Home Search
మృతదేహం - search results
If you're not happy with the results, please do another search
సెల్ఫీ దిగుతూ డిండి రిజర్వాయర్లో పడిపోయిన యువకుడు
హైదరాబాద్ : డిండి ప్రాజెక్టు దగ్గర హైదరాబాద్ లోని ఎర్రగడ్డ కు చెందిన మనోజ్ (22) సెల్ఫీ దిగుతుండగా కాలు జారీ కాలువలో గల్లంతయ్యాడు. ఆరుగురి స్నేహితులతో కలిసి శ్రీశైలంలో వినాయక నిమార్జనం...
గుండెపోటుతో ఎంఆర్ఒ సుజాత మృతి
హైదరాబాద్: మహిళ ఎమ్మార్వో సుజాత మృతి చెందారు. శుక్రవారం అర్థ రాత్రి గుండె పోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతు ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహం...
హిమాచల్, ఉత్తరాఖండ్లో ముంచెత్తిన వరదలు
కొట్టుకు పోయిన రైలు వంతెన
కొండచరియలు విరిగిపడి, వరదల్లో 20 మంది మృతి, పలువురు గల్లంతు
ఉత్తరాఖండ్లో కుంభవృష్టి
కట్టలు తెంచుకున్న నదులు, కొట్టుకు పోయిన వంతెనలు
ఇళ్లలోకి బురద ప్రవాహం
పలుగ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు
సిమ్లా/డెహ్రాడూన్/...
ఆరుగురు జైలు అధికారులపై సిబిఐ ఎఫ్ఐఆర్
న్యూఢిల్లీ: కేరళలోని త్రిసూర్ జైలులో రెండేళ్ల క్రితం జరిగిన ఒక విచారణ ఖైదీ మృతికి సంబంధించి ఆరుగురు జైలు అధికారులపై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2020లో ఒక డ్రగ్స్ కేసులో షమీర్...
ప్రేమ… సూర్యాపేటలో మద్యం బాటిల్ తో యువకుడి గొంతు కోసి
హైదరాబాద్: సూర్యాపేట జిల్లా కేంద్రంలో యువకుడిని దారుణంగా హత్య చేశారు. యువకుడి మృతదేహం రక్తపు మడుగులో కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు....
కొలనులో మునిగి ఐదుగురు పిల్లల మృతి
సురేంద్రనగర్: గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం ఒక కొలనులో మునిగి ఐదుగురు పిల్లలు మరణించారు. మృతులలో నలుగురు బాలికలు ఉన్నారు. నాలుగు నుంచి పదేళ్ల వయస్సు ఉన్న వీరంతా పొలాలలో పనిచేసే...
సముద్రంలో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యం
సముద్రంలో ప్రమాదవశాత్తు కొట్టుకుపోయిన విద్యార్థులు
ఒకరు సేఫ్, ఆరుగురి మృతి
మనతెలంగాణ, హైదరాబాద్ : సముద్రంలో గల్లంతైన ఇంజనీరింగ్ విద్యార్థుల మృతదేహాల ఆచూకీ లభ్యమైంది. సముద్రంలో గల్లంతైన వారిలో శనివారం ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మొత్తం...
సముద్రతీరంలో ఇంజనీరింగ్ విద్యార్థుల గల్లంతు… మరో నాలుగు మృతదేహాలు లభ్యం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. అచ్యుతాపురం మండలం పుడిమడక సముద్ర తీరంలో అనకాపల్లి దాడి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు శుక్రవారం గల్లంతయ్యారు. నిన్ననే పవన్ కుమార్...
ఎపిలో సముద్రతీరంలో ఐదుగురు గల్లంతు.. ఒకరి మృతి
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా పూడిమడక సముద్రతీరంలో శుక్రవారం నాడు స్నానానికి దిగిన ఇంజినీరింగ్ విద్యార్థుల్లో ఒకరు మృతి చెందగా ఐదుగురు గల్లంతయ్యారు. ఈ ఘటనలో గల్లంతైన గుడివాడ పవన్ సూర్యకుమార్...
పెళ్లి చేసుకోలేదని ప్రియురాలిని హత్య చేసి…. తలతో పోలీస్ స్టేషన్ కు
బెంగళూరు: పెళ్లికి నిరాకరించిందని యువతిని హత్య చేసి అనంతరం ఆమె తలతో పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన సంఘటన కర్నాటక రాష్ట్రం విజయనగర జిల్లా కుడ్లిగి ప్రాంతంలో జరిగింది. కన్నిబొరయ్య హట్టిలో బోజరాజు అనే...
భారత్- చైనా సరిహద్దుల్లో 19 మంది కూలీలు అదృశ్యం
న్యూఢిల్లీ : భారత్చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వద్ద నిర్మాణ పనుల్లో ఉన్న 19 మంది వలస కూలీలు అదృశ్యమయ్యారు. వీరి ఆచూకీ రెండు వారాలుగా తెలియలేదు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు...
జర్నలిస్టు జమీర్ మరణం బాధాకరం: కవిత
జగిత్యాల: విధి నిర్వహణలో భాగంగా వరదల్లో కొట్టుకుపోయిన జగిత్యాల జిల్లా రాయికల్ చెందిన జర్నలిస్టు జమీర్ మరణం అత్యంత బాధాకరమని ఎంఎల్ సి కవిత ట్వీట్ చేశారు. జమీర్ కుటుంబానికి అండగా నిలుస్తామని...
మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో వరదల పోటు
నాసిక్ జిల్లాలో ఆరుగురు గల్లంతు
గొండియాలో ఇద్దరు గల్లంతు
గుజరాత్లో 14 మంది మృతి
నాసిక్/అహ్మదాబాద్ : మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వర్షాలతో వాగులు, నదులు ఉప్పొంది వరదలు ముంచెత్తుతున్నాయి. మంగళ, బుధవారాల్లో అనేక...
గువ్వల చెరువులో మూడు మృతదేహాలు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప నగర శివారులో గువ్వల చెరువు ఘాట్ రోడ్డు మూడు మృతదేహాలు కనిపించడంతో కలకలం సృష్టించాయి. ఘాట్ రోడ్డులోని ఐదో మలుపు వద్ద మూడు మృతదేహాలు కనిపించడంతో స్థానికులు...
మణిపూర్ దుర్ఘటనలో 49కి చేరిన మృతుల సంఖ్య
ఇంఫాల్: మణిపూర్లోని నోనీ జిల్లా తుపుల్ వద్ద గత వారం ఒక రైల్వే ప్రాజెక్టు స్థలం వద్ద కొండ చరియలు విరిగిపడిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 49కి పెరిగింది. రైల్వే ప్రాజెక్టుకు చెందిన...
ప్రియుడితో కలిసి భర్తను చంపి… పని చేసే చోటే పూడ్చి
కామారెడ్డి: ప్రియుడితో సన్నిహితంగా ఉందని భార్యను భర్త నిలదీయడంతో అతడిని ఇద్దరు కలిసి హత్య చేసిన సంఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో జరిగింది. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు...
ప్రేమ పెళ్లి… భార్యను బకెట్లో ముంచి చంపి.. ఆత్మహత్య
హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. అనుమానంతో భార్య తలను నీళ్ల బాకెట్లో ముంచి చంపి అనంతరం భర్త రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్లోని పంజాగుట్టలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
పరువు హత్య… కానిస్టేబుల్ భర్తను చంపి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా కనగాపల్లిలో పరువు హత్య జరిగింది. కానిస్టేబుల్ భర్తను అతి కిరాతకంగా నరికి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మురళీ అనే అనే యువకుడు కియా...
యువతిని హత్య చేసి.. చెరకు తోటలో…
బలరాంపూర్(యూపీ): 18 ఏళ్ల యువతి హత్యకు గురికావడమే కాక, ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసి చెరకు తోటలో పారేసిన దుర్ఘటన ఉత్తరప్రదేశ్ బలరాంపూర్లో జరిగింది. పోలీసులు ఆదివారం ఈ సంఘటన వివరాలు తెలియజేశారు....
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య.. తల్లిదండ్రులకు క్షమాపణలు..
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య
కార్బన్ మోనాక్సైడ్ పీల్చి సూసైడ్
టాలీవుడ్,బాలీవుడ్ ప్రముఖలకు డిజైనర్గా పనిచేసిన ప్రత్యూష
సూసైడ్ నోట్లో తల్లిదండ్రులకు, మిత్రులకు క్షమాపణలు
మనతెలంగాణ/హైదరాబాద్: బంజారాహిల్స్ ఎంఎల్ఎ కాలనీలో తన బొటిక్లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష(36)...