Home Search
మంత్రి తలసాని - search results
If you're not happy with the results, please do another search
పేద ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక డబుల్ బెడ్రూం ఇళ్లు
ఓల్డ్ మారేడుపల్లిలో 468 గృహాలను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
మన తెలంగాణ,సిటీబ్యూరో: రెండు పడకల గదుల గృహాలు పేద ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలుస్తాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది, ఐటీ, పరిశ్రమల శాఖ...
ఏడుపాయల దుర్గ మాతకు పట్టువస్త్రాలు సమర్చించిన హరీశ్ రావు..
మెదక్: జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ మాత దేవాలయంలో మహాశివరాత్రి జాతర ఉత్సవాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రారంభించారు. మంగళవారం ఉదయం ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ పూజారులు...
రాష్ట్రంలో 3.86లక్షల గొర్రెల యూనిట్లు పంపిణీ
త్వరలో మిగిలిన లబ్ధిదారులకోసం కార్యాచరణ
పాల ఉత్పత్తి పెంపుదలకు ప్రత్యేక చర్యలు
బీమా నిబంధనలు సరళీకృతం
అధికారుల సమీక్షలో మంత్రి తలసాని
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గోల్ల కురుమల కులవృత్తిని ప్రోత్సహించి వారు ఆత్మగౌరవంతో తలెత్తుకుని బతికేలా చేసేందుకు ప్రభుత్వం...
వచ్చే ఫిబ్రవరి నాటికి ఎస్ఆర్నగర్ కమర్షియల్ కాంప్లెక్స్ అందుబాటులోకి
హైదరాబాద్: ఎస్ఆర్నగర్లో చేపట్టిన కమర్షియల్ కాంప్లెక్స్ను వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి తీసురానున్నమని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం ఎస్ఆర్నగర్లో రూ.12 కోట్ల వ్యయంతో హౌసింగ్...
‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ వేడుకకు కెటిఆర్..
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిల కాంబినేషన్లో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే, సంభాషణలను సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ అందిస్తుండగా సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి...
మన బస్తీ- మన బడితో ప్రభుత్వ పాఠశాలలకు మహార్ధశ
హైదరాబాద్: ప్రభుత్వ విద్య బలోపేతానికి ప్రభుత్వం అన్ని చర్యలను చేపడుతోందని శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇందులో భాగంగా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దున్నట్లు ఆయన వెల్లడించారు....
నగరం గులాబీమయం
సిఎం కెసిఆర్ జన్మదినం పురస్కరించుకుని భారీ కటౌట్లు
పలు కూడళ్లను గులాబీ తోరణాలతో ఆలకరించిన నాయకులు
మెట్రో పిల్లర్లకు సిఎంకు శుబాకాంక్షలు తెలుపుతున్న ఎమ్మెల్యేల ప్లెక్సీలు
రక్త శిభిరం, పేదలకు అన్నదానం, బట్టలు, పండ్లు పంపిణీ చేసిన...
ముగిసిన రాష్ట్రపతి పర్యటన
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తెలంగాణ పర్యటన ముగిసింది. సోమవారం ఉదయం ఆయన ఢిల్లీకి బయల్దేరారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్కు వచ్చిన రాష్ట్రపతి.. ముచ్చింతల్లోని రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు....
ముచ్చింతల్కు విశ్వఖ్యాతి
సమతామూర్తి స్వర్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి
ప్రత్యేక పూజలు చేసి లోకార్పణం చేసిన రాష్ట్రపతి దంపతులు
రాష్ట్రపతికి స్వాగతం పలికిన సిఎం కెసిఆర్,గవర్నర్ తమిళిసై
మనతెలంగాణ/హైదరాబాద్: ముచ్చింతల్ ప్రపంచ వ్యాప్తంగా మరో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుందని...
రాష్ట్రపతికి స్వాగతం పలికిన నగర మేయర్
హైదరాబాద్ : బేగంపేట ఎయిర్పోర్టులో భారత రాష్ట్రపతి రామ్నాద్ కోవింద్ ని గవర్నర్ తమిళ సై , సీఎం కేసిఆర్,మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్లో కలిసి స్వాగతం పలికిన నగర మేయర్ గద్వాల్...
ముచ్చింతల్ కు చేరుకున్న రాష్ట్రపతి దంపతులు..
హైదరాబాద్: రాష్ట్రపతి రాంనాధ్ కొవింద్ దంపతులు ముచ్చింతల్ చిన్నజీయర్ స్వామి ఆశ్రయానికి చేరుకున్నారు. సమతామూర్తి ఉత్సవాలల్లో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదారబాద్ కు వచ్చిన రాష్ట్రపతి రాంనాధ్ కొవింద్ కు...
రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికిన సిఎం కెసిఆర్, గవర్నర్ తమిళిసై..
హైదరాబాద్: ఒకరోజు పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి నగరంలోని బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి...
చిత్ర పరిశ్రమలోని సమస్యలు పరిష్కారం కావాలి
చిత్ర పరిశ్రమలోని సమస్యలపై చర్చించేందుకు గురువారం ఏపి సిఎం జగన్ను మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు కలవనున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ హైదరాబాద్లో మీడియా సమావేశం...
సిఎం కెసిఆర్కు జ్వరం
ప్రధాని పరటనలో లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించిన ముఖ్యమంత్రి
మన తెలంగాణ/ హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటించిన...
కాసేపట్లో ముచ్చింతల్ కు ప్రధాని
రంగారెడ్డి: ప్రధాని నరేంద్ర మోడీ కాసేపట్లో ముచ్చింత్ కు చేరుకోనున్నారు. అక్కడ 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. సమతామూర్తి స్ఫూర్తికేంద్రంలో ఆయన 3గంటల...
ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు హాజరైన ప్రధాని మోడీ
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రధానికి ఎయిర్ పోర్టులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సిఎస్, డిజిపిలు ఘనస్వాగతం పలికారు....
నేడు మోడీ రాక
ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో , రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని
శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రధాని మోడీకి స్వాగతం, కార్యక్రమం అనంతరం వీడ్కోలు చెప్పనున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
శ్రీరామానగరం దివ్యక్షేత్రంలో ఏర్పాట్లను...
నగరంలో మరిన్ని అభివృద్ధి పనులకు ముహుర్తం ఖరారు
ఈ నెల 12న ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్: మంత్రి తలసాని
హైదరాబాద్: నగరంలో మరిన్ని అభివృద్ధి పనులు ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12వ తేదీన పురపాలక శాఖమంత్రి కె.తారక రామారావు...
కంటోన్మెంట్ వాసులకు ఉచిత మంచినీటి పథకం
ఈనెల 1 నుంచే వర్తింపు
ప్రభుత్వంపై రూ.1.50 కోట్ల భారం
అయినా ప్రజా సంక్షేమమే ముఖ్యం: మంత్రి తలసాని
మన తెలంగాణ/సిటీ బ్యూరో: కంటోన్మెంట్ ప్రాంత వాసుల నీటి బిల్లుల కష్టాలు తీరనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో...
46000
రెండో రోజు ఫీవర్ సర్వేలో తేలిన లక్షణాలున్న వారి సంఖ్య
అక్కడికక్కడే కిట్ల పంపిణీ
ఒక్కరోజే ఇంటింటా 12లక్షల మందికి పరీక్షలు, తీవ్ర లక్షణాలున్న వారిని ఆసుపత్రులకు తరలింపు
జ్వర సర్వేను దగ్గరుండి పర్యవేక్షించిన మంత్రి...