Wednesday, April 24, 2024
Home Search

ప్రపంచ ఆరోగ్య సంస్థ - search results

If you're not happy with the results, please do another search

ఉరుముతున్న నిరుద్యోగం

ప్రపంచంలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నా ఉరుముతున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఫలం కాలేకపోతున్నాయి. 2047 నాటికి దేశానికి స్వాతంత్య్రం సాధించి వందేళ్లు...

ఔట్‌కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్: ఒక ఔట్ లుక్

‘The rules of the world are changing. It is time for the rules of teaching and teachers’ work to change with them’ Andy Hargreaves...
Udayananda Hospitals launches Karkinos Cancer Centre

కార్కినోస్ క్యాన్సర్ సెంటర్‌ను ప్రారంభించిన ఉదయానంద హాస్పిటల్స్

నంద్యాల: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ, ఉదయానంద హాస్పిటల్స్, తమ క్యాన్సర్ సెంటర్, ఉదయానంద - కార్కినోస్ క్యాన్సర్ సెంటర్‌ను కార్కినోస్ హెల్త్‌కేర్‌తో కలిసి ప్రారంభించింది. రోగులకు నాణ్యమైన, సమగ్రమైన ఆంకాలజీ...

గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం బాలికలకు వ్యాక్సిన్

న్యూఢిల్లీ: గర్భాశయ(సర్వైకల్) క్యాన్సర్‌ను నివారించేందుకు 9-14 ఏళ్ల బాలికలకు వ్యాక్సినేషన్ అందచేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం తన తాత్కాలిక బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ప్రకటించారు. దేశంలో...

పెరుగుతున్న పోషకాహార లోపం

ఆధునిక ప్రపంచం వివిధ రంగాల్లో శరవేగంగా ప్రగతి పథంలో దూసుకుపోతోంది. ఒకవైపు అంతరిక్ష ప్రయోగాలు విజయవంతంగా సాగుతున్నా, మరోవైపు ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. జనాభాలో చాలా మంది తగిన పోషకాహారానికి నోచుకోలేకపోతున్నారు....
Development of India in the century of independence

స్వాతంత్య్ర శతాబ్దికి అభివృద్ధి భారత్

భారత్ స్వాతంత్య్రం సాధించి 2047 నాటికి నూరు సంవత్సరాలు అవుతుంది. స్వాతంత్య్రానంతరం మన దేశం ఎన్నో రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించినా ఇంకా అనేక రంగాలలో దిగుమతులపై ఆధారపడవలసి వస్తోంది. మన కంటే...
National Girl Child Day 2024

బాలికను ఎదగనిద్దాం

మనిషి జీవితంలో బాల్యం ఎంతో మధురమైనది. స్వేచ్ఛగా జీవించి, ఎదిగే హక్కు, బాలుడితో పాటు బాలికకు ఉంది. కానీ, ఇది ఆచరణలో అమలు కావడం లేదు. తల్లి గర్భంలో నలుసుగా పడింది మొదలు...

సూడాన్ సద్దుమణిగేదెప్పుడు?

ఐక్యరాజ్యసమితి వార్తా కథనాల ప్రకారం 15 ఏప్రిల్ 2023న ప్రత్యర్థి మిలిటరీలు సూడానీస్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్, పారా మిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య యుద్ధం చెలరేగినప్పటి నుండి సూడాన్‌లో ఆరు మిలియన్ల...
Recognition of Telangana

తెలంగాణకు గుర్తింపు

హైదరాబాద్‌లో 4వ పారిశ్రామిక విప్లవ కేంద్రం ఏర్పాటు మన తెలంగాణ/హైదరాబాద్:వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ లో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. సిఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోనే బృందానికి తొలి రోజే మంచి స్పందన లభించింది. ప్రపంచ...
CM Revanth in Davos

దావోస్ లో బిజీబిజీగా సిఎం రేవంత్

పారిశ్రామిక పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన మంగళవారంనాడు ప్రపంచ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బ్రెండ్ బోర్గ్, ఇథియోపియా ఉప ప్రధాని...

వికసిత్ భారత్ ఎక్కడ?

‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ పేరుతో ప్రధాని నరేంద్ర మోడీజీ ప్రభుత్వం తన పదేళ్ళ పాలనా కాలంలో సాధించిన ప్రగతి ప్రస్థానాన్ని దేశ మొత్తం తిరిగి వివరించే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేంద్ర...

దేశాభివృద్ధిలో యువ భాగస్వామ్యం

మానవ వనరుల ఆధారిత ఆర్థిక వ్యవస్థకు యువ జనాభా పునాది వంటిది. విజ్ఞాన ఆధారిత 21వ శతాబ్దంలో ప్రతి రంగంలోనూ యువత పాత్ర కీలకం కానుంది. యువ జనాభాలో అభివృద్ధి చెందిన దేశాలతో...

వ్యర్థాలపై చైనా యుద్ధం

జీవాధారాలైన భూజలవాయువులు కలుషితమయ్యాయి. ప్రపంచమే పెద్ద చెత్త బుట్టయింది. సమాజం వ్యర్థాల ఊబిలో కూరుకు పోయింది. వ్యర్థాల నిర్వహణ పెద్ద సమస్య. సమ్మిళిత ప్రగతిలో చైనా ప్రపంచంలో ముందుంది. వ్యర్థాల ఉత్పత్తిలోనూ మొదటే....

సాగు పద్ధతుల్లో మార్పు రావాలి

తెలంగాణ పల్లె సీమలు మరింత సౌభాగ్యవంతం కావాలంటే సేద్యపురంగంలో, పంటల సాగులో ఎన్నో మార్పులు అవసరం. ప్రాజెక్టుల ద్వారా ఎన్నో ప్రాంతాలకు సాగు నీటి సౌకర్యం కల్పిస్తున్నా ఇప్పటికీ ఎన్నో పంటలు వర్షాధారంగానే...

ఇండోనేషియాలో రోహింగ్యాలకు రక్షణ కరువు

డిసెంబర్ 27వ తేదీ నాడు మయన్మార్‌కు చెందిన వందలాది మంది రోహింగ్యా శరణార్థులు ఇండోనేషియాలోని బండాఆచే నగరంలో వున్న కన్వెన్షన్ సెంటర్‌పై పెద్ద సంఖ్యలో ఆ దేశ విద్యార్థులు దాడి చేశారు. వారిని...

చిరుతిళ్లతో చేటు

నాణ్యమైన ఆహారం తీసుకుంటేనే మెదడు, అవయవాలు ఆరోగ్యంగా వుంటాయి. మనం తినే ఆహార పదార్థాలు మెదడు నిర్మాణం, పని తీరు, మానసిక స్థితిని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. కొవ్వు, చక్కెర, ఉప్పు అధికంగా...
Elders get Relief in Bombay High Court

అప్పుల కుప్ప

ఎదురు చూడని ప్రతికూల ఆర్థిక పరిణామాలు కలిగితే 2027-28 నాటికి భారత దేశ రుణం జిడిపిలో 100 శాతం, అంతకు మించి కావచ్చునని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రకటించిన అంచనాను మన ప్రభుత్వం...

శ్రీనివాస రామానుజన్

ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, సత్యేంద్రనాథ్ బోస్, మహాలనోబిస్, సి యన్ రావు, డిఆర్ కప్రేకర్, హరీష్ చంద్ర, భాస్కర, నరేంద్ర కర్మార్కర్, నీనా గుప్తా లాంటి ప్రపంచ స్థాయి భారత గణిత శాస్త్ర దిగ్గజాల...

ఆస్తుల చిట్టా..

హైదరాబాద్ :రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బిఆర్‌ఎస్ ఒక డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. కెసిఆర్ పా లనలో తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు చెక్ పెట్టేలా...

మూడు రాష్ట్రాల్లో జెఎన్.1 సబ్‌వేరియంట్ 20 కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ 19 ఉపరకం జేఎన్.1 కు సంబంధించి మూడు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 20 కేసులు గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ పరిధి లోని ఇండియన్ సార్స్‌కోవ్ 2 జీనోమిక్స్...

Latest News