Home Search
ఎంఐఎం - search results
If you're not happy with the results, please do another search
‘పోడు’కు శాశ్వత పరిష్కారం
గ్రీనరీలో తెలంగాణది ప్రపంచంలోనే మూడో స్థానం : సిఎం కెసిఆర్
చట్ట సవరణకు ఈ అసెంబ్లీలోనే తీర్మానం, ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలుద్దాం
భద్రాచలం 5గ్రామాలను వెనక్కు తెద్దాం, అసెంబ్లీలో సిఎం కెసిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ :...
అసద్ ఇంటిపై హిందూసేన దాడి
హైదరాబాద్: ఎఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై హిందూ సేన కార్యకర్తలు మంగళవారం దాడికి దిగారు. ఢిల్లీలో ఉన్న ఆయన నివాసంలోకి చొచ్చుకు వచ్చిన హిందూ సేన కార్యకర్తలు ఇంటి...
నేను సిద్ధం
డ్రగ్స్కు నాకు సంబంధం లేదు
ఎటువంటి అనాలసిస్ పరీక్షలకైనా నేను సిద్ధం
కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ సిద్ధంగా
ఉన్నారా? ఇడికి లేఖ ఇచ్చినవాడు ఒక
బఫూన్ పిచ్చిపిచ్చిగా మాట్లాడితే తాట తీస్తాం
కెసిఆర్ను...
తాలిబన్ల వల్ల పాక్కు మేలు, ఇండియాకు ప్రమాదం
ఎంఐఎం అధినేత అసదుద్దీన్
లఖ్నో: అఫ్ఘానిస్థాన్ను తాలిబన్లు ఆక్రమించడం వల్ల పాకిస్థాన్కే మరింత ప్రయోజనమని, ఇండియాకు ప్రమాదమని ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ఒవైసి అన్నారు. మన దేశ పన్ను చెల్లింపుదారుల నుంచి వసూలు చేసిన రూ.35,000...
పాతబస్తీలో మెట్రోరైలు ఎందుకు రాదు
ప్రజాసంగ్రామ యాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
హైదరాబాద్: రాష్ట్ర బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో రోజు ఆదివారం నాడు కొనసాగింది. ఈ...
యుపి ఓటరైతే సిఎంగా ఒవైసికి అవకాశం
బలియా(యుపి): ఉత్తర్ ప్రదేశ్లో ఓటరుగా తన పేరును నమోదు చేసుకుంటే ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టవచ్చని సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్బిఎస్పి) అధ్యక్షుడు ఓం ప్రకాశ్...
సామాజికంగా ఆర్థికంగా పీడిత వర్గాలు దళితులే: కెసిఆర్
హైదరాబాద్: సమాజాన్ని ముందుకు నడిపించడంలో ప్రభుత్వాలది చంటి పిల్లను పెంచి పోషించే పాత్ర అని సిఎం కెసిఆర్ తెలిపారు. సిఎం కెసిఆర్ అధ్యక్షతన అఖిలపక్షం సమావేశం కొనసాగుతోంది. సిఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకం...
సందేహమే అక్కర్లేదు.. అత్యంత బలహీన ప్రధాని మోడీనే: అసద్
మన తెలంగాణ/హైదరాబాద్ : చైనాను నిలువరించడంలో మోడీ విఫలం అయ్యారని, ప్రధాని హోదాలో ఉండి అత్యంత ఉదాసీనంగా వ్యవహరించిన ఆయనను ఏమాత్రం క్షమించలేమని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసి వ్యాఖ్యానించారు. భారత సరిహద్దు...
ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోండి
లాక్డౌన్ కారణంగా ముస్లిం సోదరులకు పిలుపిచ్చిన ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ
రంజాన్ శుక్రవారమే
మనతెలంగాణ/హైదరాబాద్ : పవిత్ర రంజాన్ శుక్రవారం నాడే నిర్వహించుకోవాలని షాహి ఇమామ్ అహ్మద్ బుఖారి వెల్లడించారు. రంజాన్ మాసం...
కర్నాటక స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ హవా
అధికార బిజెపికి షాక్..
వార్డులవారిగా చూస్తే 3వ స్థానం
బళ్లారి హస్తగతం బీదర్లో హంగ్
పిసిసి నేత డికె హర్షం ..
బెంగళూరు : కర్నాటకలో జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ...
ప్రధాని ముందుచూపు లేకపోవడం వల్లే కరోనా ఉద్ధృతి: అసదుద్దీన్
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాని మోడీకి ముందు చూపు లేకపోవడం వల్లే దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయిని హైదరాబాద్ ఎంపి, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ...
సిఎం కెసిఆర్కు కరోనా పాజిటివ్
స్వల్ప లక్షణాలు, యాంటీజెన్ పరీక్షలో పాజిటివ్
ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో హోం ఐసోలేషన్
ముఖ్యమంత్రి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న వైద్యుల బృందం
ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది : వ్యక్తిగత వైద్యుడు
సిఎం సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నా :...
పాత బస్తీలో అశ్లీల నృత్యాలు… వీడియో వైరల్… కేసు నమోదు
హైదరాబాద్: పాత్త బస్తీలోని చంద్రాయణ గుట్ట ప్రాంతం బండ్ల గూడలో రేవ్ పార్టీ కలకలం సృష్టించడంతో పోలీసులు ఎంఐఎం కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. మజ్లిస్ పార్టీ నేత పర్వేజ్తో పాటు అతడి...
ఒకే రోజు మూడు హత్యలు
కార్మికనగర్లో చంపి ఫ్రిజ్లో పెట్టిన వైనం..
మిగతా ఇద్దరిని కత్తులతో పొడిచి హత్య
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మన తెలంగాణ/సిటీబ్యూరో: నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు యువకులు ఒకేరోజు హత్యకు గురయ్యారు. పోలీసుల...
తాటిగూడ కాల్పుల కేసు నిందితుడి ఆత్మహత్యాయత్నం
మనతెలంగాణ/హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా జైలులో ఎంఐఎం మాజీ నేత ఫారూఖ్ అహ్మద్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో మెరుగైన వైద్య కోసం ఆయనను హైదరాబాద్ తరలించారు. కాల్పుల కేసులో డిసెంబర్ 18 నుంచి ఫారూఖ్ అహ్మద్...
ప్రాంతీయ పార్టీలకు జాతీయ తోకలు
27 మార్చి 2021న ప్రారంభం కానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో పార్టీలు, నాయకులు చేయని ప్రయత్నాలు లేవు, పడని పాట్లు కనిపించవు. అసోం (126 సీట్లు), పశ్చిమ బెంగాల్ (294), తమిళనాడు...
ఎమ్మెల్యే కౌసర్కు బెదిరింపులు..
మనతెలంగాణ/హైదరాబాద్: గుర్తుతెలియని వ్యక్తి కార్వాన్ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి బెదిరింపులకు గురిచేశాడు. ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. వెంటనే ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దిన్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం......
ముగిసిన నామినేషన్ల ఘట్టం
పట్టభద్రుల ఎంఎల్సి ఎన్నికలకు
పరిశీలకుల నియామకం
వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి నామినేషన్ పత్రాలను నల్లగొండ కలెక్టర్ వద్ద దాఖలు చేస్తున్న దృశ్యం. చిత్రంలో మంత్రులు పువ్వాడ...
ముగిసిన నామినేషన్ల ఘట్టం
హైదరాబాద్: మహబూబ్నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ పర్వం ముగిసింది. గత నెల 16న ప్రారంభమైన నామినేషన్ ప్రక్రియ మంగవారం మధ్యాహ్నం 3గంటలతో ముగిసింది. చివరి రోజున భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి....
గుజరాత్ మున్సి’పోల్స్’లో బిజెపి క్లీన్స్వీప్
రాష్ట్రంలోని 8 కార్పొరేషన్లలోనూ విజయ ఢంకా
బోణీ కొట్టిన ఆప్, చతికిల పడిన కాంగ్రెస్
ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని
అహ్మదాబాద్: గుజరాత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి క్లీన్స్వీప్ చేసింది. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్షాల...