Friday, April 26, 2024
Home Search

విశ్వ ప్రయత్నం - search results

If you're not happy with the results, please do another search
Article about PM Modi and China Relationship

దేశ ప్రయోజనాలే గీటురాయిగా ఉండాలి..!

ప్రధాని మోడీ లడఖ్ ప్రాతానికి వెళ్లి ప్రాణాలకు తెగించి దేశాన్ని రక్షిస్తున్న సైనికులకు మనోధైర్యం కల్పించిన తీరును యావత్ దేశం మెచ్చుకుంటుంటుంది. భారత్ జోలికి వస్తే ఖబర్దార్ దెబ్బకు దెబ్బ తీస్తాం అని...
PV Narasimha Rao Jayanti Celebrations

అందరి మనిషి -అందని మనిషి

కూటమి కట్టడం ఎరుగని వ్యక్తి. తనకంటూ ఒక వర్గం లేకపోయినా, అధిష్ఠానంలో తనను ఆదుకొనే, చేదుకొనే వ్యక్తులంటూ ఎవరూ లేకపోయినా, వివాదాలకు అతీతమైన వ్యక్తి కావడం వల్లనే తొలి తెలంగాణ వేర్పాటు ఉద్యమం...
Jukanti Jagannatham is familiar with Telugu literature

కెరీరిజం మితిమీరింది

  నాలుగు దశాబ్దలకుపైగా కవిత్వం రాస్తున్న జూకంటి జగన్నాథం ఇప్పటివరకు 14కవితా సంకలనాలు, ఒక కథల పుస్తకం తెచ్చారు. 65 ఏళ్ల జూకంటి జగన్నాథం తెలుగు సాహిత్యానికి సుపరిచితులు. ప్రఖ్యాత కవి జగన్నాథంకు ప్రస్తుత...
Article about Telangana Literature

ఇది వికాస ‘గీతాంజలి’!

  మన నిత్య వ్యవహారంలో జంట పదాలు కొన్ని ఉన్నాయి. ఇల్లువాకిలి, పొలం పుట్ర, నింగి-నేల, రేయిపగలు, సూర్యచంద్రులు, రామలక్ష్మణులు, పనిపాట... ఇంకా ఎన్నో...! ఇలాంటి జంట పదాలన్నింటిలో మానవ జీవన పరిణామాన్ని నడిపించి,...
PM-Modi

ప్రధాని ఉద్దీపన అంతరార్థం

ఉద్దీపన ప్యాకేజీ పేరుతో ప్రధాన మంత్రి రూ. 20 లక్షల కోట్లు ప్రకటించేసరికి ప్రతి వాళ్లూ తమ బాంక్ అకౌంట్‌లో తిన్నగా డబ్బు పడిపోతుందని ఆశించారు. కానీ ఆర్థిక మంత్రి రోజూ కొంచం...

ఆత్మగౌరవ పాఠశాల టిఆర్‌ఎస్

  “తెలంగాణ రాష్ట్రసాధనలో ప్రతిఒక్కరి పాత్ర ఉంది. 14 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రసాధన అంశంలో నేను సృష్టికర్తను. నా కంటే ముందు కొంతవరకు ప్రయత్నం జరిగిన మాటవాస్తవమే. అందరూ ఏకీభవించాల్సిందే. కానీ, ఒక...

కొవిడ్ 19 కాదు ఆకలి 20

  Corona Virus Disease -2019 లో మొదటి అక్షరాలే Covid- 19. ఇది ఆకలి -2020 అయింది. మార్చి 30కి భారత్‌లో కరోనాతో 32 మంది చనిపోయారు. మార్చి 27కు 5 గురు...

ఐటీ ఉద్యోగులూ ఆందోళన వద్దు

  కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది విదేశాల నుంచి వచ్చేవారు క్వారంటైన్ పాటించాలి సపోర్టు స్టాఫ్‌కు వేతనాల విషయంలో యాజమాన్యాలు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి - ఐటి సంస్థల సంఘాలతో ప్రగతిభవన్ భేటీలో కెటిఆర్ మన...
All India Industrial Exhibition 2021 postponed in Hyderabad

రాష్ట్రంలో మొత్తం 5 కరోనా కేసులు

  కారోనా వైరస్ కట్టడికి నిరంతరం కృషి కొనసాగుతుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం సాయంత్రం కరోనా వైరస్ పై మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి...
KCR

బార్డర్ లో గోడ కడతామంటే సపోర్ట్ చేస్తాం: కెసిఆర్

హైదరాబాద్: ఏ దేశానికైనా పౌరసత్వం ఉండాలని, దానికో చట్టం ఉండాలని, దేశంలోకి చొరబాటుదారులను అనుమతించమని ఎవరూ చెప్పరని సిఎం కెసిఆర్ తెలిపారు. శాసన సభలో సిఎఎ, ఎన్‌సిఆర్, ఎన్‌పిఆర్‌ కు వ్యతిరేకంగా సిఎం...
World Womens Day

గూగులమ్మలు టెక్నాలెడ్జిలోనూ తీసుపోరు

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం దేవుడు వరమిస్తాడని ఎవరైనా అంటే అదొక నమ్మకం. ఏదైనా వెతికి కావాల్సిందల్లా పొందాలనుకోవడం ఒక ప్రయత్నం. ఆ నమ్మకంలో దేవుడుంటాడో లేదో కానీ ఈ ప్రయత్నంలో టెక్నాలజీనే దేవుడు....
Shani shingnapur

ఆదర్శగ్రామం శని శింగణాపూర్

శనీశ్వరుడికి ప్రత్యేక దేవాలయాలుండడం బహు అరుదు. ఒక వేళ ఉన్నప్పటికీ అవి కూడా వేళ్ల మీద లెక్కపెట్టుకోగల్గినవే.. సాధారణంగా శనీశ్వరుడు మిగతా నవగ్రహాలతో పాటు అనేక దేవాలయాల్లో దర్శనమిస్తాడు. అయితే శనీశ్వరుడికి ఓ...

సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు చిత్రసీమ బాగు కోసం ప్రయత్నిస్తున్నాం: చిరంజీవి

  విశ్వంత్ దుద్దంపూడి, సంజయ్ రావు, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ నటించిన చిత్రం ‘ఓ పిట్ట కథ’. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనందప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి చెందు ముద్దు దర్శకుడు. ఈ సినిమా...
Think affect health

మన ఆలోచనలే మన ఆరోగ్యం

ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు ఎప్పుడో చెప్పారు. దీన్ని ఆధారంగా చేసుకుని వైద్య శాస్త్రంలోని వివిధ విభాగాలకు చెందిన ప్రముఖ పరిశోధకులు వ్యక్తి ఆరోగ్యానికి,...

భారమంతా రహానే, విహారీ పైనే

  రెండో ఇన్నింగ్స్‌లోను విఫలమైన టీమిండియా టాప్ ఆర్డర్ 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓటమికి ఎదురీదుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 165 పరుగులకే కుప్పకూలిన కోహ్లీ...

టైటిల్ గ్యారంటీ లేనట్టే!

  హైదరాబాద్ : కొత్త రెవెన్యూ చట్టంలో ‘టైటిల్ గ్యారంటీ’ అవసరం లేదని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో వివాదాస్పద భూములను ప్రభుత్వం పార్ట్ బిలో చేర్చిన విషయం తెలిసిందే. ఈ...
Budget

‘ప్చ్’ నిరాశ కలిగించిన నిర్మల బడ్జెట్

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ శనివారం నాడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అత్యంత నిరాశాపూరితంగా ఉన్నది. 11ఏళ్లలో ఎన్నడూ లేని సంక్షోభంలో, మాంద్యంలో, నిరుద్యోగంలో కూరుకుపోయిన దేశ ఆర్థిక వ్యవస్థ...

కేజ్రీవాల్ గెలుపే బిజెపి లక్ష్యమా?

  దేశం అంతా ప్రభంజనాలు చూపుతున్నా జనసంఘ్ రోజుల నుండి తమకు పట్టు గల దేశ రాజధాని నగరం ఢిల్లీలో మాత్రం బీజేపీ తన పట్టు చూపలేక పోతున్నది. 22 ఏళ్లుగా అక్కడ అధికారంలోకి...
survey

వృద్ధి రేటు 5%

 ద్రవ్యలోటు పెరిగినా మౌలిక సదుపాయాల కింద ప్రభుత్వ ఖర్చు పెంపు రుణ సౌకర్యం, పంటల బీమా, అదనపు ఇరిగేషన్ ద్వారా రైతుల ఆదాయాలు రెట్టింపు సూచించిన సర్వే ఆర్థిక సర్వే అంచనా న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి...

సంపాదకీయం: ఎయిర్ ఇండియా చౌక బేరం!

 పోటీని దీటుగా తట్టుకుంటూ లాభాల్లో నడిపి దేశ ఆర్థిక సౌష్టవానికి దన్నుగా నిలిపే శక్తి సామర్ధాలున్నా ఆ సంకల్పం, దీక్ష కొరవడి ప్రజా ప్రభుత్వాలే పబ్లిక్ రంగ పరిశ్రమలకు చేతులారా తల కొరివి...

Latest News