Home Search
వైసిపి - search results
If you're not happy with the results, please do another search
జూనియర్ ఎన్టీఆర్ టిడిపి పగ్గాలు చేపట్టాలి: లక్ష్మీ పార్వతి
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టాలని వైసిపి నేత లక్ష్మీ పార్వతి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం...
బిసి మంత్రుల లెక్కలు కాదు…బిసి జనాభా లెక్కలు కావాలి
బిసి గణన చేపట్టకపోతే బిజెపి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు
ఢిల్లీ ధర్నాలో బిసి సంఘాల హెచ్చరిక
మన తెలంగాణ / హైదరాబాద్ : దేశవ్యాప్తంగా మేమెంత ఉన్నామో లెక్కలు తేల్చాలని అడుగుతుంటే కేంద్ర క్యాబినెట్లో...
నేటి నుంచి పార్లమెంట్
అస్త్ర శస్త్రాలతో అధికార, విపక్షాలు సిద్ధం
అఖిలపక్ష భేటీకి ప్రధాని గైర్హాజరు ఇది
అన్పార్లమెంటరీ కాదా?: ప్రశ్నించిన విపక్షాలు
32 బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
తెలంగాణకు గిరిజన వర్శిటీ
బిల్లు ప్రవేశపెట్టే అవకాశం
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు...
నేడే రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్
బరిలో ఎన్డిఎ అభ్యర్థి ద్రౌపది ముర్ము, విపక్షాల తరఫున
యశ్వంత్ సిన్హా దేశవ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తిచేసిన
ఎన్నికల కమిషన్ 21న ఓట్ల లెక్కింపు
న్యూఢిల్లీ: నూతన రాష్ట్రపతి ఎన్నిక సోమవారం జరగనుంది. 15వ భారత...
‘పెద్దల సభ’లో 31 శాతం మందిపై క్రిమినల్ కేసులు
‘పెద్దల సభ’లో 31 శాతం మందిపై క్రిమినల్ కేసులు
16 శాతంపై తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులు
87 శాతం మంది కోటీశ్వరులే
ఎంపి సగటు ఆస్తి విలువ రూ.79.54 కోట్లు
ఎడిఆర్ నేషనల్ వాచ్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ:...
వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత
అమరావతి: వైసిపి ఎంఎల్ఎ వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మొహాలీలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు....
నారాయణ అరెస్ట్ కక్షపూరితం: చంద్రబాబు
అమరావతి: టిడిపి మాజీ మంత్రి నారాయణ అరెస్టు కక్షపూరితమని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే నారాయణను అరెస్టు చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. మాస్...
శత్రుచర్ల చంద్ర శేఖర్ రాజు కన్నుమూత
పార్వతీపురం మన్యం: మాజీ శాసనసభ్యుడు, టిడిపి నేత శత్రుచర్ల చంద్రశేఖరరాజు(72) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా మూత్రపిండాల వ్యాధితో విశాఖలో చికిత్స పొందుతున్న చంద్రశేఖరరాజు ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. శత్రుచర్ల ఇకలేరని తెలుసుకున్న...
ఢిల్లీకి ఏపి సిఎం జగన్..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ ఎయిర్ పోర్టులో వైసిపి ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మార్గాని...
పెగాసస్… మా ఫోన్లను బాబే ట్యాప్ చేశారు: అంబటి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు స్పైవేర్ను కొని ఉపయోగించారని వైసిపి ఎంఎల్ఎ అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పెగాసస్ స్పైవేర్పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైసిపి...
ప్రేమ పెళ్లి…. భర్త కనిపించడం లేదని అత్తింటి ముందు భార్య ధర్నా
అమరావతి: ప్రేమి పెళ్లి... మూడు రోజుల నుంచి భర్త కనిపించకపోవడంతో భార్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా మదనపల్లె రూరల్ మండలంలో జరిగింది. భర్త...
ఎపి మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం
గుండెపోటుతో సోమవారం ఉదయం హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో కన్నుమూత
జూబ్లీహిల్స్లోని మంత్రి స్వగృహంలో
భౌతికకాయానికి నివాళులర్పించిన తెలంగాణ
ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్
గౌతమ్రెడ్డి మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని
ప్రకటన కుటుంబసభ్యులను పరామర్శించిన...
నటుడు అలీకి రాజ్యసభ సీటు!
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రముఖ సినీనటుడు, వైసిపి నే త అలీ మంగళవారం ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు. ఇటీవల టాలీవుడ్ సమస్యల పరిష్కారం కోసం సీఎం జ గన్ను కలిసిన పలువురు...
ఎపి ఎంపి రఘురామకు సిఐడి నోటీసులు
మనతెలంగాణ/హైదరాబాద్: ఎపిలోని వైసిపి రెబల్ ఎంపి రఘురామకృష్ణరాజు ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని బుధవారం నాడు ఎపి సిఐడి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు హైదరాబాద్ గచ్చిబౌలిలోని...
‘రాజకీయాల్లోకి రాకముందు మీ ఆస్తులెంత.. ఇప్పుడెంత?’: తమ్మారెడ్డి సవాల్
హైదరాబాద్: సినీ ఇండస్ట్రీపై వైసిపి నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పలువురు సినీ నిర్మాతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో రాజకీయ నేతలకు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సవాల్...
‘అనంత’లో బాలకృష్ణ ఇంటి వద్ద ఉద్రిక్తత
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా హిందూపురం ఎంఎల్ఎ బాలకృష్ణ ఇంటి దగ్గర మంగళవారం మధ్యాహ్నం ఉద్రిక్తత నెలకొంది. హిందూపురం మున్సిపల్ పరిధిలోని డంపింగ్ యార్డు విషయంలో టిడిపి, వైసిపి నేతల మధ్య...
కేంద్రమంత్రి ప్రకటనపై ఆర్. కృష్ణయ్య మండిపాటు
కేంద్రమంత్రి ప్రకటనపై మండిపాటు
బిసి సంఘాలు అత్యవసర సమావేశంలో ఆర్. కృష్ణయ్య
మనతెలంగాణ/హైదరాబాద్ : జనాభా గణనలో కులగణన చేయడం లేదని కేంద్రమంత్రి నిత్యానంద్ రాయ్ పార్లమెంట్లో ప్రకటించడంపై 14 బిసి సంఘాలు మండిపడ్డాయి. గురువారం...
ప్రధాని లేకుండానే అఖిలపక్ష సమావేశం
రైతు సమస్యలు, ద్రవ్యోల్బణం, కొవిడ్లాంటి పలు అంశాలను లేవనెత్తిన ప్రతిపక్షాలు
ప్రధాని పాల్గొంటారని ఆశించాం : కాంగ్రెస్
ప్రధాని రావాలన్న ఆనవాయితీ లేదన్న మంత్రి ప్రహ్లాద్ జోషీ
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు ప్రభుత్వం...
చంద్రగ్రహణ వేళ
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉద్వేగాన్ని ఆపుకోలేక విలపించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతను కలగజేసింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన రెండవ రోజే ఈ సంఘటన జరగడం...
పూర్వీకుల సమాధుల వద్ద నారా రోహిత్ నిరసన..
అమరావతి: ఎపి అసెంబ్లీలో జరిగిన ఘటనపై సినీనటుడు నారా రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నారావారిపల్లెలో నిరసనకు దిగారు. అసెంబ్లీ సాక్షిగా వైసిపి నేతలు చంద్రబాబు కుటుంబ సభ్యులపై చేసిన వ్యక్తిగత విమర్శల...