Thursday, April 25, 2024
Home Search

కేంద్రం ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search
Rakesh Tikait Urges Indians In US To Protest

న్యూయార్క్‌లో మోడీకి నిరసన తెలియచేయండి

అమెరికాలోని భారతీయులకు రాకేష్ తికాయత్ పిలుపు ఘజియాబాద్: ఢిల్లీ సరిహద్దుల్లో గత 10 నెలలుగా సాగుతున్న రైతుల ఆందోళనకు సంఘీభావంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 25న(శనివారం) న్యూయార్క్‌లో జరిగే ఒక కార్యక్రమంలో...
Supreme Court Hearing on Sedition Law

కేంద్రానికి షాక్

పెగాసస్‌పై సుప్రీం నిపుణుల కమిటీ వచ్చేవారం ఉత్తర్వులు ప్రధాన న్యాయమూరి వెల్లడి లాయర్‌కు విడిగా సమాచారం న్యూఢిల్లీ : స్నూపింగ్, ఫోన్ ట్యాపింగ్ సంబంధిత పెగాసస్ వ్యవహారంపై ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని...
PM cares fund not govt funded says central govt

అంతా నిక్కచ్చే

పిఎం కేర్స్‌ఫండ్‌పై సర్కారు న్యూఢిల్లీ : కోవిడ్ ఉధృతి దశలో ఏర్పాటు అయిన పిఎం కేర్స్ ఫండ్ ప్రభుత్వ పరిధిలోకి రాదని, ఈ నిధి ప్రభుత్వ నిధి కిందికి రాదని కేంద్ర ప్రభుత్వం...
Hardeep Singh Puri blames states for high fuel prices

రాష్ట్రాల వైఖరితోనే పెట్రోధరలు భగ్గు

జిఎస్‌టి పరిధిలోకి తేవడం ఇష్టం లేదు కేంద్రం పన్నులు సముచితమే పెట్రోలియం మంత్రి పూరి కోల్‌కతా : దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు ఆగకుండా పెరగడానికి రాష్ట్రాల చర్యలే కారణం అని కేంద్ర పెట్రోలియం మంత్రి...
There are 54 military officers in Pakistani jails

పెగాసస్‌పై నిపుణుల కమిటీ: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ప్రముఖుల ఫోన్ల హ్యాకింగ్‌కు ఇజ్రాయెల్ ఎన్‌ఎస్‌ఓకు చెందిన గూఢచర్య సాఫ్టవేర్ ‘పెగాసస్’ను ప్రభుత్వం వినియోగించిందంటూ ఇటీవల రచ్చ జరిగింది. అయితే ఈ వ్యవహారంపై విచారణకు సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని...
KTR inaugurates Purnima and Ramm Atmakuri Technology Center

వైద్య పరికరాల రంగంలో స్వావలంబన

ఆ దిశగా త్వరగా అడుగులు వేద్దాం, ఇప్పటికీ 80% దిగుమతులపైనే ఆధారపడి ఉన్నాం : రంగారెడ్డి జిల్లా కిస్మత్‌పూర్‌లో ఎల్‌వి ప్రసాద్ నేత్ర విజ్ఞాన సంస్థ పూర్ణిమ అండ్ రామం ఆత్మకూరి టెక్నాలజీ...
NDA entry for women from this year

మహిళలకు ఈ ఏటి నుంచే ఎన్‌డిఎ అనుమతి

ఏర్పాట్లు చేసుకుంటే మంచిది కేంద్రానికి సుప్రీం ఆదేశాలు వాయిదా పిటిషన్ తిరస్కరణ న్యూఢిల్లీ : నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డిఎ) ప్రవేశపరీక్షలకు మహిళకు అనుమతిని వచ్చే ఏడాదికి వాయిదా వేయాలనే కేంద్రం అభ్యర్థనను సుప్రీంకోర్టు...
So many children concentrate on anganwadi

అంగన్‌వాడీలకు ఆదరణ…

పెరుగుతున్న చిన్నారుల సంఖ్య ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు బోధన మద్యాహ్నం బోజనంతో సెంటర్ల వద్ద పిల్లల సందడి వేతనాల పెంపుతో ఉత్సాహంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు రోజు...

మహిళలకు ఎగ్జామ్ పెట్టలేము… మోడీ ప్రభుత్వానికి మొట్టికాయలు

న్యూఢిల్లీ: నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్‌డిఎ) పరీక్షల్లో మహిళలు ఈ ఏడాది కాకుండా వచ్చే ఏడాది(2022లో) నుంచి  కూర్చునేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం పెట్టుక్ను వినతిని సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది. మహిళలకు ఉన్న హక్కును...
CM KCR High Level Review Meeting On TSRTC

చక్రాలకు మళ్లీ చమురు

ఆర్‌టిసి, విద్యుత్ ఛార్జీలు పెరిగే అవకాశం ఆర్‌టిసిని, విద్యుత్ సంస్థలను గట్టెక్కించేందుకు తగు ప్రతిపాదనలతో రావాలని అధికారులకు సిఎం కెసిఆర్ ఆదేశం వచ్చే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడి...
Centre allows IAS, IPS officers to retain gifts from foreign dignitaries

విదేశీయుల బహుమతుల స్వీకరణకు ఐఎఎస్, ఐపిఎస్‌లకు వెసులుబాటు

నిబంధనలు సడలించిన కేంద్రం న్యూఢిల్లీ: విదేశీ ప్రముఖుల నుంచి బహుమతులు పొందేందుకు ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, బహుమతులపై 50 ఏళ్లుగా కొనసాగుతున్న...
KCR concentrate on Karimnagar development

కరీంనగర్ అభివృద్ధి కోసం కెసిఆర్ ప్రత్యేక శ్రద్ద: గంగుల కమలాకర్

కరీంనగర్ అభివృద్ధి కోసం సిఎం కెసిఆర్ ప్రత్యేక శ్రద్ద 410 కోట్లతో సర్వాంగ సుందరంగా మానేరు రివర్ ప్రంట్ రిటైనింగ్ వాల్ డిజైన్ పైనలైజేషన్ పై కసరత్తు త్వరలో మానేరు రివర్ ప్రంట్ డిపిఆర్ సిద్దం అన్ని శాఖల...
Farmers should focus on alternative crops:KTR

ప్రత్యామ్నాయమే ‘శరణ్యం’

వరికి బదులుగా నువ్వులు, కందులు, పల్లీలు, పొద్దుతిరుగుడు వంటి పంటలు ఈ ఒక్క ఏడాదే దొడ్డుబియ్యం కొనుగోలుకు అంగీకరించిన కేంద్రం వచ్చే ఏడాది నుంచి కొనుగోలు చేసేది లేదని స్పష్టీకరణ ప్రధానితో మాట్లాడి ఒప్పించిన...
Punjab govt standing with farmers:Charanjit Singh Channi

రిక్షా వాలాను రైతుల కోసం పాటుపడుతా

పంజాబ్ కొత్త సిఎం చరణ్‌జిత్ వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్ ఆప్‌పై పరోక్ష విమర్శలు చండీగఢ్ : ప్రజా సంక్షేమం, రైతుల అభ్యున్నతే తమ ప్రభుత్వ లక్ష్యం అని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్...
Telangana to focus on alternative crops in yasangi

వరికి మారుగా

ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం ఇస్తూ యాసంగి సాగు ప్రణాళిక కసరత్తు చేస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగంలో రాసి కన్నా వాసికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. వానాకాలపు పంటసాగు సీజన్...
Telangana Government looks at road accidents

రోడ్డు ప్రమాదాలపై సర్కారు నజర్

మోటారువాహనాల చట్టాలను సరిచేసే యత్నాలు  ఇక ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో బారీకేడ్లు మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్షంగా సర్కారు సమాలోచనలు సాగిస్తోంది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టే...
Foreign tourists allowed soon!

త్వరలోనే విదేశీ పర్యాటకులకు అనుమతి!

తొలి దశలో ఐదు లక్షల మందికి ఉచిత వీసాల జారీ భాగసాములతో చర్చలు జరుపుతున్న కేంద్ర హోం శాఖ న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గిన నేపథ్యంలో ఏడాదిన్నర తర్వాత తొలి సారి...
Sonu Sood evaded Rs 20 crore tax Says IT Dept

సోనూ సూద్ 20 కోట్ల పన్ను ఎగ్గొట్టారు

ఐటి శాఖ ప్రకటన న్యూఢిల్లీ: ప్రముఖ నటుడు సోనూ సూద్ రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు శనివారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి)వెల్లడించింది. ఇటీవల ఐటి విభాగం సోనూ సూద్ నివాసాలు,...
KTR Congratulates to TRS MLC Winners

నేను సిద్ధం

డ్రగ్స్‌కు నాకు సంబంధం లేదు ఎటువంటి అనాలసిస్ పరీక్షలకైనా నేను సిద్ధం కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నారా? ఇడికి లేఖ ఇచ్చినవాడు ఒక బఫూన్ పిచ్చిపిచ్చిగా మాట్లాడితే తాట తీస్తాం కెసిఆర్‌ను...
Sidhu Rakhi Sawant in Punjab politics

పంజాబ్ రాజకీయాల్లో సిద్ధూ ”ఓ రాఖీ సావంత్”

ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ ఛద్దా అభ్యంతరకర వ్యాఖ్య చండీగఢ్: కేంద్రం తీసుకువచ్చిన వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాలపై ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం కపట నాటకాలు ఆడుతోందన్న పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూపై...

Latest News