Home Search
శాస్త్రవేత్తలు - search results
If you're not happy with the results, please do another search
బృహస్పతి కన్నా భారీ బాహ్య నక్షత్రగ్రహం
బెంగళూరు: బృహస్పతి గ్రహం కన్నా 1.4 రెట్లు పెద్దదైన, 70 శాతం ఎక్కువ ద్రవ్యరాశి కలిగిన భారీ బాహ్య నక్షత్ర గ్రహాన్ని భారతీయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భారత్లో ఈ విధంగా నక్షత్రాన్ని కనుగొనడం...
చైనాలో మరో 18 ప్రమాదకర వైరస్లు
అంతర్జాతీయ శాస్త్రవేత్తల గుర్తింపు
బీజింగ్ : కరోనా మహమ్మారికి మూలకేంద్రంగా చెప్పుకునే చైనాలో 71 రకాల వైరస్లను అంతర్జాతీయ శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో 18 ప్రమాదకరమైనవిగా పేర్కొన్నారు. జంతువుల నుంచే కొవిడ్ వైరస్...
లక్షల ప్రాణాలు తీస్తున్న వాయు కాలుష్యం
గ్లోబల్ లాన్సెట్ కౌంట్డౌన్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : వాయు కాలుష్యంతో దేశంలో 2019లో 9,07,000 మంది మృతి చెందినట్టు గ్లోబల్ లాన్సెట్ కౌంట్డౌన్ రిపోర్ట్ 2021 వెల్లడించింది. ‘వాతావరణ మార్పుప్రపంచ ఆరోగ్యభద్రతకు ముప్పు...
చికిత్స అవసరం లేకుండానే హెచ్ఐవి నుంచి కోలుకున్న మరో పేషెంట్
హార్వార్డ్ శాస్త్రవేత్తల బృందం
బోస్టన్: యాంటీరిట్రోవైరల్ ధెరపీ(ఎఆర్టి) అవసరం లేకుండానే హెచ్ఐవి నుంచి కోలుకున్న రెండో వ్యక్తిని గుర్తించామని శాస్త్రవేత్తలు మంగళవారం ప్రకటించారు. యానల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అనే జర్నల్లో తమ...
బీపీ మందులతో మధుమేహం నుంచి రక్షణ
బ్రిటన్ శాస్త్రవేత్తల అధ్యయనం
లండన్ : అధిక రక్తపోటును నియంత్రించేందుకు వాడే ఔషధాలు భవిష్యత్తులో మధుమేహం తలెత్తకుండా రక్షణ కల్పిస్తాయని పరిశోధకులు గుర్తించారు. హైబీపీ కారణంగా పక్షవాతం, గుండెపోటు తలెత్తే ముప్పు ఉంటుంది. బీపీ...
ప్రత్యామ్నాయంతోనే అధిక లాభాలు: రైతులకు హరీశ్ రావు సూచన
చిన్నకోడూర్: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, మార్కెట్ కు అనుగుణంగా రైతులు మారాలని, రైతులు సంఘటితంగా మారి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం ద్వారా రైతులు అధిక లాభాలు గడించవచ్చునని రాష్ట్ర ఆర్థిక శాఖ...
ప్రపంచ విత్తన భాండాగారం తెలంగాణ: ఐక్యరాజ్యసమితి
తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ విత్తన భాండాగారంగా గుర్తించిన ఐక్యరాజ్య సమితి – అంతర్జాతీయ ఆహార సంస్థ
హైదరాబాద్: వ్యవసాయ - విత్తన రంగ అభివృద్ధ్యే లక్ష్యంగా నవంబర్ 4, 5, 2021 తేదీలలో విత్తన...
హుస్సేన్సాగర్లో పెరిగిన ఆక్సిజన్ శాతం
పిసిబి అధ్యయనంలో వెల్లడి
బయోరెమిడియేషన్ విధానంతో సత్ఫలితాలు
మనతెలంగాణ/హైదరాబాద్: హుస్సేన్సాగర్లో ఆక్సిజన్ మోతాదు గణనీయంగా పెరిగింది. పలు రకాల చేపలు, వృక్ష, జంతువుల మనుగడకు అవసరమైన ఆక్సిజన్ మోతాదు పెరిగినట్టు కాలుష్యనియంత్రణ మండలి (పిసిబి) తాజా...
‘డిఎన్ఎ@150’పై వర్చువల్ సదస్సు
మనతెలంగాణ, హైదరాబాద్: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ, జర్మనీ సంస్థ ఎఫ్ఎబిఎ అకాడమీ భాగస్వామ్యంతో ‘డిఎన్ఎ@150’ పేరిట అంతర్జాతీయ సదస్సు (వర్చువల్)ను విజయవంతంగా నిర్వహించింది. శనివారం నిర్వహించిన ఈ...
మూడో దశ ముప్పు?
కొత్త వేరియంట్ వల్ల భయాందోళనలు
దేశవ్యాప్తంగా 17 ఎవై.4.2 కేసులు నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో మరికొద్ది రోజుల్లో కరోనా థర్డ్ వేవ్ రానున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో వెలుగుచూస్తున్న కొవిడ్ కొత్త...
కొత్త వేరియెంట్లు
మళ్లీ కోర చాస్తున్న కరోనా
ఎవై.4.2 కలకలం, కర్ణాటకలో ఏడుగురికిపాజిటివ్, అప్రమత్తమైన అధికారులు కొత్త వేరియంట్ కట్టడికి చర్యలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా మహమ్మారి మరో రూపు మార్చుకుని పంజా విసురుతున్నది. దేశంలో కొత్త...
సీజనల్ వ్యాధిలా కరోనా
స్పెయిన్ శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడి
లండన్ : ఉష్ణోగ్రత, తేమ తగ్గినప్పుడు వచ్చే సీజనల్ ఇన్ఫెక్షన్గా కొవిడ్ 19 మారి ఉండొచ్చని, ఇది చాలావరకు సీజనల్ ఇన్ఫ్యుయెంజాలా రూపాంతరం చెంది ఉండొచ్చని స్పెయిన్ లోని...
సైన్స్ తోనే సామాజిక అభివృద్ధి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్: విద్యార్థులను శాస్త్ర, సాంకేతికత పరిజ్ఞానం వైపు ఆకర్షితులను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అరణ్య భవన్ లో...
కొత్త వేరియంట్ అలజడి
బ్రిటన్ సహా పలుదేశాల్లో విజృంభణ
లండన్ : బ్రిటన్ సహా పలుదేశాలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. బ్రిటన్, రష్యా, ఆస్ట్రేలియాలో కొవిడ్ కొత్త వేరియంట్ అలజడి రేపుతోంది. ఇప్పటికే ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న డెల్టా...
ఇది ప్రజా విజయం
అక్టోబర్ 21దేశ చరిత్రలో నూతన అధ్యాయం
100 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందరి ప్రశ్నకు సమాధానం చెబుతున్నాయి
జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ: టీకా పంపిణీలో 100 కోట్ల డోసులు అనేది కేవలం...
వ్యాక్సినేషన్లో నూతన చరిత్ర
ప్రధాని మోడీ గురువారం నాడు న్యూఢిల్లీ రాం మనోహర్ లోహియా ఆసుపత్రిని సందర్శించి అక్కడ వైద్య సిబ్బందిని ఆశీర్వదిస్తున్న దృశ్యం
100 కోట్ల డోసుల మైలురాయి దాటినందుకు డబ్లూహెచ్ఒ అభినందనలు
ప్రత్యేక...
యాసంగిలో శనగ
వాతావరణ అనుకూలతతో శనగ పంట వైపు మొగ్గుతున్న రైతులు
రాష్ట్రంలో శనగ సాధారణ సాగు 2.48 లక్షల ఎకరాలు
201920లో విస్తీర్ణం 2.99లక్షల ఎ.
202021లో 3.55లక్షల ఎ. అక్టోబర్, నవంబర్లు పంటకు...
వేర్వేరు డోసులతో తగ్గుతోన్న ఇన్ఫెక్షన్ ముప్పు
వ్యాక్సిన్ మిక్సింగ్పై లాన్సెట్ మరో నివేదిక
లండన్ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ అందుబాటు లోకి వచ్చినప్పటికీ వాటి పని తీరుపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో రెండు డోసుల వ్యాక్సిన్లను...
1,40,000 మంది ప్రాణాలను కాపాడిన కొవిడ్ టీకా
అమెరికాలో పరిశోధకుల వెల్లడి
ఇండియానా పోలిస్ : ప్రపంచ వ్యాప్తంగా ఇంతవరకు 49 లక్షల మందికి పైగా కొవిడ్కు బలయ్యారు. అలాగే ఈ విలయ తాండవం నుంచి ప్రజలను కొవిడ్ టీకాలే కాపాడుతున్నాయని అమెరికా...
ఢిల్లీలో హెర్డ్ ఇమ్యూనిటీ ఇప్పట్లో కష్టమే
అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం వెల్లడి
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు సహకరించే హెర్డ్ ఇమ్యూనటీ దేశ రాజధాని ఢిల్లీలో చాలా కష్టమని నిపుణుల బృందం స్పష్టం చేసింది. కొవిడ్ రెండో...