Home Search
నోటిఫికేషన్ జారీ - search results
If you're not happy with the results, please do another search
ఎపి సీమ ఎత్తిపోతలతో ‘పాలమూరుకు’ ముప్పు
పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులిచ్చి నీటి కేటాయింపులు జరపాలి, కెఆర్ఎంబి, జిఆర్ఎంబి గెజిట్ అమలు వాయిదా వేయాలి, ఉమ్మడి ప్రాజెక్టులనే గెజిట్ నోటిఫికేషన్ పరిధిలో ఉంచాలి, రాష్ట్రం ఏర్పడక ముందరి 11 ప్రాజెక్టులను అనుమతి...
ఈ నెల చివరి వారంలో అసెంబ్లీ సమావేశాలు?
గణేశ్ ఉత్సవాల అనంతరం ఉభయసభలు సమావేశం కానున్నట్టు సమాచారం
నియమం ప్రకారం ఈ నెల 25లోపు అసెంబ్లీ సమావేశాలు మొదలుకావాల్సి వుంది
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈనెల చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశం...
రాష్ట్రం మారినా రీ రిజిస్ట్రేషన్ అక్కర్లేదు
వ్యక్తిగత వాహనాలకు ‘బిహెచ్’ సిరీస్ను ప్రవేశపెట్టిన కేంద్రం
న్యూఢిల్లీ: వాహన రిజిస్ట్ట్రేషన్కు సంబంధించి కేంద్రం శుభవార్త తెలిపింది. ఉద్యోగ రీత్యా వేరే రాష్ట్రాలకు వెళ్లినప్పుడు తమ వ్యక్తిగత వాహనాలకు మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం...
ఆ డాక్టర్ను కౌన్సెలింగ్కు అనుమతించండి
ఎయిమ్స్కు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: పోస్టు గ్రాడ్యుయేట్, పోస్ట్ డాక్టొరల్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఎయిమ్స్ ఈ నెల 31 నిర్వహించే కౌన్సెలింగ్లో పాల్గొనేందుకు ఒక డాక్టర్ను అనుమతించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని, ఎయిమ్స్ను ఆదేశించింది....
గుజరాత్ మత చట్టానికి హైకోర్టు బ్రేక్లు
కొన్ని సెక్షన్ల అమలుపై స్టే జారీ
పౌరుల వేధింపుల నివారణకు: ధర్మాసనం
పెళ్లి ముసుగులో మత మార్పిడికి కళ్లెం: ప్రభుత్వం
జమాయిత్ వ్యాజ్యంపై వాదోపవాదాలు
అహ్మదాబాద్: మతమార్పిళ్ల కొత్త చట్టంపై గుజరాత్ ప్రభుత్వానికి హైకోర్టు...
ఉద్యోగాల వర్గీకరణ
కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా జిల్లా, జోనల్, మల్టీ జోన్ల కింద ఉద్యోగాల వర్గీకరణ, రాష్ట్ర కేడర్ రద్దు
87 విభాగాధిపతులకు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ
పోలీసు నియామకాలతో పాటు అన్ని శాఖల్లో...
వెనక్కి తగ్గం
సాగునీటి హక్కులు, వ్యవసాయం, రైతాంగం దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పోరాటంలో వెనకడుగు ప్రసక్తే లేదు
9న జరగనున్న కృష్ణ,గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సమావేశాల్లో రాష్ట్ర వాణిని గట్టిగా వినిపించాలి, ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి కెసిఆర్...
నేడు కేబినెట్ భేటీ
ప్రగతిభవన్లో మధ్యాహ్నం 2గం.కు
పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్లో ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అధ్యక్షతన జరిగే...
రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ఆగస్టు 1వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై...
ఎన్ ఎల్ ఎస్ఎ సభ్యురాలిగా బీనా చింతలపూరి నియామకం
మనతెలంగాణ/హైదరాబాద్ : నేషనల్ లీగల్ సర్వీసెస్ అధారిటీ( ఎన్ ఎల్ ఎస్ఎ) సభ్యురాలిగా రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్ బీనా చింతలపూరి నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నాడు గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేసింది....
నారాయణపేట, వికారాబాద్ జిల్లాలో కొత్త మండలాలు
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్ : నారాయణపేట్, వికారాబాద్ జిల్లాల్లో కొత్త మండలాలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్...
వాహనదారులకు గుడ్న్యూస్
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు శుభవార్త అందించింది. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్(ఆర్పి) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో జూన్ 30 వరకు ఉన్న డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సి వంటి...
సకల కళల ఖజానా తెలంగాణ!
మహాత్మా గాంధీ అంతటి మహనీయుడు ‘గంగా జమున తెహ్ జీబ్‘ గా అభివర్ణించిన నేల - తెలంగాణ!!. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో భారతదేశంలోనే ప్రముఖమైనది - తెలంగాణ!!. ఉత్తర భారతదేశం,...
ముస్లింయేతర శరణార్థులకు పౌరసత్వం
కేంద్రం నోటిఫికేషన్.. సిఎఎకి అతీతం
న్యూఢిల్లీ : ముస్లింయేతర శరణార్థులకు భారత పౌరసత్వం జారీకి దరఖాస్తులు పంపించుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ మేరకు శనివారం ఓ నోటిఫికేషన్ వెలువరించారు. 1955 సిటిజన్షిప్...
టిఎస్పిఎస్సి తాత్కాలిక చైర్మన్గా సాయిలు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాత్కాలిక చైర్మన్గా సిహెచ్.సాయిలును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాత్కాలిక చైర్మన్ కృష్ణారెడ్డి పదవీకాలం ఈ నెల 18న ముగిసింది. టిఎస్పిఎస్సి సభ్యుల్లో...
ఐటి నిపుణులకు బైడెన్ గుడ్న్యూస్
హెచ్1బి వీసా దారుల కనీస వేతనాల భారీ పెంపు ఆలస్యం చేస్తూ ఉత్తర్వులు
వాషింగ్టన్ : భారతీయ ఐటి నిపుణులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో శుభవార్త చెప్పారు. హెచ్-1బి వీసాల వేతనాలకు...
పల్లా రాజేశ్వర్రెడ్డిదే విజయం: కడియం శ్రీహరి
ధర్మసాగర్: నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లా రాజేశ్వర్రెడ్డిఘన విజయం సాధిస్తారని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎంఎల్సి కడియం శ్రీహరి అన్నారు. బుధవారం వేలేరు...
ఆ 136 మంది చనిపోయినట్లే!
ఆ 136 మంది చనిపోయినట్లే!
చమోలి జలప్రళయంలో గల్లంతైన వారిపై అధికారుల అంచనా
అధికారికంగా ప్రకటించనున్న ఉత్తరాఖండ్ ప్రభుత్వం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో సంభవించిన జలప్రళయం సంభవించి పక్షం రోజులు గడిచిపోయినా ఈ వరదల్లో గల్లంతయిన...
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా తమిళిసైకు అదనపు బాధ్యతలు
గురువారం బాధ్యతలు చేపట్టిన సౌందరరాజన్
ప్రమాణస్వీకారానికి హాజరైన సిఎం, ఇతర మంత్రులు
హైదరాబాద్: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా తమిళిసై సౌందరరాజన్ అధికారికంగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు బుధవారం అక్కడి స్పెషల్ రెసిడెంట్ కమిషనర్కృష్ణకుమార్...
ఎస్ఐ, కానిస్టేబుల్ ఉచిత ఆన్లైన్ శిక్షణ తరగతులకు ‘యాప్’
హైదరాబాద్ : ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల ప్రిలిమ్స్ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ శిక్షణ తరగతులకు బిసి స్టడీ సర్కిల్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ బిసి స్టడీ సర్కిల్లో ఎస్ఐ,...