Home Search
సిఎం కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సతీష్చంద్ర శర్మ ప్రమాణం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్చంద్ర శర్మ ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం ఉదయం రాజ్భవన్లో జస్టిస్ సతీష్చంద్ర శర్మ చేత గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రమాణం చేయించారు....
గోడ కూలి దళిత కూలీ కుటుంబం బలి
తల్లి, తండ్రి, ముగ్గురు పిల్లల దుర్మరణం
నిద్రలోనే శాశ్వత నిద్ర
జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర విషాదం
వరుస వానలతో ఎడతెగని ముసురుకు తడిసి కూలిన గుడిసె గోడ
గోడ పక్కనే నిద్రిస్తున్న మోషె (35), కాంతమ్మ(30),...
యాదాద్రి ఆలయం త్వరలోనే ప్రారంభం
మంత్రి కెటిఆర్ ట్వీట్
మన తెలంగాణ/హైదరాబాద్: యాదాద్రిలో అద్భుతమైన శిల్ప సౌరభాల తో పునర్నిర్మించిన యాద్రాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయం త్వరలో ఆ విష్కరించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటి...
పోడు సాగు అడవి బయటే
నవంబర్ నుంచే అటవీ భూముల సర్వే
అటవీ రక్షణకు ఎటువంటి కఠిన చర్యలకైనా వెనుకాడం
పోడు భూముల సమస్య పరిష్కారానికి ఈ నెల 3వ వారం నుంచి
కార్యాచరణ అటవీ పరిరక్షణ...
ఆసరా @57
రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్ : వృద్ధాప్య పింఛన్ల దరఖాస్తులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. 57 ఏళ్లు నిండిన వారందరికీ సోమవారం నుంచి ఈ నెల 31 వరకు...
వర్షపు నీరు, డ్రైనేజీ వేరు వేరుగా వెళ్లేలా నాలాల నిర్మాణం: సబితా
హైదరాబాద్: మీర్ పేట్, బడంగ్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్లలో పర్యటించి, శుక్రవారం రాత్రి కురిసిన ఆకస్మిక వర్షంతో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి అడిగి తెలుసుకున్నారు. శనివారం మేయర్లు దుర్గా...
ఇది మన తెలంగాణ.. మనందరి తెలంగాణ
త్వరలో సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే పథకం
ఫసల్ బీమా బోగస్, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తున్నాం, సంక్షేమంలోనూ వేగంగా ముందుకెళ్తున్నాం,అన్ని మతాలను గౌరవించాలన్నదే మా అభిమతం
కేంద్రం వద్ద నిధులు...
బిసి జనగణన జరపాలి
శాసనసభ ఏకగ్రీవ తీర్మానం
రాష్ట్రంలో 50% బిసిలున్నారు : సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : జనాభా గణనలో బిసిల కుల గణన కూడా చేయాలని కేంద్రాన్ని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ శుక్రవారం నాడు...
ఉపాధి పెరిగింది
అప్పిచ్చువాడు, వైద్యుడు,
నెప్పుడు నెడతెగక బాఱు నేఱును, ద్విజుడున్
జొప్పడిన యూర నుండుము,
చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతీ
ఇతర రాష్ట్రాలకు చెందిన 15లక్షల మంది పైచిలుకు కార్మికులు తెలంగాణలో పనిచేస్తున్నారు
మన కూలీలు సరిపోవడం లేదు, పాలమూరుకు...
మిషన్ భగీరథకు నీతిఆయోగ్ ప్రశంస
వందశాతం ఇళ్లకు మంచినీరు అందిస్తూ దేశంలోనే అగ్రగామిగా కొనసాగుతున్న తెలంగాణ
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్కుమార్ ట్వీట్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకానికి...
పల్లె దవాఖానాలు
బస్తీ దవాఖానాల తరహాలో త్వరలో పల్లె దవాఖానాలు
అన్ని ఏర్పాట్లు జరిగాయి, కొద్ది రోజుల్లోనే ప్రారంభమవుతాయి
ఆసుపత్రుల ఆధునికీకరణకు అనేక చర్యలు తీసుకుంటున్నాం
ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు పెంచుతున్నాం
27వేల ఆక్సిజన్ బెడ్లతో పాటు...
దూసుకుపోతున్న హుజూరా’కారు’
హుజూరాబాద్లో మిగతా పార్టీలను ఠారెత్తిస్తోన్న టిఆర్ఎస్ ప్రచార హోరు
అభివృద్ధి, సంక్షేమం జంట మంత్రాలతో ఓటర్లను ఆకట్టుకుంటున్న అధికార పార్టీ
దళితబంధు పథకానికి విశేష ఆదరణ దళితుల ఓట్లు గంపగుత్తగా టిఆర్ఎస్కు...
త్వరలో 80వేల ఉద్యోగాలు
జోనల్ విధానం అమలు మొదలైతే దాదాపు 80వేల ఉద్యోగాలు భర్తీ అయ్యే అవకాశం
ఉద్యోగ నియామక ప్రక్రియ 3 నెలల్లో ప్రారంభం
ఇక మన కొలువులు మనకే
మనతెలంగాణ/హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఉద్యోగార్థులకు...
సమ్మిళిత అభివృద్ధే లక్ష్యం
అదే ఊపిరిగా మున్ముందుకు సాగుతాం
దేశంలో టాప్ 4 నగరాల్లో హైదరాబాద్
ప్రాచీన పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు కృషి
చార్మినార్ చుట్టూ బ్రహ్మాండమైన పర్యాటక కేంద్రం
ఆర్ఆర్ఆర్ మంత్రతో...
మళ్లీ ఆధికారం మాదే
కేంద్రాన్ని శాసించే స్థాయికి ఎదుగుతాం
ఇతర పార్టీల వారు కొంతమంది పగటి కలలు కంటున్నారు
అవి నెరవేరేవి కావు, మాకు అన్ని రకాల అంచనాలు, సర్వేలు ఉన్నాయి, దళితులకు 3ఎకరాలు ఇస్తామని చెప్పలేదు...
నేడే ఎంగిలి పూల బతుకమ్మ
తొమ్మిది రోజుల పాటు పూలవనాలుగా మారనున్న ఊరూవాడ
మన తెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను చాటే పండుగ బతుకమ్మ పండుగ నేటి నుంచి ప్రారంభం కానుంది. ప్రకృతి ఆరాధనకు, ప్రాణికోటి మనుగడకు...
సింగరేణి కార్మికులకు లాభాల్లో 29% వాటా
మన తెలంగాణ/ హైదరాబాద్: సింగరేణి సంస్థ ఈ ఏడాది ఆర్జించిన లాభాల్లో కార్మికులకు 29 శాతం వాటాను ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయించారు. గత ఏడాది కంటే ఒక శాతం పెంచుతూ సింగరేణి...
మేము రూ.10 లక్షలు ఇస్తాం… మోడీ రూ.30 లక్షలు ఇవ్వాలి: మెతుకు ఆనంద్
హైదరాబాద్: దళితుల ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు దళితబంధు పథకం ఉందని ఎంఎల్ఎ మెతుకు ఆనంద్ తెలిపారు. శాసన సభలో దళితబంధుపై చర్చ జరిగినప్పుడు మెతుకు ఆనంద్ మాట్లాడారు. గత పాలకుల నిర్లక్షం వల్లనే దళితులు...
దళితబంధుతో దళితుల జీవితాల్లో పెనుమార్పు: గాదరి కిశోర్
హైదరాబాద్: దళితబంధుతో దళితుల జీవితాల్లో పెనుమార్పు వస్తోందని ఎంఎల్ఎ గాదరి కిశోర్ తెలిపారు. శాసన సభలో దళితబంధుపై చర్చ సందర్భంగా తుంగతుర్తి ఎంఎల్ఎ గాదరి కిశోర్ మాట్లాడారు. తెలంగాణ సాధనలో భాగంగానే ఆనాడే...
కరెంట్ కోతలు లేని తెలంగాణ సాధించాం: జగదీశ్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే కరెంట్ కోతలు లేని తెలంగాణ సాధించామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. శాసన సభలో జీరో అవర్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా జగదీష్...