Home Search
సిఎం కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
టిఆర్ఎస్ పార్టీకి 20 ఏళ్లు
20 ఏళ్ల టిఆర్ఎస్ పార్టీ స్థాపించి . స్వరాష్ట్రాన్ని సాధించిన ఘనత మన సిద్దిపేట దక్కింది..
కొత్త తరం నాయకత్వాన్ని , యువతను ప్రోత్సహించాలి..
10 రోజుల్లో పార్టీ కమిటీలు పూర్తి చేయాలి...
ఐదు మండలాలకు ఎన్నికల...
సమ్మక్క, సారాలమ్మ మహాజాతరను ఘనంగా నిర్వహించుకుందాం
జాతరకు వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించాలి
జాతరకు వంద రోజుల సమయం మాత్రమే ఉంది
వెంటనే అభివృద్ధి పనులను ప్రారంభించాలి
అధికారుల సమీక్షలో మంత్రి సత్యవతి రాథోడ్
మనతెలంగాణ/హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం...
మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి పార్ధీవ దేహానికి నివాళులర్పించిన నిరంజన్ రెడ్డి
మహబూబ్నగర్: రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మ మృతిపట్ల పలువురు మంత్రలు సంతాపం వ్యక్తంచేశారు. జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాసంలో...
ఫ్రెంచ్ కంపెనీలకు ప్రత్యేక క్లస్టర్లు
తెలంగాణలో అభివృద్ధి చేయడానికి ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ సెనెట్ ప్రసంగంలో మంత్రి కెటిఆర్ హామీ
టిఎస్ఐఐసిలో దాదాపు 2వేల ఎకరాల పారిశ్రామిక భూమి అందుబాటులో ఉంది
ఇందులో విద్యుత్, నీరు తదితర మౌలిక సదుపాయాలు పుష్కలంగా...
‘రైతుబంధు ఎత్తేస్తారంటూ’ దుష్ప్రచారం
వరి వేసే రైతులకు రైతుబంధు కట్ చేయనున్నారని ఈటల పిఆర్ఒ చైతన్య పేరిట వాట్సాప్ మెసేజ్ కలకలం
హుజూరాబాద్ పోలింగ్ ముగిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశముందని అసత్య...
బియ్యం కయ్యం
రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలుపై టిఆర్ఎస్, బిజెపిల మధ్య వాగ్యుద్ధం
ధాన్యాన్ని కొనబోమని కేంద్రం చెప్పినట్టు వ్యవసాయ మంత్రి
నిరంజన్ రెడ్డి దుష్ప్రచారం, నాంపల్లి బిజెపి ఆఫీసు వద్ద దీక్ష
చేపట్టిన బండి సంజయ్...
10లక్షల లావాదేవీలు
లక్షా80వేల ఎకరాలకు పాస్పుస్తకాలు
విజయవంతమైన ధరణి, ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా సిఎం కెసిఆర్ హర్షాతిరేకం, ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్న పోర్టల్ అని ప్రకటన
ధరణి అవతరణతో రాష్ట్రంలో
574 తహసీల్దార్
కార్యాలయాలకు విస్తరించిన
భూముల...
ప్రజల వద్దకు పరిపాలన
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా
కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు, పంచాయతీల ఏర్పాటు
జిల్లాలో పెరిగిన అధికారుల జవాబుదారీతనం
మనతెలంగాణ/హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు ఏనాడూ తెలంగాణను పట్టించుకోలేదు. ప్రస్తుతం ప్రజల వద్దకు పరిపాలన చేరింది. ఉమ్మడి...
జమ్మి చెట్టును నాటిన టిఆర్ఎస్ లీడర్ బాలరాజు యాదవ్
హైదరాబాద్: గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఎల్ .బి.నగర్ నాగోల్ రాక్ టౌన్ ప్రభుత్వ పాఠశాలలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా.దూదిమెట్ల రాజేశ్వరి బాలరాజు యాదవ్ జమ్మి చెట్టు నాటారు. తెలంగాణ...
10 దళితబంధు యూనిట్ల పంపిణీ
వాసాలమర్రిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా మొదటి లబ్ధిదారులకు అందజేసిన మంత్రి జగదీశ్రెడ్డి
యావత్ ప్రపంచానికే దళితబంధు ఓ రోల్ మోడల్ సిఎం కెసిఆర్ సాహసోపేత నిర్ణయానికి నిదర్శనం : జగదీశ్రెడ్డి
సభలో పాల్గొన్న...
టిఆర్ఎస్ గెలుపు ఖాయం: కోలేటి దామోదర్
మనతెలంగాణ/ హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సిఎం...
తిన్న రేవు తలవాలి… కారు గుర్తుకే ఓటెయ్యండి: హరీష్ రావు
కరీంనగర్: ప్రధాన మంత్రి సొంత రాష్ట్రము గుజరాత్ లో ఇస్తున్నది వృద్దులకు వికలాంగులకు ఇస్తున్నది కేవలం రూ. 600 పింఛన్ మాత్రమేనని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మొదటిసారి టిఆర్ఎస్...
దేశానికే ఆదర్శంగా ఇక్కడి దళితులు నిలవాలి: జగదీష్ రెడ్డి
దళితబంధు పథకంతో దళితులంతా ఆర్థికంగా ఎదుగుతారు
దళితబంధు పథకం లబ్దిదారులకు యూనిట్లను పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి, ప్రభుత్వ వీప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి
యాదాద్రి భువనగిరి: దళితబంధు పథకం అమలుతో...
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్: ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు అభివృద్ధి చెందాలన్నదే సిఎం కెసిఆర్ లక్ష్యమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సారంగాపూర్ మండలం ఆలూర్ గ్రామంలో వరి దాన్యం కొనుగోలు కేంద్రాన్ని అయన ప్రారంభించారు....
బిజెపితో ఒప్పందం ఉండదు.. అది గాడ్సే పార్టీ: హనుమంతరావు
హైదరాబాద్: బిజెపి గాడ్సే పార్టీ అని, ఆ పార్టీతో ఎప్పుడు ఒప్పందం ఉండదని మాజీ ఎంపి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు అన్నారు. బుధవారం గాంధీభవన్ లో హనుమంతరావు మీడియా సమావేశం...
ప్రతిపక్షాల్లో వణుకు
ప్లీనరీ విజయవంతంతో తమ పునాదులు కదిలిపోతాయని భయపడుతున్నాయి
మరో 20ఏళ్ల పాటు అధికారంలో టిఆర్ఎస్ కొనసాగుతుంది భయంతోనే ప్రతిపక్షాల విమర్శలు దళితబంధును చూసి ఓర్వలేక ఒక్కొక్కరు ఒక్కొక్కతీరుగా మాట్లాడుతున్నారు : టిఆర్ఎస్ఎల్పి...
పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే
ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యం
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్షమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల...
గులాబీకి జై కొట్టిన ప్రజా సంఘాలు
టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలిపించాలని పిలుపు
ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో 35 బిసి సంఘాల మద్దతు ప్రకటన
ప్రజా సంక్షేమం సిఎం కెసిఆర్తో సాధ్యమని ప్రశంసలు
విద్యార్థులకు రాజకీయ అవకాశం గులాబీ పార్టీతో సాధ్యం
ఉదృతంగా ప్రచారం నిర్వహిస్తున్న...
కామన్ గుడ్ ఫండ్ కింద ఆలయాల అభివృద్ధి
చారిత్రాత్మకమైన ఆలయాల పునరుద్ధరణకు నిధులు
అవసరమైన చోట నిర్మాణాలతో పాటు దేవాలయాలకు మరమ్మతులను
సుమారు రూ.300 కోట్ల కేటాయింపు
మనతెలంగాణ/ హైదరాబాద్ : గత ప్రభుత్వాలు ఆలయాల పునరుద్ధరణ, అభివృద్ధి కోసం ఎలాంటి నిధులను కేటాయించలేదు. ప్రత్యేక...
దళితబంధును చూసి ఓర్వలేకపోతున్నారు: శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రెసిడెంట్ గురించి తాము మాట్లాడుతున్నమా? అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఎవరి పార్టీ వారి ఇష్టమని, ఓర్వ లేని తనంతో సిఎం కెసిఆర్ ను కాంగ్రెస్ బిజెపి నేతలు...