Home Search
పంజాబ్ - search results
If you're not happy with the results, please do another search
చండ ప్రచండం
ఢిల్లీలో 49డిగ్రీలు
మండు వేసవిలో ఉత్తర భారతం.. వడగాల్పులతో జనం బెంబేలు
న్యూఢిల్లీ : ఉత్తరభారతదేశం అత్యంత తీవ్రస్థాయి వేసవితాపంతో అట్టుడికిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఉష్ణోగ్రతలు 49 డిగ్రీల సెల్సియస్ దాటాయి. వేసవితీవ్రతతో...
పంజాబ్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం
భారీగా అలుముకున్న పొగలు
గురునానక్ దేవ్ హాస్పిటల్ ఎక్స్-రే డిపార్ట్మెంట్ సమీపంలోని భవనం వెనుక పార్కింగ్ ప్రాంతంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుండి మంటలు చెలరేగాయని సిబ్బంది తెలిపారు.
అమృత్సర్: పంజాబ్లోని అమృత్సర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో...
పంజాబ్ జైళ్లలో వీఐపీ గదులు రద్దు… 710 ఫోన్లు స్వాధీనం
చండీగఢ్ : పంజాబ్లోని జైళ్లలో వీఐపీ గదులను రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. ఆ గదులన్నీ మేనేజ్మెంట్ బ్లాకులుగా మార్చాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఆప్ ప్రభుత్వం అధికారం లోకి...
కాంగ్రెస్కు బైబై చెప్పిన సునీల్ జాఖర్
న్యూఢిల్లీ: ఫేస్బుక్ లైవ్ పోస్ట్లో శనివారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్ జాఖర్ - సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీని 'మంచి వ్యక్తి' అని ప్రశంసించారు....
ఐపిఎస్ అధికారిణికి ఎన్ఆర్ఐ వేధింపులు
నిందితుడు అరెస్ట్..రిమాండ్
మనతెలంగాణ/హైదరాబాద్: ఐపిఎస్ శిక్షణ పొందుతున్న అధికారిణినికి అభ్యంతరకర మెసేజ్లు పంపుతూ వేధిస్తున్న ఎన్ఆర్ఐని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం అలస్యంగా వెలుగుచూసింది. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...పంజాబ్లోని అమృత్సర్...
282 అస్థిపంజరాలు లభ్యం
వీరంతా తొలి స్వాతంత్య్ర సంగ్రామ వీరులు
చండీగఢ్ : పంజాబ్లోని అమృత్సర్ వద్ద జరిపిన తవ్వకాలలో 282 మంది భారతీయ జవాన్ల అస్థ్తిపంజరాలు దొరికాయి. 1857 నాటి చారిత్రక భారత ప్రప్రధమ స్వాతంత్ర...
మహిళా ఐపిఎస్ అధికారిణికి వేధింపులు.. ఎన్ఆర్ఐ అరెస్ట్
హైదరాబాద్: పంజాబ్ మహిళా ఐపిఎస్ అధికారిణిని వేధిస్తున్న ఓ ఎన్ఆర్ఐని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. అమెరికా గ్రీన్ కార్డ్ హోల్డర్ ఘల్ రాజు గతకొన్ని రోజులుగా అభ్యంతరకర మెసేజ్లతో మహిళా ఐపిఎస్...
డ్రోన్ నుంచి 10 కిలోల హెరాయిన్ స్వాధీనం
చండీగఢ్: పాకిస్తాన్ నుంచి హెరాయిన్ను తీసుకువస్తున్న ఒక డ్రోన్ను పంజాబ్లోని అమృత్సర్ సమీపాన సరిహద్దుల్లో బిఎస్ఎఫ్ సిబ్బంది కూల్చివేశారు. డ్రోన్ నుంచి తొమ్మిది ప్యాకెట్ల హెరాయిన్ను స్వాధీనం చేసుకుని సీమాంతర డ్రగ్స్ స్మగ్లింగ్ను...
రాజస్థాన్ జయకేతనం
బట్లర్ మెరుపులు, ఆదుకున్న జైస్వాల్, చాహల్ మ్యాజిక్, పంజాబ్పై రాయల్స్ గెలుపు
ముంబై: ఐపిఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ఊరట విజయం లభించింది. శనివారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ ఆరు వికెట్ల తేడాతో...
ఉగ్రకుట్ర
హర్యానాలో పట్టుబడ్డ నలుగురు ఖలిస్తానీ టెర్రరిస్టులు.. పాక్ నుంచి డ్రోన్ల ద్వారా వచ్చిన మందుగుండు
హర్యానాలోని కర్నాల్లో స్వాధీనం చేసుకున్న ఇన్నోవాలో 2.5కిలోల మూడు ఐఇడిలు,
ఆర్డిఎక్స్, పిస్టల్, 31రౌండ్ల లైవ్ కార్ట్రిడ్జ్లు, దేశంలోని వివిధ...
హర్యానాలో నలుగురు ఖలిస్తాన్ ఉగ్రవాదులు అరెస్ట్
చండీఘడ్: హర్యానాలోని కర్నాల్లో నలుగురు అనుమానిత 'ఖలిస్తాన్' ఉగ్రవాదులను గురువారం అరెస్టు చేశారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ తో సంబంధానలున్నట్లు సమాచారం. తెలంగాణ, పంజాబ్, హరియాణాలో పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. కార్నాల్ టోల్...
ముస్లిం వ్యతిరేక నిందలు, నిజాలు!
‘2029 ఎన్నికలలో ఒక ముస్లిం దేశ ప్రధాని అవుతాడు” హిందువులారా బహుపరాక్, జాగ్రత్త పడండి, హిందూమతాన్ని రక్షించుకోండి ఇలాంటి ప్రచారాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వీటిని చేసేది సంఘపరివార్ లేదా హిందూత్వ శక్తులు...
పాఠశాలల దుస్థితి మార్చకుంటే గుజరాత్నుంచి తరిమేయండి
ఒక్క అవకాశమివ్వాలన్న ఆప్ చీఫ్ కేజ్రివాల్
బరూచ్: గుజరాత్లో మార్పుతేవడం కోసం ఒక్క అవకాశమివ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రివాల్ పిలుపునిచ్చారు. ఒక్క అవకాశమిస్తే ఢిల్లీ,ఇటీవల విజయం సాధించిన పంజాబ్ తరహాలో...
పాక్ నుంచి వస్తున్న చైనా డ్రోన్ ను కూల్చివేసిన బిఎస్ఎఫ్
అమృత్సర్(పంజాబ్): పాకిస్థాన్ నుంచి భారత్లోకి ప్రవేశిస్తున్న చైనా తయారీ డ్రోన్ను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు కూల్చివేశారు. పంజాబ్ రాష్ట్రంలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి చైనా డ్రోన్ ను తెల్లవారుజామున కూల్చివేసినట్లు బిఎస్ఎఫ్...
పంజాబ్ చిత్తు.. లక్నోకు ఆరో విజయం..
పుణె: ఐపిఎల్లో కొత్త టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ ఆరో విజయం నమోదు చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో లక్నో 20 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్...
సిఎస్కెపై పంజాబ్ విజయం..
ముంబై: ఐపిఎల్ సీజన్15లో పంజాబ్ కింగ్స్ నాలుగో విజయం నమోదు చేసింది. సోమవారం ఇక్కడి వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 11 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్కె)ను ఓడించింది....
ఉమ్మడి పౌర స్మృతి మంచి చర్య: జై రామ్ ఠాకుర్
న్యూఢిల్లీ: యూనిఫాం సివిల్ కోడ్ను "మంచి చర్య"గా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ సోమవారం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిని పరిశీలిస్తోందని, దానిని అమలు చేయడానికి సిద్ధంగా ఉందని అన్నారు....
గుండెపోటుతో ముంబై మాజీ పేసర్ మృతి
ముంబై : ముంబై రంజీ జట్టు పేసర్ రాజేష్ వర్మ(40) గుండెపోటుతో ఆదివారం మృతి చెందాడు. ఈ విషయాన్ని తన మాజీ సహచర ఆటగాడు భవిన్ థక్కర్ ధృవీకరించా డు. కాగా 2002లో...
ఇరు జట్లకు కీలకం
రేపు పంజాబ్తో సిఎస్కె ఢీ
ముంబై: ఐపిఎల్లో వరుస ఓటములతో సతమతమవుతున్న పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్కింగ్స్లకు సోమవారం జరిగే పోరు కీలకంగా మారింది. నాకౌట్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇకపై జరిగే ప్రతి...
ఆత్మవిశ్వాసంతో ఢిల్లీ క్యాపిటల్స్…. నేడు రాజస్థాన్ రాయల్స్తో పోరు
ముంబయి: ఒకవైపు కొవిడ్ కేసులు వెంటాడుతున్నా ఢిల్లీ క్యాపిటల్స్ కిందటి మ్యాచ్లో అసాధారణ ఆటతో పంజాబ్ కింగ్స్ వంటి బలమైన జట్టును చిత్తుగా ఓడించి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకొంది. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్తో...