Home Search
కేంద్ర ఎన్నికల సంఘం - search results
If you're not happy with the results, please do another search
సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండదు:మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు
యైటింక్లయిన్కాలనీ ః సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండదని ఐటి, పరిశమ్రల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆర్జి 3 ఏరియా ఓసిపి...
సమ పంపిణీ లేని సంపదతో ఆ కొందరికే ఫాయిదా: రాహుల్
న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుగుతోంది. కానీ ఇది సమతూకంలో అందరికి పంపిణీ కావడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. పెరిగే సంపద కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం అవుతోంది....
ఆంధ్ర ప్రదేశ్, బిహార్ మాదిరిగా … తెలంగాణలో జనగణనలో కులగణన చేపట్టాలి
బిసి సంఘాల డిమాండ్
మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కులాల వారి లెక్కలు తీయాలని 13 బిసి...
రాజకీయ కుస్తీ
రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా సంజయ్
రిటైర్మెంట్ ప్రకటించిన సాక్షి మాలిక్
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్లూఎఫ్ఐ) కొత్త అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికయ్యారు. గురువారం నిర్వహించిన ఎన్నికల్లో సంజయ్ సింగ్ ఘన విజయం...
దేశంలో రైతు ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తాం
హామీల అమలులో కేంద్రం మొడి వైఖరి
పదేళ్లలో లక్షమంది రైతులు ఆత్మహత్య
అఖిల భారత కిసాన్ సభ వెల్లడి
మనతెలంగాణ /హైదరాబాద్: దేశంలో రైతు ఉద్యమాలు ఉధృతం కావాలని అఖిలభారత కిసాన్ సభ (ఎఐకెఎస్) జాతీయ ప్రధాన...
జనగణనలో బిసి కులగణన చేపట్టాలి : బిసి సంఘాల డిమాండ్
ఢిల్లీలో ఆంధ్ర భవన్ వద్ద భారీ ర్యాలీ
మన తెలంగాణ / హైదరాబాద్ : జనగణనలో బిసి కులగణన చేపట్టాలని పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్షాలు ఒక్కటై కేంద్రంపై ఒత్తిడి పెంచాలని రాజ్యసభ సభ్యులు, జాతీయ...
మరో మూడు రాష్ట్రాల్లో నేడే కౌంటింగ్
ఎన్డిఎకు, 'ఇండియా'కు కీలకంగా మారిన ఫలితాలు
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తరువాత ఆదివారం (నేడు) వీటిలో నాలుగు రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్,...
రేపు 4 రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తరువాత ఆదివారం (నేడు) వీటిలో నాలుగు రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఓటర్ల నాడి ఏమిటనేది ఇప్పుడు...
చట్టసభల్లో 50 శాతం బిసి రిజర్వేషన్ల కోసం…
ఈ నెల 13, 14 తేదీల్లో ఛలో ఢిల్లీ : ఆర్.కృష్ణయ్య
మన తెలంగాణ / హైదరాబాద్ : చట్టసభల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని...
కాంగ్రెస్ అభ్యర్థులను ఆయన ట్రాప్ చేస్తున్నారు…
తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థులను ట్రాప్ చేసుందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని కర్నాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సునాయాసంగా గెలవబోతుందని శివకుమార్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థులకు కెసిఆర్ స్వయంగా...
సాగర్ జలాల విడుదల ఆపండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణాబోర్డు ఆదేశం
28వ తేదీకి ముందున్న పరిస్థితిని కొనసాగించాలని సూచన
అనుమతి లేకుండా కుడికాలువకు నీటి విడుదలపై ఆగ్రహం
ఒప్పందానికి కట్టుబడి నీళ్లను వాడుకోవాలని హితవు
తెలంగాణ వాదనతో ఏకీభవించిన కేంద్రం
ప్రాజెక్టుకు...
పకడ్బందీగా ‘కౌంటింగ్’
రేపే ఓట్ల లెక్కింపు, రాష్ట్ర వ్యాప్తంగా 49 కేంద్రాలు సిద్ధం
హైదరాబాద్లో అత్యధికంగా 14 కౌంటింగ్ కేంద్రాలు
సిఆర్పిఎఫ్ బలగాలతో మూడంచెల భద్రత
ముందుగా పోస్టల్ బ్యాలెట్, తరువాత ఇవిఎంల కౌంటింగ్
ఉ. 10.30...
ఎక్కడా రీ పోలింగ్కు అవకాశం లేదు : వికాస్ రాజ్
సి- విజిల్ యాప్ ద్వారా 10,132 ఫిర్యాదులు
రాష్ట్రంలో పోలింగ్ శాతం 71.07 శాతం నమోదు
2018 తో పోల్చితే 2 శాతం తక్కువ నమోదు
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ వికాస్ రాజ్
మన తెలంగాణ/హైదరాబాద్:...
తీరు మారని నగర ఓటరు తీరు..
నగరంలో పోలింగ్ శాతం 39.79 మాత్రమే
మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు పోటెత్తితే.. పట్టణ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతమాత్రంగా ఉంది. హైదరాబాద్ ఊహించని విధంగా గత...
పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో భారీగా ఓటింగ్
గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా ఓటు వేయడానికి బారులు తీరిన గ్రామీణ ఓటర్లు
పట్టణాల్లో బయటకు రాని ఓటర్లు
వలస ఓటర్లు తిరిగి రావడంతో మధ్యాహ్నం నుంచి కిటకిటలాడిన పోలింగ్ కేంద్రాలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రమంతటా ఎన్నికల...
ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి?
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జోరుగా సాగుతోంది. అనేక పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. ఇప్పటికే ఓటు వేసినవాళ్లు మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నారు. పోలింగ్ ముగిశాక కానీ...
రాష్ట్రవ్యాప్తంగా మాక్ పోలింగ్ ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల మాక్ పోలింగ్ గురువారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలుకానుంది. సాయంత్రం 5 గంటలకు వరకు పోలింగ్...
పేదలకు ఉచిత ధాన్యం మరో ఐదేళ్లు..
న్యూఢిల్లీ : పేదలకు ఆహార ధాన్యాల ఉచిత పంపిణీని కేంద్ర ప్రభుత్వం మరో ఐదేళ్లు పొడిగించిందిం. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో...
ఓటు వేయాలంటే.. ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!
తెలంగాణలో ఈసారి ఎలక్షన్స్ రసవత్తరంగా మారాయి. గత నెల రోజులుగా హోరాహోరిగా రాజకీయ పార్టీల ప్రచారాలు సాగాయి. నిన్నటి(మంగళవారం, నవంబర్ 28)తో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. రేపు నవంబర్ 30న తెలంగాణలో...
దేశంలో ధనేశం ఏకేశం శనీశం
దేశ ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారింది. కార్పొరేట్లకు కోట్లప్పగించిన నేతలు ఏకచ్ఛత్రాధిపత్య నిరంకుశత్వానికి పాల్పడ్డారు. మరోమారు గద్దెనెక్కితే నియంతృత్వమే. శనీశ్వరాన్ని వదిలించుకోవాలని జనేశ్వరం కోరుకుంటున్నది. ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యతిరేక సంపన్న పాలకవర్గ, మతాధిపతుల, బహుళ...