Home Search
ఇంగ్లండ్ జట్టు - search results
If you're not happy with the results, please do another search
బోణీ కొట్టేదెవరో?
బోణీ కొట్టేదెవరో?
సమరోత్సాహంతో ముంబై, ఆత్మవిశ్వాసంతో బెంగళూరు
నేడు ఐపిఎల్ సీజన్14 తొలి పోరు
చెన్నై: అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. అత్యంత జనాదారణ కలిగిన క్రికెట్ టోర్నమెంట్గా పేరు తెచ్చుకున్న...
సన్రైజర్స్లోకి జాసన్ రాయ్
మన తెలంగాణ/హైదరాబాద్: ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జాసన్ రాయ్కు ఐపిఎల్లో ఆడే ఛాన్స్ దక్కింది. వేలం పాటలో నిరాదారణకు గురైన రాయ్కు ఎట్టకేలకు ఐపిఎల్లో ఆడే అవకాశం లభించింది. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ...
అపార ప్రతిభావంతుడు రిషబ్
ఇయాన్ బెల్
లండన్: రిషబ్ పంత్ వంటి ప్రతిభావంతుడైన బ్యాట్స్మన్ లభించడం టీమింండియా అదృష్టమని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ బెల్ అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు పంత్ లేని భారత జట్టును ఊహించలేమన్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్...
వన్డే సిరీసూ మనదే
వన్డే సిరీసూ మనదే
చివరి వన్డేలోఉత్కంఠ పోరులో 7 పరుగులతో విజయం
బ్యాటింగ్లో రాణించిన ధావన్, పంత్, పాండ్య
బౌలింగ్లో మెరసిన భువీ, శార్దూల్
కడదాకా పోరాడిన శామ్ కరన్
పుణె: ఇంగ్లండ్తో ఆదివారం ఇక్కడ జరిగిన...
సచిన్-గంగూలీ తర్వాత రోహిత్, ధావన్లే
ఇంగ్లండ్ జట్టుతో జరుగిన మూడో వన్డే మ్యాచ్లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ అరుదైన రికార్డు సాధించారు. వన్డేలలో 5000కు పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతర్జాతీయ వన్డేల్లో ఈ...
ప్రసిద్ధ్ను టెస్టుల్లో ఆడించాలి
పుణె: టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణను టెస్టు జట్టులోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. ఇక కెరీర్లో ఆడిన తొలి అంతర్జాతీయ మ్యాచ్లోనే నాలుగు వికెట్లు పడగొట్టి...
సిరీస్పై టీమిండియా కన్ను
సిరీస్పై టీమిండియా కన్ను
ఇంగ్లండ్కు చావోరేవో, నేడు రెండో వన్డే
పుణె: ఇప్పటికే రెండు సిరీస్లను గెలిచి జోరుమీదున్న టీమిండియా వన్డేల్లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో శుక్రవారం ఇంగ్లండ్తో జరిగే రెండో వన్డేకు సిద్ధమైంది....
జోష్ నింపే విజయమిది
పుణె: ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో ఘన విజయం సాధించడం గర్వంగా ఉందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. తీవ్ర ఒత్తిడిని సయితం తట్టుకుంటూ మ్యాచ్ను సొంతం చేసుకోవడంతో జట్టులో కొత్త...
ఒత్తిడిని తట్టుకునే సత్తా ఉంది: శిఖర్ ధావన్
పుణె: ఎలాంటి ఒత్తిడిని అయినా ఎదుర్కొనే సత్తా తనకుందని టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ పేర్కొన్నాడు. అంతేగాక సవాళ్లకు ఎదురీదడం అంటే తనకు చాలా ఇష్టమన్నాడు. ఇక ఇంగ్లండ్తో జరిగిన తొలి...
చివరి రెండు వన్డేల నుంచి కీలక ఆటగాడు దూరం
పుణె: ఇంగ్లండ్ తో జరుగుతున్న సిరీస్ లో వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత్ కు షాక్ తగిలింది. టాప్ ఆర్డర్లో కీలక ఆటగాడు శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా సిరీస్లోని మిగతా...
మరో సమరానికి సై
మరో సమరానికి సై.. నేడు తొలి వన్డే
ఆత్మవిశ్వాసంతో భారత్, ప్రతీకారం కోసం ఇంగ్లండ్
పుణె: సుదీర్ఘ సిరీస్లో భాగంగా ఇప్పటికే టెస్టులు, ట్వంటీ20లను పూర్తి చేసుకున్న ఇంగ్లండ్, భారత్ క్రికెట్ జట్లు వన్డే సమరానికి...
టీమిండియానే ఫేవరెట్
లండన్: భారత్లో జరిగే పురుషుల టంటీ20 ప్రపంచకప్లో టీమిండియాకే ట్రోఫీ సాధించే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ అథర్టన్ జోస్యం చెప్పాడు. ఇంగ్లండ్ వంటి బలమైన జట్టును ఓడించి...
తుది సమరానికి సర్వం సిద్ధం..
గెలుపుపై ఎవరి ధీమా వారిదే, నేడు ఇంగ్లండ్-భారత్ల మధ్య చివరి టి20
అహ్మదాబాద్: భారత్ఇంగ్లండ్ జట్ల మధ్య ఆసక్తికరంగా సాగుతున్న ఐదు మ్యాచ్ల ట్వంటీ20 సిరీస్ ముగింపు దశకు చేరుకుంది. రెండు జట్ల మధ్య...
వన్డే సిరీస్కు టీమిండియా ఎంపిక
సూర్యకుమార్, ప్రసిద్ధ్ కృష్ణలకు చోటు
ముంబై: ఇంగ్లండ్తో జరిగే వన్డే సిరీస్ కోసం శుక్రవారం టీమిండియాను ఎంపిక చేశారు. సూర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్య, ప్రసిద్ధ్ కృష్ణకు తొలిసారి వన్డే జట్టులో చోటు కల్పించారు....
బట్లర్ వీరవిహారం..
అహ్మదాబాద్ : భారత్తో మంగళవారం జరిగిన మూడో ట్వంటీ20 మ్యాచ్లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లండ్ 21 ఆధిక్యాన్ని అందుకుంది....
భారత్కు పరీక్ష
భారత్కు పరీక్ష
ఆత్మవిశ్వాసంతో ఇంగ్లండ్, నేడు రెండో టి20
అహ్మదాబాద్: తొలి ట్వంటీ20లో ఘోర పరాజయం పాలైన టీమిండియాకు ఆదివారం ఇంగ్లండ్తో జరిగే రెండో మ్యాచ్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్లో గెలిచి తిరిగి గాడిలో...
బోణీ కొట్టేదెవరో?
బోణీ కొట్టేదెవరో?.. నేడు తొలి టి20
ఆత్మవిశ్వాసంతో భారత్, గెలుపే లక్ష్యంగా ఇంగ్లండ్
అహ్మదాబాద్: అభిమానులు ఎంతో అతృతగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రపంచ క్రికెట్లోని రెండు అత్యుత్తమ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల...
రెండు జట్లకు సరిపడే క్రికెటర్లు ఉన్నారు
అహ్మదాబాద్: ప్రపంచ క్రికెట్లోనే భారత జట్టుకు ఉన్నంత పటిష్టమైన రిజర్వ్బెంచ్ మరే జట్టుకు లేదనడంలో అతిశయోక్తి లేదని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. భవిష్యత్తులో రెండు ఫార్మాట్లకు వేర్వేరు జట్లను ఎంపిక...
టీమిండియాపై అభినందనల వెల్లువ
అహ్మదాబాద్: ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో ఘన విజయం సాధించిన టీమిండియాపై సోషల్ మీడియా వేదికగా అభినందనల వర్షం కురుస్తోంది. భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జైషా, భారత...
భారత్ కు ఆధిక్యం
సొంతగడ్డపై ‘పంత్’ వీరవిహారం
n రెండోరోజూ టీమిండియాదే పైచేయి n సెంచరీతో అదరగొట్టిన -రిషభ్ పంత్ n అర్ధ సెంచరీతో రాణించిన వాషింగ్టన్
ఇంగ్లండ్తో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది....