Home Search
పంజాబ్ - search results
If you're not happy with the results, please do another search
పంజాబ్ ఎంఎల్ఏలకు ఒకేసారికి మాత్రమే పింఛను: మాన్
అమృత్సర్: పంజాబ్లోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అనేకసార్లు గెలిచినప్పటికీ దాంతో సంబంధం లేకుండా ఒకే సారికి మాత్రమే పెన్షన్ పొందుతారని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు. ఎమ్మెల్యేల కుటుంబాలకు ఇచ్చే అలవెన్సుల్లో...
కేంద్రం దుర్మార్గం
కేంద్రానికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేదు
పప్పు దినుసుల సేకరణకు తేడా తెలియదు
బిజెపి సన్నాసులు రైతులను రెచ్చగొడుతున్నారు
ప్రజలను అన్ని విషయాల్లో కేంద్రం మోసం చేసింది
మోడీ పాలనలో ఎలాంటి నూతనత్వం లేదు :
ఢిల్లీలో...
దేశంలో రెండో రోజు పెరిగిన పెట్రో ధరలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రో ధరలు పెరిగాయి. ఢిల్లీలో వరుసగా రెండో రోజు (బుధవారం) పెట్రోల్, డీజిల్ రిటైల్ ధర 80 పైసలు పెరిగింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.01 కాగా,...
రాష్ట్ర బిజెపి నేతలు తెలంగాణ బిడ్డలేనా?
ధాన్యం కొనుగోలుపై వారిది వితండ వైఖరి
ట్విట్టర్లో ఎంఎల్సి కవిత
మన తెలంగాణ/హైదరాబాద్ : వరి ధాన్యం కొనుగోలు అంశంలో బిజెపి నేతల కామెంట్స్పై ఎంఎల్సి కవిత నిప్పులు చెరిగారు. ట్విట్టర్ వేదికగా బిజెపి నేతలను...
బిజెపి నేతల కామెంట్స్ పై ఎమ్మెల్సీ కవిత నిప్పులు
హైదరాబాద్: వరి ధాన్యం కొనుగోలు అంశంలో బిజెపి నేతల కామెంట్స్ పై ఎమ్మెల్సీ కవిత నిప్పులు చేరిగారు. ట్విట్టర్ వేదికగా బీజీపీ నేతలను కవిత ప్రశ్నించారు. వరి ధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్ర...
ధాన్య సేక’రణమే’
కేంద్రం దారికి రాకపోతే మరో తెలంగాణ ఉద్యమమే
ధాన్య సేకరణకు దేశమంతా ఒకే విధానం ఉండాలి, కనీస మద్దతు ధర ధాన్యానికే కానీ బియ్యానికి కాదు
పంజాబ్ తరహాలో ఇక్కడ కూడా మద్దతు ధరకు...
రాజ్యసభ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థిగా హర్భజన్ నామినేషన్
పంజాబ్ నుంచి ఐదు ఖాళీలకు ఆప్ అభ్యర్థులు
చండీగఢ్: ఈ నెల 31 జరిగే రాజ్యసభ ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులుగా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు అశోక్...
కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు: కెసిఆర్
హైదరాబాద్: కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు అన్నట్లుగా కేంద్రం వైఖరి ఉందని సిఎం కెసిఆర్ తెలిపారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన...
పనిచేయని మంత్రులపై ప్రజలు వేటు తప్పదు
ఆప్ అధినేత కేజ్రీవాల్ హెచ్చరిక
చండీగఢ్ : పంజాబ్లో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సారథ్యపు ప్రభుత్వం ప్రజలకు చేరువగా ఉంటూ జవాబుదారి పాలన అందిస్తుందని ఆమ్ ఆద్మీపార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు....
సవాళ్ల ‘పంజా’బ్
మార్పు మందగమన. తన కదలికను సైతం గుర్తు పట్టలేనంత నెమ్మదిగా ప్రయాణం చేస్తుంది. పైకి వచ్చి కనబడితే గాని కనిపెట్టలేని జలాంతర్గామి వంటిది. దేశ రాజకీయాల్లో అటువంటి మార్పేదో ఎప్పటికైనా రానున్నదనిపించేలా ఆమ్...
పదిమందితో కొలువుదీరిన పంజాబ్ కేబినెట్
మంత్రులుగా మహిళ డాక్టర్ కౌర్, దళిత నేత చీమా
చండీగఢ్ : పంజాబ్లో ఆప్ మంత్రివర్గం కొలువుతీరింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నాయకత్వంలోని ప్రభుత్వంలో శనివారం పది మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో...
పంజాబ్ ముఖ్యమంత్రి తొలి నిర్ణయం: 25వేల మందికి ఉద్యోగాలు
అమృత్సర్: పంజాబ్లోని భగవంత్ మాన్ ప్రభుత్వం మొత్తం 25వేల ప్రభుత్వ ఉద్యోగాల ప్రతిపాదనను తన తొలి క్యాబినెట్ సమావేశంలో ఆమోదించింది. ఆ 25 వేల ఉద్యోగాల్లో 10వేల ఖాళీలు పంజాబ్ పోలీస్ శాఖవి...
దక్షిణాదిలో విస్తరించాలనుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ
న్యూఢిల్లీ: పంజాబ్లో ఊహించని స్థాయిలో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఇప్పుడు ఇతర రాష్ట్రాలపై దృష్టి పెట్టింది. ఈ ఏడాది చివర్లో జరుగనున్న గుజరాత్, హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడేందుకు సమాయత్తం...
ఆప్ ఎంపిగా హర్భజన్?
చండీగఢ్: పంజాబ్లో కొత్తగా కొలువు తీరిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం తమ పార్టీ తరఫున రాజ్యసభకు టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ను రాజ్యసభకు నియమించనుంది. పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్...
పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణస్వీకారం
భగత్సింగ్ గ్రామంలో పండుగ వాతావరణం హాజరైన కేజ్రీవాల్ తదితర నేతలు
n ఓటేయని వారూ మావారే... అందరివాడిని
n కేజ్రీవాల్ ఇతర నేతలు హాజరు
ఖట్కార్ కలాన్ (పంజాబ్) : కాంగ్రెస్ను ఓడించి పంజాబ్లో ఆమ్...
ఆపరేషన్ సోనియా ఆరంభం.. పిసిసి నేతగా సిద్ధూ రాజీనామా
చండీగఢ్: పంజాబ్ పిసిసి అధ్యక్షులు నవ్జోత్ సింగ్ సిద్ధూ తమ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాల మేరకు తాను పదవి నుంచి వైదొలుగుతున్నట్లు బుధవారం సిద్ధూ...
ఐదు రాష్ట్రాల పిసిసి అధ్యక్షులకు సోనియా ఉద్వాసన
న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన మొదలైంది. ఎన్నికల్లో పనితీరుపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్ అయింది. ఇందులోభాగంగా కాంగ్రెస్ అధినేత్రి...
గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి సోలార్ ట్రీ
హైదరాబాద్: ప్రంపంచంలో అతి పెద్ద సో లార్ ట్రీని సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసిందని సిఎస్ఐఆర్, సీఎంఆర్ఐ డైరక్టర్, ప్రొఫెసర్ హరీష్ హిరానీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ...
లోక్సభలో ప్రధానికి బిజెపి ఎంపీల ఘన స్వాగతం
మోడీ నామస్మరణతో మార్మోగిన లోక్సభ
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయకేతనం ఎగురవేసిన తరువాత సోమవారం ప్రారంభమైన రెండవ విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి రోజు లోక్సభలో ప్రధాని నరేంద్ర...
నేటి నుంచి మళ్లీ పార్లమెంట్
పిఎఫ్ వడ్డీ రేటు కుదింపుపై ప్రభుత్వాన్ని నిలదీయనున్న ఐక ప్రతిపక్షం
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం (నేటి) నుంచి పున ః ప్రారంభం కానున్నాయి. ఇటీవల ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు,...