Home Search
సిఎం కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
రేడియాలజీ హబ్ ను ప్రారంభించిన మంత్రి హరీశ్
సిద్దిపేట : జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రేడియాలజీ హబ్ ను జెడ్పీ చైర్మన్ రోజా శర్మతో కలిసి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం ప్రారంభించారు....
ఉపాధి నిధుల్లో కోత వద్దు
కేంద్రం కక్షసాధింపు మానుకొని ఉపాధిహామీలో సరిపడా పని దినాలు కల్పించాలి
రాష్ట్ర ట్రాక్ రికార్డు ప్రకారం కనీసం
18కోట్ల పని దినాలను
ఆమోదించాలి బకాయి పడిన
రూ.97కోట్ల 35లను వెంటనే
చెల్లించాలి గతంలో మాదిరిగా
ఎస్సి, ఎస్టిలకు...
కలిసి పిడికిలి బిగిస్తే
దేశానికి పెడుతున్న రైతులను నడిబజారుకు ఈడ్చిన దిక్కుమాలిన చరిత్ర కేంద్రంలోని బిజెపి సర్కారుదే కార్పోరేట్ సంస్థలను నెత్తిన పెట్టుకొని
రైతులను అరికాళ్లతో అణగదొక్కేందుకు యత్నిస్తున్న మోడీ ప్రభుత్వానికి తగురీతిలో బుద్ధి చెప్పడానికి ఎంతోకాలం పట్టదు...
కార్పొరేట్ ఆస్పత్రులతో సర్కారు దవాఖానాల పోటీ
గాంధీలో రూ.30 కోట్లతో స్టేట్ ట్రాన్స్ప్లాంట్
సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం
త్వరలో రూ. 2.50 కోట్లతో సంతాన సాఫల్య కేంద్రం
కరోనా సమయంలో గాంధీ ఎంతో మంది
ప్రాణాలు కాపాడి ప్రభుత్వ ఆసుపత్రుల సత్తా చాటింది
ప్రభుత్వాసుపత్రుల్లో మోకాలుమార్పిడి వంటి...
భూదస్త్రాల నిర్వహణలో క్షేత్రస్థాయి సిబ్బంది తప్పిదం
వివాదాస్పద భూములు ధరణి పోర్టల్లో చేర్చడంపై
అధికారుల కమిటీ విస్తృత స్థాయి చర్చలు
అసలు సర్వే నెంబర్లకు... బై నెంబర్లు...
మనతెలంగాణ/హైదరాబాద్: అసలు సర్వే నెంబర్లకు బై నంబర్లు తోడు కావడంతో చాలాచోట్ల వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ధరణి...
గాంధీ ఆస్పత్రిని సందర్శించిన మంత్రి హరీశ్
హైదరాబాద్: నగరంలోని గాంధీ ఆస్పత్రిని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆదివారం సందర్శించారు. గాంధీలో రూ.25కోట్ల విలువైన అత్యాధునిక పరికరాలను, రూ.13కోట్లతో ఎంఆర్ఐ యంత్రాన్ని రూ.9 కోట్లతో క్యాత్ ల్యాబ్ ను...
జరిగేది సంచలనమే
దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది
ప్రత్యామ్నాయ ఎజెండా దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి
నేతలందరితో చర్చిస్తున్నాం.. సమాలోచనలు జరుగుతున్నాయి కొత్త విద్యా విధానాన్ని కేంద్రం ఏకపక్షంగా తెచ్చింది దేశంలో ఉన్నది
సమాఖ్య వ్యవస్థ,...
పోలీసు శాఖ ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితి పెంపు
పోలీసు శాఖ ఉద్యోగ నియామకాల్లో...
అభ్యర్ధుల వయోపరిమితి మరో రెండేళ్ళు పెంపు
కీలక నిర్ణయం తీసుకున్న సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీసు శాఖ ఉద్యోగ...
మోడీ ప్రభుత్వం ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు: హరీష్ రావు
యాదాద్రి భువనగిరి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చి వెళ్లారు తప్పితే ఎయిమ్స్ కోసం కేంద్రాన్ని అడగరని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. యాదాద్రి జిల్లాలో మంత్రి...
భారత్ ప్ర’పంచ్’
నిజామాబాద్ నిఖత్ జరీన్కు
వరల్డ్ బాక్సింగ్లో పసిడి
ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన 5వ బాక్సర్
52 కిలోల విభాగంలో ఫైనల్లో థాయ్లాండ్కు చెందిన జిట్పాంగ్పై 5-0తేడాతో ఘన విజయం
మనతెలంగాణ/హైదరాబాద్: భారత బాక్సింగ్ సంచలనం, తెలంగాణ ఆణిముత్యం...
‘కేంద్రం చిల్లర’ వ్యవహారం
రాష్ట్రాలను నమ్మకుండా నేరుగా పల్లెలకు నిధులు పంపడం మంచి పద్ధతి కాదు
రాజీవ్గాంధీ నుంచి నరేంద్ర మోడీ వరకు
ఇదే తీరు అనుసరించడం శోచనీయం
జవహార్ రోజ్గార్ యోజన, గ్రామ్ సడక్
యోజన, ఉపాధి...
రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులు
వద్దిరాజు, దామోదర్ రావు, పార్థసారథి రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: టిఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ప్రకటించారు. వివిధ రాజకీయ, సామాజిక, ఆర్థిక స మీకరణలను పరిశీలించిన మీదట...
పిహెచ్ఎం పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం
సిఎం కెసిఆర్కు పిఆర్టియుటిఎస్ కృతజ్ఞతలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల పోస్టులను 10 వేలకు పెంచుతున్నట్లుగా అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ప్రకటనకు అనుగుణంగా అదనంగా 5,571 నూతన పోస్టులకు...
బిజెపి నేతల వైఖరిపై మొగులయ్య ఆవేదన
హైదరాబాద్: పద్మశ్రీ, కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగులయ్య బిజెపి నేతల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు బీజేపీ నేతలు తన నోట్లె మన్ను కొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తనకు...
దేశానికి మోడల్ మునిసిపాలిటీస్గా తెలంగాణ పట్టణాలు
కేంద్ర, రాష్ట్ర అవార్డులను సాధించడంలో పురపాలక సంఘాలు ముందంజలో నిలిచాయి
రాష్ట్ర మునిసిపల్ చైర్మన్ చాంబర్ అధ్యక్షుడు రాజు వెన్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: దేశానికి మోడల్ మునిసిపాలిటీస్గా తెలంగాణ పట్టణాలు నిలిచాయని రాష్ట్ర మునిసిపల్ చైర్మన్స్...
తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు…
హైదరాబాద్: భవిష్యత్తు తరాలు శారీరక ధారుడ్యం, మానసిక ఉల్లాసంతో ఎదిగేందుకు తోడ్పడే విధంగా తెలంగాణలోని ప్రతి గ్రామంలో ‘‘తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం’’ ఏర్పాటు చేయాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న...
రైతులు ఆందోళన చెందొద్దు.. తడిసిన వరిధాన్యాన్ని కూడా కొంటాం
హైదరాబాద్: అకాల వర్షాలతో తడిసిన వరిధాన్యాన్ని కూడా కొంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని సిఎం కెసిఆర్ అన్నారు. వర్షాకాలం సమీపిస్తుండడంతో...
పల్లె-పట్టణ ప్రగతి తేదీల్లో మార్పు
హైదరాబాద్: వేసవి ఎండలు విపరీతంగా మండుతున్న నేపథ్యం లో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20 నుంచి నిర్వహించ తలపెట్టిన పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలను జూన్ 3 నుంచి ప్రారంభించాలని పల్లెప్రగతి-...
తడి ధాన్యమూ కొంటాం
అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని సరైన పద్ధతిలో ఆరబెట్టి తెస్తే కొనుగోలు చేస్తాం : మంత్రి గంగుల
తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించిన ముఖ్యమంత్రి కెసిఆర్
ఆ మేరకు తడి ధాన్యాన్ని నిబంధనలకు...
బుద్ధం శరణం గచ్ఛామి
బుద్ధుడు నేర్పిన శాంతి, సహనం, అహింస నేటికీ అనుసరణీయమే
తెలంగాణ బౌద్ధానికి ప్రధాన కేంద్రం
రాష్ట్ర ప్రభుత్వం అదే బాటను అనుసరిస్తోంది బుద్ధజయంతి సందర్భంగా సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : గౌతమ బుద్ధుని జయంతి...