Home Search
ఆఫీస్ - search results
If you're not happy with the results, please do another search
సిఎం కెసిఆర్కి కృతజ్ఞతలు: బాల్కసుమన్
హైదరాబాద్: సింగరేణి కార్మికుల పక్షాన ముఖ్యమంత్రి కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. టిఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్ లో బాల్కాసుమన్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ...
అటవీ శాఖలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట
భువనగిరి: యదాద్రి భువనగిరి జిల్లాలో 2 ఎకరాల విస్తీర్ణంలో రూ. 3.17 కోట్ల వ్యయంతో అటవీ శాఖ కార్యాలయ సముదాయాన్ని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి గురువారం ప్రారంభించారు. 6968 చదరపు...
9 అంశాలకు స్టాండింగ్ కమిటీ ఆమోద ముద్ర: మేయర్
9 అంశాలకు స్టాండింగ్ కమిటీ ఆమోద ముద్ర
నగర అభివృద్దే లక్షంగా జిహెచ్ఎంసి చర్యలు ః మేయర్ విజయలక్ష్మి
మన తెలంగాణ/సిటీ బ్యూరో: నగర అభివృద్దే లక్షంగా జిహెచ్ఎంసి అనేక చర్యలు చేపడుతుందని మేయర్ గద్వాల్...
ట్రోల్స్పై మంచువిష్ణు సీరియస్.. ఓ హీరో తన కుంటుంబాన్ని టార్గెట్ చేస్తూ..
ట్రోల్స్పై మంచువిష్ణు సీరియస్
ఓ హీరో టార్గెట్ చేశాడంటూ ఆగ్రహం
త్వరలోనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వెల్లడి
హైదరాబాద్: సోషల్ మీడియా లో తనపై, తన కుటుంబపై ట్రోలింగ్ చేస్తున్న వారిపై హీరో...
మోగిన బిసిసిఐ ఎన్నికల నగారా
ముంబయి : ఎన్నికల నోటిఫికేషన్ సుప్రీంకోర్టు కార్యవర్గం రెండు పర్యాయాలు పదవుల్లో కొనసాగేందుకు ఆమోదం తెలిపింది. మేరకు బిసిసిఐ రాజ్యాంగ సర్వోన్నత న్యాయస్థానం ఆమోదం తెలిపింది. నేపథ్యంలో బోర్డు క్రికెట్ ఇన్ శనివారం...
‘గాడ్ ఫాదర్’ చిత్రానికి సెన్సార్ పూర్తి
మెగాస్టార్ చిరంజీవి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'గాడ్ ఫాదర్' కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్ లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి నటిస్తున్న...
ఎయిర్ఫోర్స్ ఆఫీసర్గా వరుణ్ తేజ్
తమ తొలి తెలుగు, హిందీ ద్విభాషా చిత్రం ‘మేజర్’తో ఘన విజయాన్ని అందుకున్న సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్.. రెనైసెన్స్ పిక్చర్స్తో కలసి తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా ఇండియన్...
హైదరాబాద్లో రాయల్ఓక్ స్టోర్ ను ప్రారంభించిన అదా శర్మ
హైదరాబాద్: దేశ సుప్రసిద్ధ ఫర్నిచర్ బ్రాండ్ రాయల్ ఓక్ నేడు హైదరాబాద్లో తమ 13వ స్టోర్ను సన్సిటీ (లంగర్హౌజ్ సమీపంలో) వద్ద ప్రారంభించింది. దేశంలో రాయల్ఓక్కు ఇది 135వ స్టోర్ కాగా 20వేల...
వైరుధ్యాల భారతదేశం
భారతదేశ 75వ స్వతంత్ర దినోత్సవ సంబరాలను స్వదేశంలోనూ విదేశాలల్లో ఆజాదికా అమృత్ మహోత్సవం పేరుతో ఎంతో హట్టహాసంగా జరుపుకున్నాము కానీ ప్రస్తుతం భారత రాజ్యాంగం నిర్దేశించిన ఆశయాలను సాధించుటలో మాత్రం రాజ్యాంగ విలువలకు...
మారిషస్ దీవిలో భారత సంతతి
ప్రపంచ దేశాలలో భారత కుటుంబాల మూలాలు గల వారు ఎందరో ఉన్నారు. దేశం నుండి వలస వెళ్ళి పలు దేశాలలో రాజకీయాలలో రాణిస్తూ వివిధ పదవులు పొందిన, పొందుతున్న వారెందరో ఉన్నారు. అయితే...
తైవాన్ పాలసీ యాక్ట్ 2022ని ఆమోదించిన యుఎస్ సెనేట్ కమిటీ
వాషింగ్టన్: తైవాన్కు బిలియన్ డాలర్ల సైనిక సాయం అందించే చట్టానికి అమెరికా సెనేట్ కమిటీ బుధవారం ఆమోదం తెలిపింది. స్వయం పాలన ప్రజాస్వామ్య ద్వీపంతో సంబంధాలను మరింత అధికారికంగా మార్చడం కూడా ఈ...
జడ్జీల పదవీ విరమణ వయసు పెంపుపై బార్ కౌన్సిల్ తీర్మానం
న్యూఢిల్లీ : న్యాయమూర్తుల పదవీ విరమణ వయసుపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు జడ్జీల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచాలని తీర్మానించింది. ఈమేరకు రాజ్యాంగంలో...
గంగూలీ, జైషాలకు సుప్రీం కోర్టు అనుమతి
న్యూఢిల్లీ: భారత క్రికెట్ బోర్డు(బిసిసిఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జైషాల పదవీ కాలం పొడిగించేందుకు దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కూలింగ్ ఆఫ్...
ఓటరు ఐడితో ఆధార్ ను అనుసంధానం చేసుకోండి: జిల్లా ఎన్నికల అధికారి
మన తెలంగాణ/ హైదరాబాద్ : ఓటరు లిస్ట్ లో పేరున్న ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఆధార్ నెంబర్ను అనుసంధానం చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ కోరారు....
భాగ్యనగరంలో కొనసాగుతున్న గణేష్ నిమజ్జన వేడుకలు….
హైదరాబాద్: భాగ్యనగరంలో గణేష్ నిమజ్జన వేడుకలు కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. యధావిధిగా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఆఫీస్ లకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు...
అందరికీ ఫిజికల్ ఫిటెనెస్పై ఆసక్తి పెరిగింది: మంత్రి కెటిఆర్
24 గంటలు ఈ ట్రాక్ అందుబాటులో ఉంటుంది
వచ్చే వేసవి కన్నా ముందే ఈ ట్రాక్ను అందుబాటులోకి తీసుకొస్తాం
రాష్ట్ర ఐటి, పురపాలకశాఖ మంత్రి కెటిఆర్
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా పర్యావరణహితమైన మోటార్ ట్రాన్స్పోర్ట్ను తీసుకురావాలని మంత్రి కెటిఆర్...
ఎపిలో దంపతుల దారుణ హత్య
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో సునీత, కృష్ణారావు అనే దంపతులను దోపిడి దొంగలు దారుణం హత్య చేశారు. దొంగతనం కోసం ఇంటికి వెళ్లిన దుండగులు డబ్బులు నగలు ఇవ్వాలంటూ సునీత అనే మహిళను...
మతోన్మాదాన్ని ఎండగడుదాం: చాడ
మతోన్మాదాన్ని ఎండగడుదాం
అవినీతి అంతానికై పోరాటం సల్పించాలి:
యువతకు చాడ పిలుపు
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశాన్ని విచ్చిన్నం చేస్తున్న అరాచక మతోన్మాదాన్ని ఎండగట్టాలని ,దీనికి యువత సన్నద్ధం కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్...
‘వర్క్ ఫ్రమ్ హోం’కు చెక్ పెట్టబోతున్న టిసిఎస్
హైదరాబాద్: ప్రముఖ టెక్ కంపెనీ టిసిఎస్ తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే నిమిత్తం కేటాయించిన ‘వర్క్ ఫ్రం హోం’ విధానానికి స్వస్తి...
ఒకే రోజు 10 వేల యూనిట్ల రక్తం సేకరణ
సిద్దిపేట: సిఎం కెసిఆర్ పిలుపుతో అన్ని నియోజక వర్గాల్లో రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల వేళ అద్భుతమైన కార్యక్రమమని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు...