Home Search
దవాఖాన - search results
If you're not happy with the results, please do another search
ఏలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది
సిద్ధిపేట: కరోనా వ్యాధి వ్యాప్తినీ అరికట్టేందుకు ఇంటింటికీ ఫీవర్ సర్వేను చేపడుతున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట మున్సిపాలిటీ...
చేనేతకు చేయూతివ్వండి
కేంద్రం, రాష్ట్రం ఫిఫ్టీ ఫిఫ్టీ భరిద్దాం
చేనేత, మరమగ్గాల ఆధునీకరణకు లూమ్ అప్గ్రేడెషన్ పథకం కింద నిధులివ్వాలి
కొత్తగా 11 క్లస్టర్లను గుర్తించి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయండి
తెలంగాణపై ప్రధాని మోడీ...
నేడు కేబినెట్
ప్రగతిభవన్లో మ.2గం.కు సిఎం కెసిఆర్ అధ్యక్షతన భేటీ
-అజెండాలో 25- 30 అంశాలు
-ఒమిక్రాన్ వేరియంట్, కరోనావ్యాప్తి, నైట్ కర్ఫ్యూ అవసరాలపై చర్చ
-వైద్యఆరోగ్య శాఖలో టిఎస్ఎస్ఎస్హెచ్ఐఎస్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదముద్ర
-ఛనాక - కొరాటా బ్యారేజీ తుది...
కరోనా బాధిత గర్భిణులకు భరోసా
వారి కోసం ఆస్పత్రుల్లో ప్రత్యేక ఆపరేషన్ థియేటర్లు, వార్డులు : మంత్రి హరీశ్రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వేళ గర్బిణుల సంరక్షణ కోసం ప్రభుత్వం ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా...
దర్బార్ బార్లో కస్టమర్లపై యాజమాన్యం, సిబ్బంది దాడి
ఎనిమిది మందికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
కఠినంగా శిక్షించాలని బార్ ఎదుట బాధితుల కుటుంబ సభ్యుల ధర్నా
మన తెలంగాణ/బోడుప్పల్: బార్కు వచ్చిన కస్టమర్లపై బార్ యాజమాన్యం, సిబ్బంది దాడి చేసిన ఘనట మేడిపల్లి...
ఆందోళన వద్దు అశ్రద్ధ చేయొద్దు
ఇళ్లలోనే సంక్రాంతి జరుపుకోండి
కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వ్యాధి లక్షణాలుంటే వెంటనే పరీక్షలు
మాస్కు, భౌతికదూరం తప్పనిసరి
పిల్లలకు టీకాపై తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టాలి
నేటి నుంచి వృద్ధులు, ఫ్రంట్లైన్ వర్కర్లకు బూస్టర్ డోసు
రాష్ట్రంలో కరోనా పరిస్థితి,...
బడ్జెట్పై కసరత్తు
భారం మోపకుండానే ఆదాయం పెంపుపై దృష్టి
కొత్త బడ్జెట్లో రెవెన్యూ మిగులు ఉండకపోవచ్చు?
వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలు కోరనున్న ఆర్థిక శాఖ
మన తెలంగాణ/ హైదరాబాద్: అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంలో, వాటిని సమర్ధవంతంగా అమలు...
ఉద్యానవనాల అభివృద్ధిలో అధికారుల నిర్లక్ష్యం
నిధులు మంజూరు చేసినా కొనసాగని పనులు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన
పాపిరెడ్డినగర్ పార్కు
పార్కు కోసం ప్రజల నిరీక్షణ
మనతెలంగాణ/ కూకట్పల్లి: అధికారుల నిర్లక్ష్యంతో ఉద్యానవనాలు అ భివృద్ధికి నోచుకోవడంలేదు. ప్రజా ప్రతినిధులు కోట్లాది రూపాయ...
భయం వద్దు.. బీ అలర్ట్
8-16 వరకు
విద్యాసంస్థలకు
సెలవులు
ప్రభుత్వ దవాఖానాల్లో మౌలిక
వసతులు పటిష్ట పర్చండి ఆక్సిజన్
ఉత్పత్తి, టెస్టింగ్ కిట్లను
పెంచుకోవాలి
కోటి హోం ఐసోలోషన్ కిట్లు
సమకూర్చుకోండి అన్ని
సత్వరమే 15 రోజుల్లోగా ఖాళీల...
అందరికీ ఐటి ఫలాలు
నల్లగొండ రూపురేఖలు మారుస్తాం, ప్రతి 2నెలలకోసారి వచ్చి అభివృద్ధి పనులపై సమీక్షిస్తా
ఫ్లోరైడ్ భూతాన్ని రూపుమాపింది మేమే, కెసిఆర్ నాయకత్వంలో ప్రగతిపథంలో రాష్ట్రం : మంత్రి కెటిఆర్
ఐటి హబ్, సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్కు...
అత్యధిక బియ్యం అందిస్తున్న జిల్లా నల్లగొండ: కెటిఆర్
నల్లగొండ: తెలంగాణలో సమతుల్యమైన అభివృద్ధి జరుగుతోందని మంత్రి కెటిఆర్ తెలిపారు. నల్లగొండలో పాలిటెక్నిక్ కాలేజీలో ఎస్సి, ఎస్టి భవనాలను మంత్రులు కెటిఆర్, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డిలు ప్రారంభించారు. ఐటి హబ్కు...
నల్లగొండకు మహర్దశ
నల్లగొండ పట్టణ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికకు సిఎం కెసిఆర్ ఆదేశాలు
31న తొలుత రూ.110కోట్లతో ఐటిహబ్ శంకుస్థాపనకు అంగీకారం
దశాబ్దాలుగా నల్లగొండకు పట్టిన
దరిద్రం పోవాలి, అన్ని హంగులు,
మౌలిక వసతులతో...
ఒమిక్రాన్ సామూహిక వ్యాప్తి లేదు
భయం వద్దు
బాధ్యతగా ఉండండి
దీనితో ప్రపంచంలో చనిపోయింది
ఒక్కరే : డిహెచ్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు 9కి చేరాయని, ఈ వేరియంట్ పట్ల ప్రజలు భయాందోళన చెందొద్దని, ప్రతి ఒక్కరూ...
ఇంటింటికి ఒమిక్రాన్ కిట్లు
10లక్షలు అందుబాటులో ఉంచిన వైద్యశాఖ
ఆసుపత్రుల్లో సరిపడ ఆక్సిజన్ సదుపాయం
స్థానిక ఆసుపత్రుల్లో కరోనా టెస్టులు పెంపు
దగ్గు, జలుబు లక్షణాలుంటే ప్రజలు నిర్లక్షం చేయవద్దు
వ్యాక్సిన్ తీసుకున్న కొవిడ్ నిబంధనలు పాటించాలంటున్న వైద్యులు
మన తెలంగాణ/సిటీబ్యూరో: ప్రపంచ దేశాలను...
వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురి మృతి
హైదరాబాద్: రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాలలో ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదాలలో ఐదుగురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్టేషన్ పరిధిలోని బౌరంపేటలో...
నెలాఖరులోగా వరంగల్ ఆస్పత్రికి టెండర్లు
జనవరి మొదటివారంలో
నిర్మాణాలు ప్రారంభించాలి
వేగవంతంగా ఎనిమిది
మెడికల్ కాలేజీల భవన
నిర్మాణాలు త్వరలో నాలుగు
టిమ్స్ ఆస్పత్రులకు సిఎం
కెసిఆర్ శంకుస్థాపన ప్రభుత్వ
ఆస్పత్రుల్లో ఉచితంగా కార్పొరేట్
వైద్యం : ఆరోగ్య...
ర్యాపిడ్ టెస్టులకు జనంబారులు
ఒమైక్రాన్ భయంతో బస్తీ దవాఖానాలకు పరుగులు
చలితో జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్లు వైద్యులకు వెల్లడి
రోజుకు 60నుంచి 70 మందికి పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది
నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు తప్పదంటున్న జిల్లా వైద్యాధికారులు
మన తెలంగాణ/సిటీబ్యూరో:...
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
జనగామ : జనగామ – సూర్యాపేట జాతీయ రహదారిపై లింగాల ఘనపురం మండలం వనపర్తి స్టేజీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. స్థానికుల తెలిపిన...
త్వరగా మెడికల్ కాలేజీల నిర్మాణం
ఆరోగ్య, ఆర్ అండ్ బి అధికారులతో సమీక్షలో మంత్రి హరీశ్రావు ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : గ్రామీణ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని...
కారు బోల్తా పడి ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు
రిమ్మనగూడ: సిద్దిపేట మండలం రిమ్మనగూడ వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన కారు బోల్తాపడి ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ దుర్ఘటనలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స...