension of school holidays due to unabated air pollution in Delhi

తగ్గని వాయు కాలుష్యం.. పాఠశాలలకు సెలవుల పొడిగింపు

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరగడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక పాఠశాలలకు సెలవులను మరో ఐదు రోజులు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో...

చక్కెర వ్యాధికి 14 రోజుల నయపు మందు

న్యూఢిల్లీ : చక్కెర ఉందా? మూలిక ముందులతో పక్షంరోజులలో ఈ వ్యాధి నయం అవుతుందని ఇటీవలి అధ్యయనంలో తేల్చారు. జిబిఆర్ వనమూలిక ఔషధం మధుమేహం కట్టడి చేసే దివ్యౌషధం అవుతుందని అధ్యయనంలో తెలిపారు....
Lord's Mark Biotech released Tinefcon for psoriasis management

సోరియాసిస్ నిర్వహణకు టినెఫ్‌కాన్‌ను విడుదల చేసిన లార్డ్స్ మార్క్ బయోటెక్

ముంబై: లార్డ్స్ మార్క్ ఇండస్ట్రీస్ యొక్క అనుబంధ సంస్థ, ప్రముఖ హెల్త్‌కేర్, వెల్నెస్ కంపెనీ లార్డ్స్ మార్క్ బయోటెక్, సోరియాసిస్ చికిత్స కోసం పేటెంట్ మెడిసిన్ టినెఫ్‌కాన్‌ను విడుదల చేసింది. భారతదేశంలోని పిరమల్...

పాలకుల ఉల్లంఘనలపై ఉదాసీనత!

ప్రజాప్రతినిధులైన పాలకులు ఏనాడో వాణిజ్యవేత్తల వస్తువులుగా మారారు. ఈనాడు సరుకులు అయ్యారు. విలువలను, విధులను మరిచారు. యథా రాజా తథా ప్రజా. చైతన్య శక్తులు బలహీనపడ్డాయి. ప్రజాఉదాసీనత పెరిగింది. పాలితుల విధులు, బాధ్యతలు,...

అమెరికాకు భారత కోళ్ల రైతులు బలి

ఆదివారం నాడు మన ప్రధాని నరేంద్ర మోడీ 106వ మన్‌కీ బాత్ సుభాషితాల్లో స్థానిక వస్తువులనే కొనండి అని మరోసారి పునరుద్ఘాటించారు. ఆ మాటలు విన్న తరువాత ఇతరులకు నీతులు చెప్పే హరిదాసు...

నేటి పొదుపు రేపటి మదుపు

విశ్వవ్యాప్తంగా శాస్త్రసాంకేతిక విప్లవంతో స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ ఈ-వాణిజ్య విపరీత పోకడలు, ఆధునిక ఆకర్షనీయ వస్తు ఉత్పత్తి వ్యాపారాలు, ప్రజలను అబ్బురపరిచే టివీ మాధ్యమ ప్రకటనల హోరులు, నవ్యత పేరుతో నరుని నడవంత్రపు...

కేరళలో పేలుళ్ల కలకలం

కొచ్చి : కేరళలో ఆదివారం ఉదయం ఓ కన్వెన్షన్ సెంటర్‌లో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ప్రేయర్ మీట్ (ప్రార్థనల సభ)లో జరిగిన ఈ పేలుళ్లు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం, ఆందోళనకు దారితీశాయి....

ఎన్‌సిఇఆర్‌టి తొందరపాటు!

ఢిల్లీ జి 20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంలో బిజెపి బుర్రలో పుట్టిన పురుగే దేశాన్ని ఇక నుంచి ఇండియా అని పిలవడం మానుకోవాలన్నది. అందుకు బదులుగా భారత్ అని మాత్రమే సంబోధించాలని దేశ...
Heavy Israeli airstrikes on Gaza

గాజాపై ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు.. జనం ఉక్కిరిబిక్కిరి

గాజాపట్టి అంతా ఇజ్రాయెల్ జల్లెడుపట్టి భీకర వైమానిక దాడులు జనం ఉక్కిరిబిక్కిరి భూతల యుద్థానికి ముందే నెత్తుటి శిథిలం ఇప్పటికీ మొత్తం 7వేల మంది పౌరుల బలి టెల్ అవీవ్‌కు చేరుకున్న ఫ్రాన్స్...
Kremlin Report on Russia President Putin's Health

పుతిన్ క్షేమంగానే ఉన్నారు

మాస్కో: రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై కొద్దిరోజులుగా పలు ఆందోళనకర వార్తలు వెలువడుతూ వచ్చాయి. ఇది రష్యాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక విధాలుగా కలవరానికి దారితీశాయి. ఈ దశలో మంగళవారం రష్యా...

గురి తప్పిన యుద్ధం మిగిల్చిన దారుణం

గాజాస్ట్రిప్ : ఇజ్రాయెల్ హమాస్ బలగాల పరస్పర దాడుల నడుమ గాజాలోని అల్ అహిల్ బాప్టిస్టు హాస్పిటల్‌పై భీకరస్థాయి క్షిపణి దాడి జరిగింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడిలో 500 మందికి...
food security information

ప్రత్యేక హక్కుతోనే ఆహార భద్రత

ప్రపంచ మానవాళికి ఆహార భద్రత సమస్యగా పరిణమించింది. ప్రతి ఏటా అక్టోబర్‌లో ప్రపంచ ఆహార దినోత్సవాన్ని 1945 నుండి ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ నిర్వహిస్తుంది. ప్రపంచంలోని సభ్య దేశాల ప్రభుత్వాలకు ఆహార...
Hamas not released hostage

బందీలను తక్షణమే విడిచిపెట్టండి… హమాస్‌ను కోరిన ఐరాస చీఫ్

వాషింగ్టన్ : హమాస్ అధీనం లోని బందీలను తక్షణమే బేషరతుగా విడిచిపెట్టాలని ఐరాస చీఫ్ ఆంటోనియా గుటెరస్ కోరారు. అదే సమయంలో ఇజ్రాయెల్ కూడా గాజా వాసుల కోసం సాయాన్ని తరలించేందుకు సహకరించాలని...

చైనాలో ఇజ్రాయెల్ దౌత్యవేత్తకు కత్తిపోట్లు

బీజింగ్ : చైనాలోని ఇజ్రాయెల్ ఎంబసీసిబ్బందిపై శుక్రవారం దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన దాడిలో ఇజ్రాయెల్ దౌత్యవేత్త ఒక్కరికి కత్తిపోట్లు తగిలి గాయపడ్డారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు, ఆరోగ్య పరిస్థితి...
Brain stroke could cause 10 million deaths by 2050

బ్రెయిన్‌స్ట్రోక్‌తో 2050 నాటికి ఏటా కోటి మంది బలి

పేద, మధ్య ఆదాయ వర్గ దేశాలకు ముప్పు స్ట్రోక్స్, లాన్సెట్ సంస్థల సంయుక్త పరిశోధన ఇండియాలో పెద్ద ఎత్తున నివారణ చర్యలు న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా రక్తపుపోట్లతోతలెత్తే బ్రెయిన్‌స్ట్రోక్‌ల వల్ల 2050 నాటికి ఏటా దాదాపుగా...
Palm Oil Awareness Program at Kolkata Forum Mall

కోల్‌కతా ఫోరమ్ మాల్‌లో పామ్ ఆయిల్ అవగాహన కార్యక్రమం

దాని గణనీయమైన ఆర్థిక ప్రభావం, లభ్యత కారణంగా పామాయిల్ పరిశ్రమ చాలా కాలంగా ప్రపంచ వాణిజ్యానికి మూలస్తంభంగా నిలిచింది. పామాయిల్ నిజమైన ప్రయోజనాల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించే ప్రయత్నంలో, మలేషియా పామ్...
Goldman Sachs opens new Hyderabad office

నూతన హైదరాబాద్ కార్యాలయాన్ని ప్రారంభించిన గోల్డ్‌మన్ సాచ్స్

హైదరాబాద్: గోల్డ్‌మన్ సాచ్స్, భారతదేశంలో దాని నిరంతర వృద్ధిలో కీలక మైలురాయిని ప్రకటిస్తూ, హైదరాబాద్ లో నూతన అత్యాధునిక కార్యాలయం, ఒపెల్‌ ను ప్రారంభించినట్లు ఈ రోజు వెల్లడించింది. ఈ సంస్థ యొక్క...

నిరుద్యోగ ‘భార’తం

ఆర్థికాభివృద్ధిలో ఇండియా పైపైకి దూసుకుపోతున్నది. 3.5 ట్రిలియన్ డాలర్ల స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) తో 2022లో ప్రపంచ ఐదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగి సరికొత్త చరిత్రను సృష్టించింది. 2.83 ట్రిలియన్...
Union Cabinet approves formation of National Turmeric Board

జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ: పసుపు వినియోగాన్ని పెంచడంతోపాటు ఎగుమతులను పెంచేందుకు అంతర్జాతీయంగా కొత్త మార్కెట్‌లను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం...
UK visa fee hike for visitors effective this week

నేటి నుంచి బ్రిటన్ వీసా ఫీజుల పెంపు

లండన్ : విదేశీయులకు తమ దేశ వీసా ఫీజులను పెంచడానికి బ్రిటన్ ప్రభుత్వం ప్రతిపాదించిన నిర్ణయం బుధవారం నుంచి అమలు లోకి వస్తుంది. దీంతో ఆరు నెలలు, అంతకంటే తక్కువ వ్యవధి గల...

Latest News