Home Search
వంతెన - search results
If you're not happy with the results, please do another search
జనంతో ఉండండి
పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలి
ఉన్నతాధికారులకు సిఎం కెసిఆర్ ఆదేశం
పశ్చిమకనుమల్లో భారీ వర్షాలు కురిశాయి, మహాబలేశ్వరంలో 70సెం.మీ రికార్డయింది
ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు వరద ఉధృతి
యుద్ధప్రాతిపదికన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి
కృష్ణ, గోదావరి పరివాహక ప్రాంతాల్లో తక్షణ రక్షణ...
మహారాష్ట్రలో పొంగిప్రవహిస్తున్న నదులు
న్యూఢిల్లీ: ఎడతెరపిలేని వర్షాల కారణంగా మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతానికి చెందిన రత్నగిరి, రాయగడ్ జిల్లాలలో ప్రధాన నదులు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల...
గ్రామీణ రహదారుల నిర్మాణం నాణ్యతతో చేపట్టాలి: బండి
హైదరాబాద్: ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఆయా గ్రామాల్లో చేపట్టిన రహదారి పనులను నాణ్యతతో చేయాలని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి...
ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది..
బీబీనగర్: రాష్ట్రంలో గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. హైదరాబాద్ లోనూ కుండపోత వర్షం కురవడంతో మూసీ నది ఉదృతంగా ప్రవహిస్తున్నది. దీంతో బీబీనగర్ మండల...
జంపన్న వాగులో మృతదేహాలు లభ్యం
ములుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జంపన్న వాగులో ఈ నెల 12 న గల్లంతైన భద్రాధ్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కొత్తకొండాపూర్ కు చెందిన బంగారి శ్యామల్ రావు,...
ధర్మశాలకు వరదపోటు
కూలిన భవనాలు, కొట్టుకుపోయిన కార్లు
రావొద్దంటూ పర్యాటకులకు అధికారుల హెచ్చరిక
న్యూఢిల్లీ: హిమాచల్ప్రదేశ్లోని బౌద్ధుల ఆధ్యాత్మిక నగరం ధర్మశాలను వరదనీరు ముంచెత్తింది. భారీ వర్షాలకు ధర్మశాల ఎగువన ఉన్న భాగ్సునాగ్ సమీపంలోని మురిక కాలువ...
రాష్ట్రవ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్
రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం
హెచ్చరిక జారీ చేసిన వాతావరణ శాఖ
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
పొంగిపోర్లుతున్న చెరువులు, వాగులు
నగరంలోనూ దంచికొట్టిన వాన
పలు ప్రాంతాలు జలమయం
నిలిచిపోయిన ట్రాఫిక్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 131.3...
మెరుగైన రోడ్ల నిర్మాణంపై దృష్టి
పలు జాతీయ రహదారుల కోసం కేంద్రానికి విజ్ఞప్తులు
మొత్తం 5,677 కిలోమీటర్ల జాతీయ రహదారులకు నెట్వర్క్
హైదరాబాద్ : రాష్ట్రం ఏర్పడిన తరువాత మెరుగైన రహదారుల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రధాన రహదారులను జాతీయ...
ముదిరిన జలజగడం
ఖకీల వలయంలో జలాశయాలు
ప్రాజెక్టుల వద్ద ముడంచెల భద్రత
సాగర్, పులిచింతలకు భారీ బందోబస్తు
సాగర్లో 400మంది పోలీసులతో భద్రత
ఎపి అధికారులను అడ్డుకున్న పోలీసులు
జూరాల ఆనకట్టపై రాకపోకలు నిలిపివేత
షిఫ్టుల వారీగా పోలీసుల విధులు
డ్యాంల...
ఇంట్లో గొడవలు.. తల్లి, ఐదుగురు కూతుళ్లు ఆత్మహత్య
రాయ్పూర్: కుటుంబంలో గొడవలు జరగడంతో ఓ తల్లి తన ఐదుగురు కూతుళ్లతో సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం మహాసముంద్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
ప్రియమైన ప్రధాన మంత్రి గారూ!
నరేంద్ర మోడీ ఒకప్పుడు తనకు సహాయపడిన ప్రతి వంతెనను కూల్చారు. ప్రతి సూక్ష్మ పరిశీలనను విరోధం చేసుకున్నారు. ప్రతి సంస్థకు శిరచ్ఛేదం చేశారు. ఇప్పడు వాటితోనే సయోధ్య నెరపవలసిన అగత్యం ఏర్పడింది. నరేంద్ర...
తెలంగాణలో కఠినంగా లాక్డౌన్
మనతెలంగాణ/హైదరాబాద్: పాక్షిక లాక్ డౌన్ను కఠినంగా అమలు చేయాలని డిజిపి మహేందర్రెడ్డి రాష్ట్రంలోని సిపి, ఐజి, ఎస్పిలతో డిజిపి వీడియో కాన్ఫరెన్స్లో ఆదేశించడంతో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు 3600 కేసులు నమోదు చేశారు....
లారీ బీభత్సం.. ఇద్దరు పోలీసులు మృతి
అమరావతి: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం ఉండూరు వద్ద శుక్రవారం రోడ్డుప్రమాదం జరిగింది. ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు పోలీసులు మృతిచెందారు. వంతెన వద్ద ఇద్దరు పెట్రోలింగ్ పోలీసులపైకి...
పటిష్టంగా రెండోరోజు లాక్డౌన్
జాతీయ రహదారులపై పెరిగిన వాహనాల రద్దీ
మహారాష్ట్ర సరిహద్దులో నిలిచిపోయిన రాకపోకలు
లక్ష్మీ బ్యారేజీ, కాళేశ్వరం వంతెనలపై చెక్ పోస్టుల ఏర్పాటు
సడలింపు సమయంలో కిక్కిరిసిన మార్కెట్లు
జిల్లా ఎస్పి నేతృత్వంలో పోలీసు పహార
హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసు పహార...
యుపిలో గంగానదిలో మరో 7 మృతదేహాలు లభ్యం
నదిలో కొట్టుకొచ్చిన మొత్తం 52 మృతదేహాలు
బలియా(యుపి): మరో ఏడు మృతదేహాలు గంగానదిలో బుధవారం కొట్టుకురావడంతో ఇప్పటివరకు ఉత్తర్ ప్రదేశ్ బలియా జిల్లాలోని గంగానదిలో లభించిన మృతదేహాల సంఖ్య 52కి చేరుకుంది. కొవిడ్-19 కారణంగానే...
ఉత్తరాఖండ్లో కుంభవృష్టికి దెబ్బతిన్న ప్రాంతాలలో సిఎం పర్యటన
డెహ్రాడూన్: తెహ్రీ జిల్లాలోని దేవప్రయాగలో మంగళవారం ఆకస్మికంగా కురిసిన కుంభవృష్టి వల్ల సంభవించిన నష్టాన్ని అంచనావేసేందుకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీర్థ సింగ్ రావత్ బుధవారం ఆ ప్రాంతాన్ని పర్యటించారు. తన మంత్రివర్గ సహచరులతో...
యాకూబ్ సన్నాఫ్ రొట్టమాకురేవు
నేను పాటలకు ప్రాణం పోసి పావురాళ్లుగా ఎగరేసిన వాణ్ణి
యాకూబ్ గురించి నేను చెప్పాలనుకున్నది ఏమైనా వుంటే అది కచ్చితంగా అదిగో ఆ వాక్యం దగ్గిరే మొదలు కావాలి. ఎందుకంటే, యాకూబ్ తో నా...
ఆంక్షలు సరైనవి కావు
ఓటీటీ ఇన్నాళ్లు స్వేచ్ఛా విజువల్ మాధ్యమంగా అలరించింది. దీనివల్ల బోలెడంత క్రియేటివిటీని మేకర్స్ ఆవిష్కరిస్తున్నారు. ఈ మాధ్యమంలో అవకాశాలు పెరిగాయి. కానీ, ఇప్పుడు రూల్స్ మారబోతున్నాయి. మునుముందు ఓటీటీలపై ఆంక్షలు పెరగబోతున్నాయని సంకేతం...
ఆ 136 మంది చనిపోయినట్లే!
ఆ 136 మంది చనిపోయినట్లే!
చమోలి జలప్రళయంలో గల్లంతైన వారిపై అధికారుల అంచనా
అధికారికంగా ప్రకటించనున్న ఉత్తరాఖండ్ ప్రభుత్వం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో సంభవించిన జలప్రళయం సంభవించి పక్షం రోజులు గడిచిపోయినా ఈ వరదల్లో గల్లంతయిన...
మధ్యప్రదేశ్లో ఘోర విషాదం: 42మంది జల సమాధి
మధ్యప్రదేశ్ సిధి జిల్లాలో విషాదం.. బస్సు కాల్వలో పడి 42మంది జల సమాధి
మృతుల్లో 21 మంది పురుషులు, 18 మంది మహిళలు, చిన్నారి
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన సిఎం
సిధి: మధ్యప్రదేశ్లో...