Home Search
సిఎం కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
విదేశాలకు పారిపోయినోళ్లంతా మోడీ దోస్తులే
దేశ సంపదను దోచుకొన్న విదేశాలకు పారిపోయిన వాళ్లంతా దోస్తులేనని సిఎం కెసిఆర్ ఆరోపించారు. ఆర్ధిక నేరగాళ్లంతా ఆయనకు చుట్టాలేనని ఎద్దేవా చేశారు. మోడీ... ఇదేనా మీ దేశ భక్తి? అని ప్రశ్నించారు. అందుకే...
యుపిలో తారుమారైతే బిజెపి పతనమే
కేంద్ర ప్రభుత్వం మధ్యలోనే కూలిపోయే అవకాశం
తొలి దశ ఎన్నికల్లో అఖిలేష్కు 40 సీట్లు, ఎన్నికల సర్వే నిపుణుడు ప్రశాంత్ కిషోర్ నన్ను కలిశారు
బిజెపి, కాంగ్రెసేతర ఫ్రంట్ కోసం పికె దేశవ్యాప్త సర్వే, సన్నిహితుల...
దమ్ముంటే జైల్లో వెయ్
రఫేల్ విమానాల కుంభకోణంపై సుప్రీంకోర్టులో కేసు వేస్తా
కేంద్రం అవినీతిపై మాట్లాడితే ఇడి, సిబిఐ కేసులు పెట్టి నన్ను జైల్లో వేస్తామంటూ బిజెపి నాయకులు హెచ్చరిస్తున్నారు. జైలంటే దొంగలకు భయం... నాకేం భయం లేదు....
స్వరాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత
క్రీడాకారులకు తగిన ఆదరణ పెరిగింది
రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్ : స్వరాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత లభిస్తుందని, క్రీడాకారులకు తగిన ఆదరణ పెరిగిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్...
మీ అవినీతి రట్టు చేస్తా
దేశమంతటా తిరిగి అన్ని భాషల్లోనూ ప్రచారం చేస్తా
కేంద్రంపై పోరుకు అందరికంటే ముందుంటాం
కర్నాటకలో ఆడబిడ్డల మీద రాక్షసుల్లా దాడి చేస్తున్నారు
రాహుల్గాంధీని పట్టుకొని అసోం సిఎం అలా అంటాడా?.. నాకైతే కళ్లలో నీళ్లు తిరిగాయి.....
వైద్యసేవల్లో మూడో స్థానంలో తెలంగాణ
నగరానికి నలువైపులా సూపర్స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం
ప్రజా వైద్యంలో రూ. 1,690 తలసరి ఖర్చు చేస్తూ దేశంలోనే అగ్ర స్థానంలో ఉన్నాం
ఫీవర్ ఆసుపత్రిలో రూ.10.9 కోట్లతో నిర్మించనున్న ఓపీ బ్లాక్కు శంకుస్థాపనలో మంత్రి...
తెలంగాణ దేశానికే ఆదర్శం: సత్యవతి
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నాయకత్వంలో అనేక రంగాల్లో దేశానికి ఆదర్శంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం గిరిజన ఆవాసాలు, వ్యవసాయ క్షేత్రాలు, పరిశ్రమలకు 3ఫేజ్ విద్యుత్ కల్పించడంలో కూడా మనం దేశానికి...
ఫీవర్ ఆసుపత్రిలో రూ. 10.91 కోట్లతో కొత్త ఒపిడి బ్లాక్: హరీష్ రావు
హైదరాబాద్: సిఎం కెసిఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్ట మొదటగా ఈ ఆస్పత్రిని సందర్శించారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఫీవర్ ఆసుపత్రిలో రూ. 10.91...
ఢిల్లీ కోట బద్దలు కొడతాం
బిడ్డా... ఇది తెలంగాణ గడ్డ
పులి బిడ్డతో తమషానా.. బీ కేర్ఫుల్
ఖబడ్దార్ మోడీ... నీవు ఉడత ఊపులకు ఎవరూ భయపడరు.. ఇక్కడన్నుది తెలంగాణ పులిబిడ్డ
జనగామ జనసంద్రంలో గర్జించిన కెసిఆర్
సిద్దిపేట ప్రజలు...
చకచకా యాదాద్రి పనులు
మార్చి 28న ఆలయ పునఃప్రారంభోత్సవ నేపథ్యంలో తుది దశ
నిర్మాణ పనులను పరిశీలించిన సిఎం కెసిఆర్
నిర్మాణ పనులు త్వరగా
పూర్తిచేయాలని ఆదేశం
మహా సుదర్శనయాగం,
మహాకుంభ సంప్రోక్షణకు ఏర్పాట్లపై
సమీక్ష...
33 జిల్లాల్లో సాహిత్య కార్యక్రమాలు
మనతెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యక్రమాలను 33 జిల్లాలకు విస్తృతం చేయాలని, ఇప్పటి వరకు వెలుగు చూడని సాహిత్యాన్ని వెలికితీసేందుకు చేయాల్సిన కృషిపై రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య, సాంస్కృతిక సలహాదారు కెవి...
ది (టి) బెస్ట్
దేశంలోని టాప్ 10 గ్రామాల్లో 7 తెలంగాణవే
పల్లె ప్రగతి, మిషన్ భగీరథలో సకల సౌకర్యాలతో అలరారుతున్న పల్లెలు
సిఎం కెసిఆర్ దిశానిర్దేశంలో దేశంలోనే అగ్రగామిగా కొనసాగుతున్న రాష్ట్రం
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం...
‘అందరికీ’ క్యాన్సర్ స్క్రీనింగ్
రాష్ట్రంలోని 40ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టు
పేదలకు మెరుగైన వైద్యమే ప్రభుత్వ లక్షం
ఏటా 15వేల మంది క్యాన్సర్ రోగులకు ఉచిత వైద్యం
ఆరోగ్యశ్రీ కింద ఏటా రూ.100కోట్లు...
బిజెపి వ్యతిరేక పోరాటంలో టిఆర్ఎస్కు మద్దతు: సిపిఐ నారాయణ
హైదరాబాద్: బిజెపి వ్యతిరేక పోరాటంలో టిఆర్ఎస్కు తాము మద్దతిస్తామని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ చెప్పారు. శుక్రవారం నాడు హైదరాబాద్ మగ్దూం భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బిజెపి...
లాభాల్లో ఉన్న ఎల్ఐసిని ఎందుకు అమ్ముతున్నారు?: కవిత
హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. సిఎం కెసిఆర్ ప్రశ్నకు సుత్తి లేకుండా సూటిగా సమాధానం చెప్పాలని నిలదీశారు. లాభాల్లో ఉన్న ఎల్ఐసిని...
కేంద్రం అడ్డుపడ్డా ప్రగతి ఆగదు….
తెలంగాణపై కావాలనే కేంద్రం దుర్బుద్ధి
ప్రగతిశీల రాష్ట్రానికి బడ్జెట్లో మరోసారి మొండిచెయ్యి
ఎన్ని లేఖలు రాసినా కేంద్రం బుట్టదాఖలు చేసింది
మోడీ ప్రభుత్వం నిధులిచ్చినా ఇవ్వకపోయినా రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తాం
ప్రభుత్వ భూమిలో ఇళ్లు కట్టుకున్నవారికి...
కంటోన్మెంట్ వాసులకు ఉచిత మంచినీటి పథకం
ఈనెల 1 నుంచే వర్తింపు
ప్రభుత్వంపై రూ.1.50 కోట్ల భారం
అయినా ప్రజా సంక్షేమమే ముఖ్యం: మంత్రి తలసాని
మన తెలంగాణ/సిటీ బ్యూరో: కంటోన్మెంట్ ప్రాంత వాసుల నీటి బిల్లుల కష్టాలు తీరనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో...
మోడీ గుజరాత్కే ప్రధానా? తెలంగాణకు ప్రధాని కాదా?: కెటిఆర్
హైదరాబాద్: మిషన్ భగీరథకు ఫండ్స్ అడిగామని, ఒక్కటంటే ఒక్కటి ఇవ్వలేదని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ మండిపడ్డారు. పీర్జాదిగూడలో మంత్రి కెటిఆర్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ...
గోల్మాల్ గోవిందం బడ్జెట్
నిర్మలా సీతారామన్ చెప్పింది శాంతిపర్వంలోని శ్లోకం ప్రవచించింది అధర్మం, ముందస్తు ఎన్నికలు అవసరం లేదు, గెలిచే మంత్రం, వ్యూహం ఉన్నాయి, 317 గొప్ప జిఒ, అన్ని ప్రాంతాలను ఈక్వలైజ్ చేస్తది, మార్చిలోగా జర్నలిస్టులకు...
ప్రధాని పర్యటనను అడ్డుకుంటాం
నల్లజెండాలు ఎగురేస్తాం
గిరిజన, ఆదివాసీ విద్యార్థి సంఘాలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : గిరిజనుల రిజర్వేషన్ల పెంపు తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోక పోవడాన్ని నిరసిస్తూ రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పర్యటనను అడ్డుకుంటామని గిరిజన,...