Home Search
ప్రధాని మోడీ - search results
If you're not happy with the results, please do another search
క్షమాపణ చెప్పేందుకు రాహుల్కు ఇంకా సమయముంది: అనురాగ్ ఠాకూర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జాతికి క్షమాపణ చెప్పేందుకు ఇప్పటికీ సమయం ఉందని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. పరువునష్టం కేసులో తనకు విధించిన శిక్షను...
అక్రమ ఆయుధాల నిలయం యుపి
శనివారం రాత్రి పదిన్నర గంటలపుడు (2023 ఏప్రిల్ 15వ తేదీ) పటిష్టమైన పోలీసు బందోబస్తులో విలేకర్లతో మాట్లాడుతుండగా అతిక్ అహమ్మద్, అతని సోదరుడు అషఫ్ అహమ్మద్ అనే నేరగాండ్లను ముగ్గురు దుండగులు అతి...
మీడియాలో ప్రజాస్వామ్యం
ప్రభుత్వంపై విమర్శలను జాతి వ్యతిరేకం లేక సమాజ (ఉనికిలో వున్న సామాజిక సంస్థలకు) వ్యతిరేకం అని భావించలేం. ఒక టివి ఛానల్ లైసెన్స్ రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆ ఛానెల్...
వడ దెబ్బ మరణాలపై షిండే ప్రభుత్వంపై ప్రతిపక్షం దాడి!
ముంబై: మహారాష్ట్రలో వడదెబ్బకు 11 మంది మరణించారు. 600కు పైగా మంది ఆసుపత్రిపాలయ్యారు. దీనిపై ఏక్నాథ్ షిండే- దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షమైన మహా వికాస్ అఘడి(ఎంబిఎ) నిలదీసింది. ఎండలు మండుతున్న కాలంలో...
హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరిన ఆజం ఖాన్!
న్యూఢిల్లీ: సమాజ్వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్కు హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆబ్జర్వేషన్లో ఉన్నారు. ‘హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో ఆజం...
తలొగ్గిన కేంద్రం..
మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలోని నిరుద్యోగ యువత ప్రయోజనాల పరిరక్షణ కోసం జాతీయస్థాయి లో వచ్చిన ఒత్తిళ్లు, డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గింది. ఉద్యోగాలు, ఉపాధి కోసం కళ్లల్లో వత్తులు వేసుకొ ని ఎదురుచూస్తున్న...
13 ప్రాంతీయ భాషల్లోనూ సిఎపిఎఫ్ పరీక్ష
న్యూఢిల్లీ: సిఎపిఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాల పరీక్షలను ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలన్న డిమాండ్కు కేంద్రం తలొగ్గింది. హిందీ, ఇంగ్లీషు భాషలతో పాటుగా 13 ఇతర ప్రాంతీయ భాషల్లోనూ ఆ పరీక్షలను నిర్వహించడానికి కేంద్రం...
గుజరాత్లో ఆరుగురు ఆప్ కార్పొరేటర్లు బిజెపిలోకి…
గాంధీనగర్: గుజరాత్లో ఆరుగురు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి చెందిన కార్పొరేటర్లు భారతీయ జనతా పార్టీ(బిజెపి)లో చేరారు. వారు క్యాబినెట్ సహాయ మంత్రి హర్ష్ సంఘ్వీ సమక్షంలో బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా...
రేపు నా అరెస్టు ఖాయం: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: లిక్కిర్ కుంభకోణంలో నిందితులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) బెదిరిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. లిక్కర్ కుంభకోణమంటూ ఏదీ లేదని, కావాలనే దర్యాప్తు సంస్థలు ఆప్ నాయకులపై...
తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న కుమారస్వామి
బెంగళూరు: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి జెడి(ఎస్) పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన చన్నపట్న నియోజవర్గం నుంచి ఈసారి బరిలోకి దిగారు. కానీ ఆయన కాంగ్రెస్, బిజెపి పార్టీల నుంచి తీవ్ర...
కన్నడ ‘పాల’లో ‘కషాయం’
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కన్నడనాట తాజాగా అమూల్ పాల ప్రవేశం రాజకీయ పార్టీల మధ్య రాజకీయ వివాదాన్ని రాజేస్తోంది. బెంగళూరు రిటైల్ మార్కెట్లో తమ పాలు, పెరుగు అమ్మకాలనుప్రారంభిస్తున్నట్లు ఈనెల...
కలిసొచ్చే పార్టీలతో పొత్తు: సోనియా గాంధీ
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం దుర్వినియోగానికి పాల్పడుతోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కలిసొచ్చే పార్టీలతో చేతులు కలుపుతామని సోనియాగాంధీ మంగళవారం తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణ...
ప్రజాస్వామ్యానికి అంతిమ సంస్కారాలు
భారత దేశంలో ప్రజాస్వామ్యం ఒక క్రమ పద్ధతి ప్రకారం విధ్వంసమైపోతోంది.ఇక దాని అంతిమ సంస్కారాలే మిగిలాయి అని ప్రముఖ రచయిత్రి, బుకర్ అవార్డు గ్రహీత అరుంధతీ రాయ్ అన్నారు. స్వీడన్ రాజధాని స్టాక్...
అంబర్పేటకు కిషన్ రెడ్డి ఏం చేశారు: తలసాని
హైదరాబాద్: అభివృద్ధిపై చర్చకు బిజెపి, కాంగ్రెస్ సిద్ధమా? అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాలు విసిరారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడారు. అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం సహకరించడంలేదని ప్రధాని నరేంద్ర...
సింగరేణి బచావో
మన తెలంగాణ/హైదరాబాద్ : సింగరేణి కార్మికులు కదం తొక్కారు. సింగరేణి ప్రైవేటీకరణను నిరసిస్తూ శనివారం సింగరేణి వ్యాప్తంగా కార్మికులు మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు...
కాంగ్రెస్కు భారీ షాక్.. బీజేపీలో చేరిన ప్రముఖ స్వాతంత్య్రసమరయోధుడి మునిమనవడు
చెన్నై : ప్రముఖ స్వాతంత్య్రసమరయోధుడు, భారత చివరి గవర్నర్ జనరల్ సి. రాజగోపాలాచారి మునిమనవడు సిఆర్ కేశవన్ శనివారం బీజేపీలో చేరారు. దక్షిణాదిలో మరింతగా విస్తరించాలని బీజేపీ లక్షంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే...
కేంద్రం ఏ అభివృద్ధి పనులు చేస్తోందని.. అడ్డుకుంటున్నాం: తలసాని
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఏ అభివృద్ధి పనులు చేస్తోందని.. అడ్డుకుంటున్నాం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎందులో సహకరించలేదో ప్రధాని చెప్పాలని తలసాని డిమాండ్ చేశారు. తెలంగాణలో...
తెలంగాణ కోసం పోరాడింది కెసిఆర్ కుటుంబం: మంత్రి కొప్పుల
హైదరాబాద్: తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనతో రాష్ట్రానికి ఒరిగిందేమి లేదని ఎస్సీ, గిరిజన, బిసీ, మైనారిటీ, వికలాంగుల, వయోజనుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కేవలం తెలంగాణ ప్రభుత్వంపై...
బిజెపిలో చేరి నా కుమారుడు తప్పుచేశాడు: ఎకె ఆంటోని
న్యూస్డెస్క్: భారతీయ జనతా పార్టీలో చేరాలని తన కుమారుడుఅనిల్ కె ఆంటోని తీసుకున్న నిర్ణయం తనను తీవ్రంగా బాధించిందని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎకె ఆంటోని తెలిపారు....
ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారు, పేదలు మరింత పేదలవుతున్నారు!
ప్రధాని సామాజిక న్యాయంను తూర్పారబట్టిన కపిల్ సిబల్
న్యూఢిల్లీ: సామాజిక న్యాయంకై బిజెపి కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్న దానిపై రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ శుక్రవారం ధ్వజమెత్తారు. నేటి ప్రభుత్వ...