Wednesday, April 17, 2024
Home Search

కేంద్ర ఎన్నికల సంఘం - search results

If you're not happy with the results, please do another search
Stop discharge of Sagar waters

సాగర్ జలాల విడుదల ఆపండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణాబోర్డు ఆదేశం 28వ తేదీకి ముందున్న పరిస్థితిని కొనసాగించాలని సూచన  అనుమతి లేకుండా కుడికాలువకు నీటి విడుదలపై ఆగ్రహం ఒప్పందానికి కట్టుబడి నీళ్లను వాడుకోవాలని హితవు తెలంగాణ వాదనతో ఏకీభవించిన కేంద్రం ప్రాజెక్టుకు...
Strict Counting

పకడ్బందీగా ‘కౌంటింగ్’

రేపే ఓట్ల లెక్కింపు, రాష్ట్ర వ్యాప్తంగా 49 కేంద్రాలు సిద్ధం హైదరాబాద్‌లో అత్యధికంగా 14 కౌంటింగ్ కేంద్రాలు సిఆర్‌పిఎఫ్ బలగాలతో మూడంచెల భద్రత ముందుగా పోస్టల్ బ్యాలెట్, తరువాత ఇవిఎంల కౌంటింగ్ ఉ. 10.30...
Vikas Raj

ఎక్కడా రీ పోలింగ్‌కు అవకాశం లేదు : వికాస్ రాజ్

సి- విజిల్ యాప్ ద్వారా 10,132 ఫిర్యాదులు రాష్ట్రంలో పోలింగ్ శాతం 71.07 శాతం నమోదు 2018 తో పోల్చితే 2 శాతం తక్కువ నమోదు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ వికాస్ రాజ్ మన తెలంగాణ/హైదరాబాద్:...
AP Assembly Elections 2024 on May 13

తీరు మారని నగర ఓటరు తీరు..

నగరంలో పోలింగ్ శాతం 39.79 మాత్రమే మన తెలంగాణ / హైదరాబాద్‌:  రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు పోటెత్తితే.. పట్టణ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతమాత్రంగా ఉంది. హైదరాబాద్ ఊహించని విధంగా గత...
Voting is higher in rural areas than in urban areas

పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో భారీగా ఓటింగ్

గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా ఓటు వేయడానికి బారులు తీరిన గ్రామీణ ఓటర్లు పట్టణాల్లో బయటకు రాని ఓటర్లు వలస ఓటర్లు తిరిగి రావడంతో మధ్యాహ్నం నుంచి కిటకిటలాడిన పోలింగ్ కేంద్రాలు మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రమంతటా ఎన్నికల...
Telangana Exit Polls 2023

ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి?

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జోరుగా సాగుతోంది. అనేక పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. ఇప్పటికే ఓటు వేసినవాళ్లు మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నారు. పోలింగ్ ముగిశాక కానీ...

రాష్ట్రవ్యాప్తంగా మాక్ పోలింగ్ ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల మాక్ పోలింగ్ గురువారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలుకానుంది. సాయంత్రం 5 గంటలకు వరకు పోలింగ్...

పేదలకు ఉచిత ధాన్యం మరో ఐదేళ్లు..

న్యూఢిల్లీ : పేదలకు ఆహార ధాన్యాల ఉచిత పంపిణీని కేంద్ర ప్రభుత్వం మరో ఐదేళ్లు పొడిగించిందిం. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో...
How to check name in voter list and download voter slip

మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడుందో తెలీదా? ఇలా తెలుసుకోండి

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. బూత్ లెవల్ ఆఫీసర్లు (బిఎల్‌ఓ) ప్రతి ఇంటికి వెళ్లి ఫిజికల్‌గా ఓటర్లకు స్లిప్పుల పంపిణీ చేశారు. కొందరు...
Telangana Elections 2023:EC Rules and Precautions for voters

ఓటు వేయాలంటే.. ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

తెలంగాణలో ఈసారి ఎలక్షన్స్ రసవత్తరంగా మారాయి. గత నెల రోజులుగా హోరాహోరిగా రాజకీయ పార్టీల ప్రచారాలు సాగాయి. నిన్నటి(మంగళవారం, నవంబర్ 28)తో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. రేపు నవంబర్ 30న తెలంగాణలో...
Though voters didn't get slips...can avail information in this way

ఓటర్లకు స్లిప్పులు అందలేదా….ఇలా వివరాలు పొందవచ్చు

మనతెలంగాణ/హైదరాబాద్:  అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో ఓటర్లకు స్లిప్పుల పంపిణీ ముమ్మరంగా జరుగుతోంది. ప్రతి ఇంటికి వెళ్లి ఫిజికల్‌గా ఓటర్ స్లిప్పులను అందించడానికి బూత్ లెవల్ ఆఫీసర్ల (బిఎల్‌ఓ)కు బాధ్యతలు...
Everything is ready for Rythu Bandhu distribution

రైతుబంధు పంపిణీకి సర్వం సిద్ధం

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద నిధుల పంపిణీకి అన్ని ఏర్పా ట్లు పూర్తి చేసింది. యాసంగి పంట ల సాగులో పెట్టుబడిసాయం కోసం ఎదురు చూస్తున్న రైతులకు ప్రభుత్వం ఒకేసారి...

దేశంలో ధనేశం ఏకేశం శనీశం

దేశ ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారింది. కార్పొరేట్లకు కోట్లప్పగించిన నేతలు ఏకచ్ఛత్రాధిపత్య నిరంకుశత్వానికి పాల్పడ్డారు. మరోమారు గద్దెనెక్కితే నియంతృత్వమే. శనీశ్వరాన్ని వదిలించుకోవాలని జనేశ్వరం కోరుకుంటున్నది. ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యతిరేక సంపన్న పాలకవర్గ, మతాధిపతుల, బహుళ...

బిజెపి, కాంగ్రెస్ పార్టీలు రైతుల పాలిట శత్రువులు:.సబితా ఇంద్రారెడ్డి

మన తెలంగాణ/మహేశ్వరం: మహేశ్వరం నియోజకవర్గంలో మహిళల కో సం ప్రత్యేకంగా పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసి స్థానిక మహిళలకు యువతులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాలు కల్పిస్తామని విద్యాశాఖమంత్రి మహేశ్వరం బిఆర్‌ఎస్ అభ్యర్థి...
All facilities for disabled in polling stations: Collector Anudeep

దివ్యాంగులకు సకల సౌకర్యాలు: కలెక్టర్ అనుదీప్

మన తెలంగాణ/సిటీ బ్యూరో:  పోలింగ్‌కు సంబంధించి దివ్యాంగులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని జిల్లా ఎన్నికల ఉప అధికారి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. జిల్లాలో 22 వేల మంది దివ్యాంగ...
Everyone benefits with Jamili: Ramnath Kovind

జమిలితో అందరికీ ప్రయోజనమే: రాంనాథ్ కోవింద్

జమిలితో అందరికీ ప్రయోజనమే అన్ని రాజకీయ పార్టీలు ఇందుకు మద్దతు ఇవ్వాలి మాజీ ష్ట్రపతి రాంనాథ్ కోవింద్  రాయ్‌బరేలి: జమిలి ఎన్నికలు దేశ ప్రయోజనాలతో ముడిపడిన అంశమని మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. దేశానికి మేలు...
Rs. 100 crore gift for Autowalas

ఆటోవాలాకు రూ. 100 కోట్ల కానుక

మళ్లీ అధికారంలోకి రాగానే రూ.1200 ఫిట్‌నెస్, పర్మిట్ ఛార్జీలు రద్దు మన తెలంగాణ/స్టేషన్ ఘన్‌పూర్/జనగామ,నకిరేకల్, నల్గొండ ప్రతినిధి: రాష్ట్రంలోని ఆటోవాలాలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుభవార్త చెప్పారు. రేయింబవళ్ళూ కష్టపడి ఆటోలు నడుపుతూ ఎన్నో ఇబ్బందులతో...
Pawan's reputation will stand!?

పవన్ పరువు నిలిపేనా !

అభ్యర్ధుల ఆశలన్ని అధినేత పైనే 8 చోట్లా స్థబ్దతగా జనసేన ప్రచారం మన తెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన పార్టీ పరువు ప్రతిష్టలన్నీ ఆ పార్టీ అధినేత సినీనటులు కొణిదెల...
EC action on Telangana tourism MD Manohar

టూరిజం కార్పొరేషన్ ఎండి మనోహర్‌పై వేటు

ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఈసి ఆగ్రహం మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ప్రభుత్వ అధికారుల తీరుపై ఎన్నికల సంఘం నిఘా పెట్టింది. ఇటీవల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెంట తిరుమలకు వెళ్లినందుకు టూరిజం ఎండి...
Modi government has cheated the farmers

రైతాంగాన్ని నిలువున మోసగించిన మోడీ సర్కారు

మేనిఫెస్టో అమలులో బిజెపి మోసం మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయరంగాన్ని దెబ్బతీసే చర్యలు చేపడుతూ ప్రధాని మోడీ ప్రభుత్వం రైతాంగాన్ని నిలువునా మోసగించిందని తెలంగాణ రైతుసంఘం కార్యదర్శి మాడ్ శోభన్ ఆరోపించారు. గత మేనిఫెస్టో అమలులో...

Latest News