Home Search
బిజెపి - search results
If you're not happy with the results, please do another search
ఉమ్మడి పౌర స్మృతి?
వివాహం తదితర వ్యక్తిగత అంశాలపై దేశంలోని అన్ని మతాల వారికి, వివిధ సామాజిక నేపథ్యాల వారందరికీ ఉమ్మడిగా ఒకే పౌర స్మృతి చట్టాన్ని తీసుకు రావాలన్న రాజ్యాంగ ఆదేశాన్ని అమల్లోకి తేవాలని భారతీయ...
‘పేరు’ పోరు
దేశ తొలి ప్రధాని నెహ్రూ మ్యూజియం పేరును మార్చిన కేంద్ర ప్రభుత్వం
మోడీ సర్కార్ వెకిలి చేష్ట : కాంగ్రెస్ ధ్వజం
న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలోని నెహ్రూ మో మొరియల్ మ్యూజియం, లైబ్రరీ...
దేశానికే దిక్సూచిలా మారనున్న తెలంగాణ వార్డు కార్యాలయాలు
గన్ఫౌండ్రీ: ప్రభుత్వ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వార్డు కార్యాలయాలను రాష్ట్ర వ్యాపితంగా ప్రారంభిస్తున్నామని ఖైరతాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం హిమాయత్నగర్ డివిజన్లోని విఠల్వాడి బస్తీలో...
రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్రం
రాయికల్: కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటుందని నిధులను అందించకుండా ఇబ్బంది పెడుతుందని కరీంనగర్ స్థానిక సం స్థల ఎమ్మెల్సీ ఎల్. రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాయికల్ పట్టణంలో శుక్రవారం ఆయన...
భవిష్యత్తులో మా సిఎం అభ్యర్థి కెటిఆర్
ఖమ్మం : రాష్ట్రంలో మున్సిపల్ పట్టణాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్న రాష్ట్ర మున్సిపల్ ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కెటిఆర్) రాబోయే రోజుల్లో భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసేందుకు...
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో మాజీ ఎంఎల్ఎ సంపత్ కుమార్ భేటీ
హైదరాబాద్ : ఉమ్మడి మహబూబ్నగర్కు జిల్లాకు చెందిన మాజీ ఎంఎల్ఎ సంపత్ కుమార్ శుక్రవారం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో భేటీ అయ్యారు. అదే సమయంలో టిజెఎస్ అధ్యక్షుడు కోదండరామ్ కూడా సమావేశంలో...
హైదరాబాద్ రెండో రాజధానిపై ప్రధానికి ఎందుకు లేఖ రాయడం లేదు?
విద్యాసాగర్రావును ప్రశ్నించిన పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ : దేశానికి రెండో రాజధానిగా హైద్రాబాద్ను చేయాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవా? బిజెపి పార్టీకి సంబంధించినవా? అని మాజీ ఎంపి, కాంగ్రెస్...
భగ్గుమన్న భువనగిరి
యాదాద్రిభువనగిరి:అధికార పార్టీకి చెందిన భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాసంలో గత మూడు రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతుండటంతో బిఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు భగ్గుమన్నారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి ఇంట్లో...
మనవడి పెళ్లిలో ధర్మేంద్ర డ్యాన్స్(వైరల్ వీడియో)
న్యూస్ డెస్క్: ప్రముఖ నటుడు, బిజెపి ఎంపి సన్నీ దేవల్ కుమారుడు, అలనాటి ప్రముఖ నటుడు ధర్మేంద్ర మనవడు కరఱ్ దేవల్, అతని చిరకాల గర్ల్ఫ్రెండ్ ద్రిషా ఆచార్యనుల పెళ్లి వేడుకలు వైభవంగా...
‘మహా’తీర్పు.. దేశంలో మార్పు
నాయకులు కాదు.. ప్రజలు గెలవడం మొదలైతే అన్ని సమస్యలకు పరిష్కారం
ఇక్కడి ప్రభుత్వాలు బాగా పనిచేస్తే మహారాష్ట్ర బడ్జెట్ రూ.10లక్షల కోట్లకు పెరిగేది
దేశంలో దళితులు, ఆదివాసీల ఉద్ధరణ జరగాల్సిందే
తెలంగాణ లెక్కజేస్తే మరాఠా నేతలకు దివాలా.....
శ్రుతిమించిన దాడులు!
సిబిఐని పంజరంలోని చిలుకగా సుప్రీంకోర్టు వర్ణించింది. అప్పటికి అదొక్కటే పంజరంలోని చిలుక. ఇప్పుడు దాని స్థానాన్ని ఇడి (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్) ఆక్రమించుకొన్నది. సిబిఐకి ఒకటొకటిగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తలుపులు మూసేస్తున్నాయి. అందుచేత...
ఖైదీల హక్కులు హరిస్తున్న జైళ్ళు
పదహారు మంది మేధావులపైన అయిదేళ్ళ క్రితం ప్రభుత్వం ఎల్గార్ పరిషత్ కేసు పెట్టింది. కేసు దర్యాప్తు ఎంత వరకొచ్చిందో తెలియదు కానీ, విచారణ మాత్రం అంగుళం ముందుకు కదలలేదు. ఈ కేసు విచారణ...
బ్రిజ్ భూషణ్పై చార్జిషీట్ దాఖలు
న్యూఢిల్లీ: లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న బిజెపి ఎంపి, బారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై ఢిల్లీ పోలీసులు గురువారం 1000 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఆయనపై...
బిఆర్ఎస్లో చేరికలు
చేర్యాల: సిఎం కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బిజెపి పార్టీలకు చెందిన పలువురు నాయకులు చేర్యాల ఎంపిపి ఉల్లంపల్లి కరుణాకర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్లో చేరారు. ఈ మేరకు ఎంపిపి కర్ణాకర్...
బిఆర్ఎస్ నేతల ఇళ్లలో ఐటి దాడులు
రెండో రోజూ కొనసాగుతోన్న సోదాలు
హైదరాబాద్ : ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గత రెండు రోజులుగా బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంఎల్ఎల ఇళ్లలో ఐటి సోదాలు నిర్వహించారు. భువనగిరికి...
నియంత పోకడ భరించలేక పార్టీని వీడుతున్న
సూర్యాపేట : 2014లో బిజెపిలో చేరిన సంకినేని వెంకటేశ్వరరావు పార్టీలో నియంత వ్యవహరిస్తూ తాను వచ్చాకే పార్టీ అభివృద్ధి చెందిందని పేర్కొంటూ పాత కొత్త బిజెపి నాయకులను వేరు చేసి చూడడం బాధగా...
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. 500కే గ్యాస్ సిలెండర్
రెంజల్ : మరో ఐదారు నెలల్లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ.500కే సిలెండర్ అందిస్తామని మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని తాడ్బిలోలి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ...
విపక్షాలు ఏకం కాకపోతే ‘రాజు’గా ఎప్పటికీ మోడీనే : ఆప్
న్యూఢిల్లీ : విపక్షాల ఐక్యతపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాడకుంటే తర్వాత భారతదేశంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండదని ఆప్ గురువారం...
భారతీయ క్రీడలకు ఇది చీకటి రోజు
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య( డబ్లుఫ్ఐ) చీఫ్పై మైనర్ రెజ్లర్ దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేయాలని కోరుతూ ఢిల్లీ పోలీసులు నివేదిక సమర్పించడంపై కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడింది.‘ న్యాయం కోసం...
ప్రజాసేవకై పాటుపడే నాయకుడు కెసిఆర్
రెంజల్: ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తూ ప్రజాసేవకై పాటుపడే దార్శనికుడు సిఎం కెసిఆర్ అని ఎమ్మెల్యే షకీల్ అమీర్ అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ధి ఉత్సవాల్లో...