Home Search
నోటిఫికేషన్ జారీ - search results
If you're not happy with the results, please do another search
సాగు రుణాల లక్ష్యం చేరుకుంటాం
ఈ రంగానికి రుణ వితరణను జాగ్రత్తగా గమనిస్తున్నాం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ద్రవ్యోల్బణంపై పెద్దగా ప్రభావం ఉండదు : ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు ఇచ్చే వ్యవసాయ రుణాలను ప్రభుత్వం...
మోడీపై కామెంట్లు పెట్టి డిమోట్ అయిన రాజ్యసభ అధికారి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ, కొందరు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులపై సోషల్ మీడియాలో కించపరిచే, అగౌరవపరిచే, నీచమైన, వ్యంగ్య వ్యాఖ్యలు పోస్టు చేసిన పార్లమెంట్ సెక్యూరిటీ విభాగానికి చెందిన ఒక డిప్యుటీ డైరెక్టర్ను...
సహకార కోటా
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు విడుదలైన నోటీసులు
905 సంఘాలలో 11,765 డైరెక్టర్ పదవులు n మహిళలకు 1810,
బిసిలకు 1810, ఎస్సి, ఎస్టిలకు 905 పదవుల రిజర్వేషన్ n 6 నుంచి 8
వరకు...
కొత్త రెవెన్యూ డివిజన్లుగా వేములవాడ, జోగిపేట..
మనతెలంగాణ/హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలో జోగిపేట, సిరిసిల్ల జిల్లాలో వేములవాడను రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్ను సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్...
ఫలితాలొచ్చేవరకు అక్కడే పాగా!
హైదరాబాద్ : నియోజకవర్గాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రులు, శాసనసభ్యులు, నియోజకవర్గాల స్థానిక ఇన్ఛార్జీలు ఫలితాలు వెలుబడే వరకు అక్కడే ఉండాలని టిఆర్ఎస్ అధిష్టానం ఆదేశించింది. ఎన్నికల ప్రచారం ముగియడంతో టిఆర్ఎస్ నాయకులు...
ఎంసెట్ కన్వీనర్ ఎ.గోవర్ధన్
ఇసెట్కు మంజూర్ హుస్సేన్
హైదరాబాద్ : ఎంసెట్ కన్వీనర్గా జెఎన్టియుహెచ్ ఇంచార్జ్ రిజిస్ట్రార్, రెక్టార్ ఎ.గోవర్ధన్ నియమితులయ్యారు. ఉన్నత విద్యా మండలిలో కార్యాలయంలో సోమవారం జరిగిన సెట్స్ కమిటీ సమావేశంలో పలు ప్రవేశ పరీక్షల...
ఇక చాలు
నేటి సాయంత్రంతో ముగియనున్న పురపోరు ప్రచారం
ఎన్నికల విధుల్లో 55వేల మంది సిబ్బంది
8,111 పోలింగ్ స్టేషన్లు, 120 మున్సిపాలిటీల్లో 2727, తొమ్మిది కార్పొరేషన్లలో 80 వార్డులు ఏకగ్రీవం
పోలింగ్ జరగనున్న వార్డులు 2,972
బరిలో 12,898...
267 పిపి పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
నాంపల్లి:తెలంగాణ వ్యాప్తంగా కోర్టుల్లో చాన్నాళ్లుగా భర్తీ ప్రక్రియకు నోచుకుని 267 పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పోస్టుల నియమాకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయా పోస్టులను మంజూరు...