Home Search
దరఖాస్తులు - search results
If you're not happy with the results, please do another search
గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
తిమ్మాపూర్: మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల సంక్షేమ పాఠశాలలో 6, 7, 8వ తరగతుల్లో (ఇంగ్లిష్ మీడియం) మిగిలిపోయిన సీట్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎంజేపీ గురుకులాల కార్యదర్శి ఒక ప్రకటనను విడుదల...
ఒంటిపై పెట్రోల్ పోసుకుని వాటర్ ట్యాంక్ ఎక్కిన యువకుడు
కామారెడ్డి : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని అడ్లూర్ గ్రామంలో డబుల్ బెడ్రూం కోసం ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని వాటర్ ట్యాంక్ ఎక్కాడు. పోలీసులు గ్రామస్థులు, కుటుంబ సభ్యులు కిందకు దిగాలని...
ఈ ఏడాది 10 లక్షల అమెరికా వీసాలు
న్యూఢిల్లీ : ఈ ఏడాది పదిలక్షల మంది భారతీయులకు అమెరికా వీసాలు జారీచేస్తారు. ఈ లక్షాన్ని ఛేదించేందుకు భారతదేశంలోని అమెరికా ఎంబస్సీలో అదనపు సిబ్బందిని నియమిస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణకు ఇప్పుడున్న డ్రాప్ బాక్స్...
హజ్ దరఖాస్తుదారుల కోసం పాస్పోర్ట్ కార్యాలయం ప్రత్యేక కౌంటర్లు
హైదరాబాద్: హజ్ -2023 దరఖాస్తుదారుల పాస్పోర్ట్ల జారీ కోసం ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం రెండు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది. బేగంపేట, సికింద్రాబాద్లలో ప్రత్యేక కౌంటర్లలో ఒక్కరోజులోనే 250 పాస్పోర్టు దరఖాస్తులను పరిష్కరించారు....
గ్రూప్ 2 పరీక్ష తేదీలు ఖరారు..
ఆగస్టు 29,30 తేదీలలో గ్రూప్ 2
పరీక్ష తేదీలను ఖరారు చేసిన టిఎస్పిఎస్సి
783 పోస్టులు... 5,51,943 దరఖాస్తులు
హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్ -2 పరీక్షల తేదీలను టిఎస్పిఎస్సి ఖరారు చేసింది. ఆగస్టు 29, 30...
2023 హెచ్సీఎల్ గ్రాంట్ గ్రహీతలను వెల్లడించిన హెచ్సీఎల్ ఫౌండేషన్
హెచ్సీఎల్ ఫౌండేషన్ సోమవారం తమ ప్రతిష్టాత్మక కార్యక్రమం హెచ్సీఎల్ గ్రాంట్ 2023 ఎడిషన్ కోసం ఎన్జీఓలను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. భారతదేశంలో పర్యావరణ అనుకూల గ్రామీణాభివృద్ధికి మద్దతును ఈ హెచ్సీఎల్ గ్రాంట్ అందిస్తుంది....
టిఎస్ ఎంసెట్ షెడ్యూల్ విడుదల
హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్(టిఎస్ ఎంసెట్) 2023 షెడ్యూల్ను హైదరాబాద్ జెఎన్టియు శుక్రవారం విడుదల చేసింది. పూర్తి వివరాలతో నోటిఫికేషన్ను ఫిబ్రవరి 28న జెఎన్టియు విడుదల...
జిఒ 59 కింద క్రమబద్ధీకరణకు మార్గదర్శకాలు
హైదరాబాద్: జిఒ 59 కిం ద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు కన్వేయన్స్ డీడ్ జారీ చేయడంపై సిసిఎల్ఏ మార్గదర్శకాలను జారీ చేసింది. దీనికి సంబంధించి సర్యులర్ 2023, తేదీ 21.02.23 సిసిఎల్ఏ కమిషనర్...
21 అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ల కోసం రిజిస్ట్రేషన్లు ఓపెన్
పూనె: సింబయోసిస్ ఇంటర్నేషనల్ (డీమ్డ్ యూనివర్శిటీ) (ఎస్ఐయు) నేడు సింబయోసిస్ ప్రవేశ పరీక్ష (సెట్) కోసం దరఖాస్తులు తెరిచినట్లు వెల్లడించింది. మే 06 వ తేదీ నుంచి 14 వ తేదీ వరకూ...
సిటీ చాంఫియన్స్ను ప్రారంభించిన జోష్ టాక్స్..
న్యూఢిల్లీ: ప్రాంతీయ కంటెంట్, అప్స్కిల్లింగ్ వేదిక జోష్ టాక్స్ ఇప్పుడు సిటీ చాంఫియన్స్ను ప్రారంభించింది. ప్రభావం చూపడంపై దృష్టి సారించిన పెట్టుబడుల సంస్ధ ఒమిడ్యార్ నెట్వర్క్ ఇండియా (ఓఎన్ఐ) మద్దతు కలిగిన కార్యక్రమమిది....
వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
మన తెలంగాణ,హైదరాబాద్ : నగరంలోని గిరిజన సంక్షేమ ఆధ్వర్యంలో నిర్వహించే వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో చేరేందుకు గిరిజన బాలబాలికల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా గిరిజనాభివృద్ది శాఖా అధికారి పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు...
మహిళా ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త
హైదరాబాద్ : ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకాలేకపోయిన గర్భిణీలు, బాలింతలకు తెలంగాణ పోలీసు నియామక మండలి మరో అవకాశం కల్పించింది. ప్రిలిమ్స్ లో అర్హత పొందిన వారు మెయిన్స్లో...
గ్రూప్ 2కు దరఖాస్తుల వెల్లువ..
హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ ఉద్యోగాలకు గురువారం దరఖాస్తు గడువు ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టిఎస్పిఎస్సి...
జెఇఇ మెయిన్ 2 రిజిస్ట్రేషన్లు ప్రారంభం..
హైదరాబాద్ : దేశంలో ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జెఇఇ మెయిన్ సెషన్ -2కు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఎట్టకేలకు మొదలైంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్కు దాదాపు వారం తర్వాత నేషనల్ టెస్టింగ్...
ఆకలి మంటలకు ఆజ్యం
జనాభా లెక్కలు తేలేదాక ఆకలితో మలమాడి చావాల్సిందేనా !..కేంద్ర ప్రభుత్వం ఔననే అంటోంది. పేదల ఆకలికి జనాభా లెక్కలకు లింకు పెట్టిసింది. నిరుపేదల కాలేకడుపులకు కాసిన్ని మెతుకులు వేసి ఆకలి మంటలను చల్లార్చండని...
9జిల్లాల్లో కోడ్
మన ఉపాధ్యాయ ఎంఎల్సి ఓటర్ల నమోదు ప్రక్రియ సోమవారంతో పూర్తయిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ పేర్కొన్నారు. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్నగర్ టీచర్ ఎంఎల్సి నియోజకవర్గం ఓటర్ల...
ధరణి ఫైనల్
మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకువచ్చిన ధరణి పోర్టల్ వల్ల రైతులకు గుండె ధైర్యం వచ్చిందని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. భూములు క్రయ...
మార్చి 31వరకు పోస్ట్ మాట్రిక్ స్కాలర్ షిప్ దరఖాస్తు గడువు
సిటీబ్యూరో ః జిల్లాలో ప్రభుత్వ,ప్రైవేటు కళాశాలల్లో ఇంటర్ ఆపై విద్య అభ్యసిస్తున్న ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ విద్యార్థులు ప్రెష్ స్కాలర్షిప్, రెన్యువల్ కోసం మార్చి 31వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల...
ప్రధాని రుణం తీసుకుని ప్రేమికులతో భార్యలు పరార్
న్యూఢిల్లీ : ప్రజలు ఇల్లు కట్టుకోడానికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద రుణాలు మంజూరవుతున్నాయి. ఆర్థికంగా బలహీనులైన వారికి, స్వల్పాదాయ వర్గాల వారికి రూ.3 లక్షల నుంచి 18 లక్షల...
మెడికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
జగిత్యాల టౌన్ః జాతీయ ఆరోగ్య మిషన్లో ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేద, మెడికల్ ఆఫీసర్ యునాని పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేద...