Home Search
యోగా - search results
If you're not happy with the results, please do another search
ఇండస్ట్రీ బెస్ట్ సినిమాల్లో ‘అల వైకుంఠపురములో’ ఒకటి
అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్ పతాకాలపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించిన ఈ...
ప్రగతి భవన్లో ముఖ్యమంత్రులు కెసిఆర్, జగన్ భేటీ
హైదరాబాద్: ప్రగతి భవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విభజన సమస్యలు, గోదావరి జలాల తరలింపు తదితర ఆంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించే...
ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్కు.. 138 కేంద్రాలు
హైదరాబాద్ : తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలను విరివిగా ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల మరమ్మతులు, తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో...
రైతుగా మారిన మంత్రి ఎర్రబెల్లి
వరంగల్ : పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు రైతు అవతారమెత్తారు. తన స్వగ్రామమైన పర్వతగిరి మండల కేంద్రంలోని తన వ్యవసాయ క్షేత్రంలో రబీ సాగు పనులు కొనసాగుతున్నాయి. తన కొడుకు ప్రేమ్చందర్రావుతో కలిసి...
ఇది సవాళ్ల బడ్జెట్
మందగమనం, జిడిపి పతనం ప్రభావం
ఆర్థికవేత్తలతో మోడీ సర్కార్ సమావేశాలు
లీక్ చేయకూడదు
ఇంటెలిజెన్స్ విభాగం నుండి సైబర్ సెక్యూరిటీ సెల్ వరకు ప్రతి ఒక్కరూ ఆర్థిక మంత్రి త్వ శాఖకు రక్షణగా ఉంటారు. ఈ 10...
పల్లెలకు కదులుతున్న నగరం…
హైదరాబాద్: సంక్రాంతి అంటే పల్లె పండుగ.. దాంతో వివిధ చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం పల్లెలను వీడి పట్టణాలకు రోజు అనేక వేల మంది పట్టణాలకు వలస వస్తుంటారు.. కాని ఒక్క పండుగల...
పదితో కొట్టేశారు.. రూట్మార్చిన సైబర్ నేరస్థులు
హైదరాబాద్ : సైబర్ నేరస్థులు కొత్త దారిలో వెళ్తున్నారు. నిరుద్యోగులను టార్గెట్ చేసుకుని దోచుకుంటున్నారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఫోన్ చేసి మినిమం ఫీజు పేరు చెప్పి వారి ఖాతాల్లోని...
తనకు దక్కదనే హత్య చేశాడు
వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ హన్మకొండలోని రాంనగర్ లో జరిగిన హత్యకు సంబంధించిన వివరాలను తెలిపారు. షాహిద్ అనే యువకుడు తనకు దక్కట్లేదనే అక్కసుతో యువతిని చంపినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. యువతిని...
హైదరాబాద్లో సిబిఐ కోర్టుకు హాజరైన ఎపి సిఎం జగన్ మోహన్రెడ్డి
సిఎం హోదాలో తొలిసారి న్యాయస్థానానికి జగన్
రెండు గంటల పాటు విచారణ
కేసు విచారణ ఈ నెల 17కు వాయిదా
హైదరాబాద్ : అక్రమాస్తుల కేసుకు సం బంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్...
డిగ్రీలో ప్రాజెక్ట్ వర్క్గా ‘ఈచ్ వన్ టీచ్ వన్’
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అక్షరాస్యత శాతం పెంచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈచ్ వన్ టీచ్ వన్ కార్యక్రమాన్ని డిగ్రీ కోర్సులో ప్రాజెక్టు వర్క్గా పొందుపరిచే అంశాన్ని ఉన్నత విద్యామండలి పరిశీలిస్తోంది. డిగ్రీ చివరి...
బయోమెట్రిక్పై ప్రిన్సిపాళ్లకు శిక్షణ
ఒయులో విడతలవారీగా అవగాహన కార్యక్రమం
ప్రస్తుత సెమిస్టర్లోనే అమలుకు చర్యలు
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, అటానమస్ డిగ్రీ, పిజి కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు విధానం అమలుపై ఆయా...
ఐటి విశ్వరూపం
రాష్ట్రంలోని అన్ని ద్వితీయశ్రేణి పట్టణాలకూ విస్తరణ
కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్, ఖమ్మం, నల్గొండలో ఈ ఏడాదే ఐటి పార్కులు
గత ఐదేళ్లలో రాష్ట్రానికి
12వేల పరిశ్రమలు వచ్చాయి
సిఎం కెసిఆర్ విప్లవాత్మక నిర్ణయాలు, సంస్కరణలే కారణం
ఐటి పురోగతితో...
నేడు దేశవ్యాప్త సమ్మె
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పిలుపు ఇచ్చిన
కార్మిక సంఘాలు, టిఆర్టిసి దూరం
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ నేడు(8వ తేదీ) దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్టు కేంద్ర కార్మిక...
పతంగులతో పాటు పక్షులను ఎగురనిద్దాం!
హైదరాబాద్ : సంక్రాంతి పండగను అందరూ ఆనందంగా జరుపుకోవాలి. కానీ పతంగుల వల్ల పర్యావరణం, పక్షులకు హాని జరగకుండా చూడాలని అటవీ శాఖ కోరింది. పతంగులతో పాటు పక్షులనూ ఎగరనిద్దాం అనే నినాదంతో...
ఈనెల 10న నిరుద్యోగులకు జాబ్ మేళా
హైదరాబాద్ : నిరుద్యోగ యువతీ,యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పించుటకు ఈనెల 10వతేదీన మినీబాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉస్మానియా యూనివర్శిటీ యూఈఐ డిప్యూటీ చీఫ్ అధికారి అనంతరెడ్డి తెలిపారు. మంగళవారం వారు విడుదల...
ఉపాధికి రూటు ప్రైవేటు
ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాం
పెట్టుబడులు రప్పించి కొలువులు పెంచుతున్నాం
ఇదే లక్షం, దీక్షతో విద్యాసంస్థలు పనిచేయాలి
గత ఐదేళ్లలో 28వేల బిలియన్ డాలర్ల పెట్టుబడులొచ్చాయి, 13లక్షల మంది ఉపాధి పొందారు
పెట్టుబడులను...
జిహెచ్ఎంసి స్పెషల్ కమిషనర్ సుజాత గుప్తా రాజీనామా
హైదరాబాద్ : జిహెచ్ఎంసిస్పెషల్ కమిషనర్ సుజాత గుప్తా గురువారం ఉద్యోగానికి రాజీనామా చేశారు. కొత్త సంవత్సరం వేళా జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో రాజీనామా అంశం ఒక్కసారిగా కలకలం సృష్టించింది. గతంలో కంటోన్మెంట్ సిఇఓగా...
2020కి స్వాగతం
ఎల్లప్పుడూ ముందుకు సాగిపోతూ ఉండే నిరంతర చలన శీలి కాలం. దాని అడుగులంటి అడుగేయగలిగేవారే చైతన్య దీప్తులుగా వెలుగుతారు. కాలాన్ని వెనక్కి నడిపించాలనుకునేవారు మాత్రం చతికిలబడతారు. కొద్ది గంటల క్రితం కనుమరుగైపోయి కాలగర్భంలో...
కొత్త ఏడాదిలో ఆరోగ్యానికే పెద్దపీట
కంప్యూటర్ ముందు కూర్చుని చేసే ఉద్యోగాలతో శారీరక శ్రమ తగ్గుతోంది. దీంతో ఎక్కువ శాతం మంది ఊబకాయం బారిన పడుతున్నారు. వేళకు తినడం, నిద్రపోవడం లేకపోవడంవల్ల కూడా ఈ సమస్య మరింత ఎక్కువవుతోంది....
ప్రతిజ్ఞ చేద్దాం.. పాటిద్దాం!
సరికొత్త తీర్మానాలు...
కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే వేళ ప్రతి ఒక్కరూ ఎన్నో నిర్ణయాలు తీసుకుంటుంటారు. అలాగే గత ఏడాది తీసుకున్న నిర్ణయాల్లో ఎన్ని నిలబెట్టుకున్నామో కూడా ఓ సారి సమీక్షించుకోవడం అవసరం. 2019 సంవత్సరానికి...