Home Search
కన్నుమూశారు - search results
If you're not happy with the results, please do another search
నోముల ఇకలేరు
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల ఇకలేరు
* కామ్రేడ్ ఎర్ర గులాబీ కన్నుమూత
* దివికేగిన ధృవతార
* హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన నోముల
* ఈ నెల 3 ( గురువారం) న నకిరేకల్ మండలం...
టిఆర్ఎస్ ఎంఎల్ఎ నోముల ఇకలేరు
హైదరాబాద్: నాగార్జునసాగర్ టిఆర్ఎస్ ఎంఎల్ఎ నోముల నర్సింహయ్య(64) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో నోములు తుదిశ్వాస విడిచారు. 1956 జనవరి 9న నల్గొండ...
బాబా ఆమ్టే మనవరాలు షీతల్ ఆత్మహత్య
సేవా సమితి నిర్వహణపై గతంలో కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేసిన షీతల్
చంద్రాపూర్: ప్రముఖ సామాజిక వేత్త, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత దివంగత బాబా ఆమ్టే మనవరాలు షీతల్ ఆమ్టే-కరజ్గీ సోమవారం మహారాష్ట్రలోని వరోరాలో...
కాంగ్రెస్ అహ్మద్ భాయ్ ఇకలేరు
కరోనాతో కన్నుమూసిన సీనియర్
సోనియా, రాహుల్ ఆంతరంగికుడు
పార్టీలో సర్దుబాట్ల దిట్టయిన పటేల్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ బుధవారం కన్నుమూశారు. సోనియా కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పటేల్కు పేరుంది....
‘అల్లూరి’ అనుచరుడి మృతి
ఎపిలో 111 ఏళ్ల బాలుదొర మృతి
మనతెలంగాణ/హైదరాబాద్: మన్నెం వీరుడు, విప్లవ కారుడు అల్లూరి సీతారామరాజు ముఖ్య అనుచరుడు బీరబోయిన బాలుదొర (111)ఆదివారం నాడు కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం కొండపల్లి...
నడిచే అరుణతార
ఘనత వహించిన తల్లిదండ్రులకు పుట్టిన విచలిత మానసి యాన్ మిర్దల్. 15 ఏళ్ల వయసులోనే తనను తాను కమ్యూనిస్టుగా ప్రకటించుకొని జీవన పర్యంతం ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమాలను, సాకార విప్లవాలను, సాయుధ పోరాటాలను...
డాక్టర్ పి.వి. చలపతిరావు కన్నుమూత
బి.సి.రాయ్ జాతీయ అవార్డు గ్రహీత
హైదరాబాద్: ప్రముఖ సర్జన్, డాక్టర్ బి.సి.రాయ్ జాతీయ అవార్డు గ్రహీత, డాక్టర్ పివిసి రావుగా పేరు గాంచిన డాక్టర్ పి.వి.చలపతిరావు(92) ఆదివారం కన్నుమూశారు. 1994లో తెలుగు మాట్లాడే...
ఢిల్లీ తెలుగు అకాడమీ వ్యవస్థాపకులు ఎన్విఎల్ నాగరాజు మృతి
హైదరాబాద్ : ఢిల్లీ తెలుగు అకాడమీ వ్యవస్థాపకులు ఎన్విఎల్ నాగరాజు (70) మంగళవారం మృతిచెందారు. 13 రోజులుగా కరోనాతో పోరాడుతూ సన్షైన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి కన్నుమూశారు. వారం క్రితమే...
మాజీ ఎంఎల్ఎ వైటి రాజా కన్నుమూత
అమరావతి: ఆంధప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ శాసన సభ్యులు వైటి రాజాకు కరోనా వైరస్ సోకి ఆదివారం ఉదయం కన్నుమూశారు. కరోనా వైరస్ సోకడంతో ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో...
బహ్రెయిన్ ప్రధాని షేక్ ఖలీఫా కన్నుమూత
మనమ: బహ్రెయిన్ ప్రధాన మంత్రి షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా(84) కన్నుమూశారు. ఆయన మృతి చెందిన విషయాన్ని ఆ దేశ రాజభవనం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. గత కొన్ని రోజులుగా...
బాలీవుడ్ నటుడు ఫరాజ్ ఖాన్ కన్నుమూత
ముంబై: బాలీవుడ్ నటుడు ఫరాజ్ ఖాన్ (50) కన్నుమూశారు. తీవ్ర ఆనారోగ్యంలో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈ విషయాన్ని నటి పూజా భట్ ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు....
ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు టిఎస్ కృష్ణన్ కన్నుమూత..
ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు టిఎస్ కృష్ణన్ కన్నుమూత
ప్రధాని, ఉపరాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రి సంతాపం
చెన్నై: ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు టిఎన్ కృష్ణన్ సోమవారం నాడిక్కడ కన్నుమూశారు. వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో మరణించిన 92 సంవత్సరాల...
కరోనాకు ఓ లాయర్ కుటుంబం బలి
విజయవాడ: కరోనా మహమ్మారి అంతకంతకు వ్యాపిస్తూ కల్లోలం సృష్టిస్తోంది. కరోనా నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుందా అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు వ్యాక్సిన్ ఇంత వరకు రాలేదు....
జేమ్స్బాండ్ హీరో సీన్ కానరీ కన్నుమూత..
దేశం భాష, ప్రాంతం యాస తేడాల్లేకుండా ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానులున్న జేమ్స్బాండ్ సర్ సీన్ కానరీ కన్నుమూశారు. ది బహమాస్లోని నసావూలో ఆయన మృతి చెందారు. పరమ సస్పెన్స్ లోగుట్టుల ఛేదనలో వీరోచితంగా...
క్యాన్సర్ తో బెంగాల్ డిప్యూటీ స్పీకర్ మృతి
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ సుకుమార్ హన్సడా (65) క్యాన్సర్ తో పోరాడుతూ కన్నుమూశారు. సుకుమార్ క్యాన్సర్ వ్యాధి సోకడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన...
నాయిని నర్సింహారెడ్డి భార్య కన్నుమూత..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రి, దివంగత నాయిని నర్సింహారెడ్డి భార్య అహల్య(68) కన్నుమూశారు. సోమవారం నగరంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. కరోనా బారిన పడి ఊపిరితిత్తుల...
ఆస్కార్ అవార్డు గ్రహీత భాను కన్నుమూత
ముంబై : ఆస్కార్ అవార్డును గెల్చుకున్న తొలి భారతీయురాలు, కాస్టూమ్ డిజైనర్ భాను అతయ్య (91) గురువారం సుదీర్ఘ అనారోగ్యంతో స్వగృహంలో కన్నుమూశారు. 1983లో రిచర్డ్ అటెన్బరో నటించిన గాంధీ చిత్రంలో విశేష...
శోభానాయుడు మృతిపట్ల సిఎం సంతాపం
హైదరాబాద్: ప్రముఖ కూచిపూడి కళాకారిణి, నృత్య అధ్యాపకురాలు పద్మశ్రీ అవార్డు గ్రహీత శోభానాయుడు (64) బుధవారం ఉదయం కన్నుమూశారు. మెదడు సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతున్న ఆమె ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస...
పాశ్వాన్కు రాష్ట్రపతి, ప్రధాని శ్రద్ధాంజలి
భౌతికకాయాన్ని సందర్శించిన పలువురు ప్రముఖులు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ(ఎల్జెపి) అధినేత రాంవిలాస్ పాశ్వాన్ భౌతిక కాయాన్ని ఆయన నివాసం...
కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కన్నుమూత
న్యూఢిల్లీ /పాట్నా: కేంద్ర సీనియర్ మంత్రి, లోక్జనశక్తి పార్టీ(ఎల్జెపి) అధినేత రాంవిలాస్ పాశ్వాన్ గురువారం కన్నుమూశారు. పలువురు ప్రధానుల టీంలో కేంద్ర మంత్రిగా పనిచేసి, రాజకీయ వైజ్ఞానిక్గా పేరొందిన పాశ్వాన్ తమ 74వ...