Thursday, April 25, 2024
Home Search

చికిత్స - search results

If you're not happy with the results, please do another search

తెలంగాణలో 351 కరోనా పాజిటివ్ కేసులు…

  హైదరాబాద్: తెలంగాణలో గత 24 గంటల్లో 37,451 మందికి కరోనా పరీక్షలు చేయగా 351 పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇద్దరు చనిపోయారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో కరోనా కేసుల...
10 newborns died in massive blaze at Bhandra Hospital

10మంది నవ శిశువులు ఆహుతి

 మహారాష్ట్రలో దారుణం.. ఆసుపత్రి మంటల్లో పది మంది బలి  రోజులు నిండకముందే నూరేళ్లు భండారా: అప్పుడే పుట్టిన పసికందులు, జన్మించి పట్టుమని పది నుంచి మూడు నెలలు కూడా కాలేదు. లోకం చూద్దామనుకున్న ఈ...
Pant and Jadeja injured in 3rd Test

టీమిండియాకు ఎదురుదెబ్బ

టీమిండియాకు ఎదురుదెబ్బ.. పంత్, జడేజాలకు గాయాలు సిడ్నీ: మూడో టెస్టులో టీమిండియా కష్టాలు రెట్టింపు అయ్యాయి. భారత కీలక ఆటగాళ్లు రిషబ్ పంత్, రవీంద్ర జడేజాలు గాయాలకు గురయ్యారు. ఇద్దరు కూడా మూడో రోజు...

దేశంలో 90కి చేరుకున్న యుకె కొత్త స్ట్రెయిన్ కేసులు

న్యూఢిల్లీ: దేశంలో యుకె కొత్త స్ట్రెయిన్ కేసుల సంఖ్య శనివారం 90కి చేరుకుంది. శుక్రవారం వరకు 82 కేసులు ఉండగా మరో కొత్త స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది....
917 new covid-19 cases reported in telangana

దేశంలో మరో 18,222 మందికి కరోనా పాజిటివ్

న్యూఢిల్లీ: భారత్ లో గడిచిన 24గంటల్లో 9,16,951 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా మరో 18,222 మందికి కరోనా నిర్ధారణ అయింది. 228 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. అదే స‌మ‌యంలో 19,253...

తెలంగాణలో కొత్తగా 298 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గాయి. గడిచిన 24గంటల్లో 298 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. అదే సమయంలో 474 మంది బాధితులు కోలుకున్నారు....

రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి

డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ దగ్గర శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తల్లీకొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు....
10 Newborn Babies Die in Fire At Hospital in Bhandara

మహారాష్ట్రలో విషాదం: 10 మంది శిశువులు మృతి

ముంబై: మహారాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. భండారా జిల్లా జనరల్ ఆస్పత్రిలో శుక్రవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది నవజాత శిశువులు మృతి చెందారు. ఐసియు-ఎన్ఎన్ యులో మంటల ధాటికి...
5926 New Corona Cases rRegistered In Telangana

రాష్ట్రంలో 5 వేలు యాక్టివ్ కేసులు

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు కేవలం 5 వేలు మాత్రమే ఉన్నాయి. వీరిలో 2798 మంది ఐసోలేషన్ సెంటర్లలో చికిత్స పొందుతుండగా, మిగత వారు హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు ఆరోగ్యశాఖ...
5 dead after consuming illicit liquor in Bulandshahr

యుపిలో కల్తీ సారాకు ఐదుగురి మృతి

నలుగురు పోలీసుల సస్పెన్షన్ బులంద్‌షహర్/లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లా జీత్ గర్హి గ్రామంలో కల్తీ సారా తాగి ఐదుగురు మరణించగా మరో 16 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. ఈ సంఘటనకు...

తెలంగాణలో 346 కరోనా పాజిటివ్ కేసులు

  హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 346 పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇద్దరు మృతి చెందారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో ఇప్పటి...
CM KCR Health Check Up at Yashoda Hospital

సిఎం కెసిఆర్‌కు వైద్య పరీక్షలు

ఊపిరితిత్తుల్లో మంటగా ఉండడంతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేరి పరీక్షలు చేయించుకున్న ముఖ్యమంత్రి చలికాలం వల్ల స్వల్ప అస్వస్థత కలిగిందని ఆయన ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందిలేదన్న వైద్యులు మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు...
Trump Supporters Attack on US Capitol Building

అమెరికా అభాసు

అమెరికా అభాసు.. పార్లమెంట్ భవనంలో ట్రంప్ మూకల అరాచకం ‘కేపిటల్’ ముట్టడి, ఘర్షణల్లో నలుగురు దుర్మరణం ఒక మహిళ పోలీసు కాల్పుల్లో, ముగ్గురు ఇతర ఘటనల్లో అధ్యక్ష ఎన్నికల ఫలితాల ధ్రువీకరణకు పార్లమెంట్ సమావేశం జరుగుతుండగానే...
Akhila Priya custody ended in Kidnap Case

అఖిలప్రియ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

మనతెలంగాణ/హైదరాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ రిమాండ్ రిపోర్టుతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అఫీజ్‌పేటలోని లాండ్ వ్యవహారంలో పెద్ద ఎత్తున ఎవి సుబ్బారెడ్డి ఆర్థికంగా లాభం...
B Tech final year student commit suicide in AP

అమ్మా నేను చనిపోతున్నా… బిటెక్ విద్యార్థి సూసైడ్ సెల్ఫీ

అమరావతి: బిటెక్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థి ఎంటెన్స్ ఎగ్జామ్‌లో ర్యాంక్ రాలేదని సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
I was Poisoned: ISRO Scientist sensational claim

నాపై విషప్రయోగం జరిగింది: ఇస్రో సైంటిస్టు సంచలన ఆరోపణలు

నాపై విషప్రయోగం జరిగింది రాడార్ ప్రాజెక్టు నుంచి తప్పించేందుకు కుట్ర హోంశాఖ హెచ్చరిక, సహోద్యోగి వల్లే చికిత్స సులువైంది అమెరికా ఫ్రొఫెసర్ బెదిరించినా భయపడలేదు ఇంట్లోకి పాములనూ వదిలారు -ఇస్రో సైంటిస్టు తపన్ మిశ్రా సంచలన ఆరోపణలు బెంగళూరు: ఇస్రోకు...

యువతి కడుపులో రెండున్నర కిలోల వెంట్రుకలు

హైదరాబాద్: యువతి కడుపులో రెండున్నర కిలోల వెంట్రులకను వైద్యులు ఆపరేషన్ చేసి బయటకు తీశారు. ఈ సంఘటన నిర్మల్ పట్టణంలో చోటుచేసుకుంది. యువతి కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతుంది. మొదట సాధారణ సమస్యే అని...

తెలంగాణలో కొత్తగా 417 కరోనా కేసులు…

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 417 కరోనా కేసులు ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 2.88 లక్షలకు చేరుకోగా 1556 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధితో 2.81...
Coronavirus decline in Greater Hyderabad

భారత్ లో కొత్తగా 18088 కరోనా కేసులు…

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా కొత్తగా 18088 కరోనా కేసులు నమోదుకాగా 264 మంది మృత్యువాతపడ్డారు. కరోనా కేసులు సంఖ్య1.03 కోట్లకు చేరుకోగా 1.5 లక్షల మంది మృత్యువాతపడ్డారు. మంగళవారం ఒక్క రోజే కరోనా...
Corona can stay in airborne in hospitals: CCMB Director

ఆసుపత్రుల్లో గాలిలోనూ కరోనా

ఆసుపత్రుల్లో గాలిలోనూ కరోనా.. రెండు మీటర్ల వరకు వ్యాప్తి రోగుల గదుల్లో ఎసి, ఫ్యాన్లు లేకపోతే వ్యాపించదు హైదరాబాద్‌లో 3, చండీగఢ్‌లో 3 ఆసుపత్రుల్లో జరిపిన అధ్యయనంలో వెల్లడి : సిసిఎంబి డైరెక్టర్ రాకేశ్‌మిశ్రా మన తెలంగాణ/హైదరాబాద్:...

Latest News