Saturday, April 20, 2024
Home Search

బెంగాల్‌ - search results

If you're not happy with the results, please do another search
37% of Students in rural areas and 19% in urban are illiterate

గ్రామాల్లో 37 శాతం , అర్బన్ లో 19 శాతం మంది విద్యార్థులకు చదువుల్లేవు

కొన్ని పదాలైనా చదవలేని అసమర్ధతలో 48 శాతం మంది లాక్‌అవుట్ ప్రభావంతో విపరీత పరిణామాలపై స్కూల్ సర్వే న్యూఢిల్లీ : కొవిడ్ సంక్షోభ కాలంలో సుదీర్ఘకాలం దేశం లోని పాఠశాలలను మూసివేయడంతో విపత్తు పరిణామాలు...
EC Release by-poll Schedule to 6 Rajya Sabha Seats

‘హుజురాబాద్ ఉప ఎన్నిక’ దసరా తర్వాతే

బెంగాల్‌లో 4 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 30న ఉప ఎన్నికలు : ఎస్‌ఇసి ప్రకటన మమతా బెనర్జీకి ఊరట, ఒడిశాలోని పిప్లి స్థానానికీ పోలింగ్ మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిన...

4 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు

  మమతకు కీలకంగా భవానీపూర్ న్యూఢిల్లీ:  కేంద్ర ఎన్నికల సంఘం (సిఇసి) శనివారం నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల ప్రకటన వెలువరించింది. ఇందులో పశ్చిమ బెంగాల్‌లో 3, ఒడిశాలో ఒక్కస్థానానికి బైపోల్ జరుగుతుంది....
MLA Soumen Roy joins Trinamool Congress

టిఎంసిలో చేరిన మరో బిజెపి ఎమ్మెల్యే

బెంగాల్‌లో బిజెపికి ఎదురుదెబ్బ కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఉప ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించిన రోజే బిజెపి శాసనసభ్యుడు సౌమన్ రాయ్ అధికార తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిపోయారు. కాలియాగంజ్ నుంచి ప్రాతినిధ్యం...

4 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

న్యూఢిల్లీ: దేశంలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. శనివారం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్‌లో 3, ఒడిశాలో...
SC pulls up Bengal govt over plea on DGP

డిజిపి నియామకంపై బెంగాల్ ప్రభుత్వ పిటిషన్‌కు సుప్రీం తిరస్కరణ

న్యూఢిల్లీ: రాష్ట్ర డిజిపి నియామకంపై బెంగాల్‌లోని మమతాబెనర్జీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. డిజిపి నియామకం విషయంలో యుపిఎస్‌సిని సంప్రదించాలన్న నిబంధన సమాఖ్య విధానానికి విరుద్ధమంటూ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్...
BSF neutralises 2 Bangladeshi smugglers

బిఎస్‌ఎఫ్ జవాన్ల కాల్పులలో ఇద్దరు బంగ్లాదేశీ స్మగ్లర్ల మృతి

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బిహార్ జిల్లాలో చంగ్రబంధ సరిహద్దు పోస్టు వద్ద గస్తీ కాస్తున్న భారత దళాలపై బంగ్లాదేశ్‌కు చెందిన స్మగ్లర్లు దాడి చేసిన ఘటనపై ఆ దేశానికి చెందిన బార్డర్...
CBI registers 9 cases of violence in Bengal

బెంగాల్ హింసపై సిబిఐ 9 కేసులు నమోదు

న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల తరువాత చెలరేగిన హింసాత్మక సంఘటనలపై దర్యాప్తు ప్రారంభించిన సిబిఐ ఇంతవరకు తొమ్మిది కేసులను నమోదు చేసింది. సిబిఐకి చెందిన నాలుగు ప్రత్యేక బృందాలు కోల్‌కతా లోని...
TMC demands PM Modi’s apology

మోడీ ప్రసంగంలో పొరపాటు: క్షమాపణకు టిఎంసి డిమాండ్

  కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌కు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధులు మాతంగి హజ్రాను అస్సోంకు చెందిన యోధురాలిగా ప్రధాని మోడీ తన ప్రసంగంలో పేర్కొనడాన్ని తృణమూల్ కాంగ్రెస్ ఆదివారం తప్పుపట్టింది. చారిత్రక పరిజ్ఞానం...
Prashant kishor political expedition

పికె రాజకీయ యాత్ర సాగేనా!

  అప్పటి వరకు ఏనాడు పార్లమెంట్ భవన్‌లో అడుగు కూడా పెట్టని నరేంద్ర మోడీ నాయకత్వంలో 2014 ఎన్నికలలో బిజెపి అపూర్వ విజయం సాధించడంతో పాటు కాంగ్రెసేతర పార్టీలలో లోక్‌సభలో సొంతంగా పూర్తి ఆధిక్యత...
230 killed due to political reasons in 3 years

రాజకీయ కక్షలకు మూడేళ్లలో 230మంది బలి

న్యూఢిల్లీ: దేశంలో రాజకీయ కారణాలతో మూడేళ్లలో 230మంది హత్యగావించబడ్డారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్‌రాయ్ తెలిపారు. 2017లో 90మంది, 2018లో 59మంది, 2019లో 72మంది హత్యకు గురయ్యారని ఆయన పేర్కొన్నారు. లోక్‌సభలో సభ్యులు...
BJP Babul Supriyo goodbye to politics

రాజకీయాలకు సుప్రియో గుడ్‌బై

ఎంపి పదవికీ రాజీనామా చేస్తా సంచలన నిర్ణయం ప్రకటించిన బిజెపి ఎంపి ఇకపై సామాజిక సేవపై దృష్టిపెడతానన్న మాజీ కేంద్రమంత్రి కోల్‌కతగా: భారతీయ జనతా పార్టీ నేత, మాజీ కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో సంచలన నిర్ణయం తీసుకున్నారు....
Heavy rains this year in Telangana

తీవ్రంగా మారిన అల్పపీడనం

రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు హైదరాబాద్: బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం మరింత తీవ్రంగా మారింది. ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్‌పై ఆవరించి ఉందని వాతావరణ శాఖ...

మమత అడుగులు

  2024 లోక్‌సభ ఎన్నికలు ఇంకా దూరంలోనే ఉన్నాయి. మామూలుగా అయితే వాటికోసం రాజకీయ పక్షాలు సమాయత్తం కావడానికి ఇది సమయం కాదు. కానీ, దేశంలోని పరిస్థితులు, ప్రతిపక్ష శిబిరంలోని అస్పష్టత బలమైనజాతీయ ప్రత్యామ్నాయం...
Center instructs states to conduct sero survey

సీరో సర్వేలు నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన

  న్యూఢిల్లీ : స్థానిక ప్రజారోగ్య పరిస్థితిని , కొవిడ్ మహమ్మారి వ్యాప్తిని అంచనా వేయడానికి ఐసిఎంఆర్‌తో సంప్రదించి జిల్లా స్థాయిలో సీరో సర్వేలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర...
Attacked on jewelry shop owner in charminar

బంగారం కల్తీ చేస్తున్నారని దాడి

=వర్కర్లపై దాడి చేసిన యజమాని =పశ్బిమబెంగాల్‌కు చెందిన వర్కర్లు =పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు =ముగ్గురి అరెస్టు, పరారీలో ప్రధాన నిందితుడు హైదరాబాద్: బంగారు ఆభరణాల తయారీలో కల్తీ చేస్తున్నారని ఆగ్రహంతో యజమాని వర్కర్లపై దాడి చేసిన సంఘటన...
Government of Bengal sets up Commission of Inquiry on Pegasus

పెగాసస్‌పై బెంగాల్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు

  కోల్‌కత: పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించి రాజకీయనేతలు, అధికారులు, జర్నలిస్టులపై గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణల నిగ్గు తేల్చేందుకు ఇద్దరు సభ్యుల విచారణ కమిషన్‌ను నియమిస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు....
Congress has not yet emerged from the coma:PM modi

కాంగ్రెస్ కోమాలోంచి ఇంకా బయటపడలేదు

ప్రధాని నరేంద్రమోడీ న్యూఢిల్లీ: కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్న విషయాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని ప్రధాని నరేంద్రమోడీ విమర్శించారు. ఇటీవలి ఎన్నికల్లో అసోం, కేరళ, బెంగాల్‌లో ఎదురైన ఓటమితో కోమాలోకి వెళ్లిందని, ఇంకా బయటపడలేదని ప్రధాని...

కేంద్ర మంత్రుల్లో 24మంది తీవ్ర నేరాల్లో నిందితులు: ఎడిఆర్ నివేదిక

కేంద్ర మంత్రుల్లో 42 శాతం మందిపై క్రిమినల్ కేసులు, 90 శాతం కోటీశ్వర్లు 24మంది తీవ్ర నేరాల్లో నిందితులుః ఎడిఆర్ నివేదిక న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో 42 శాతం మందిపై క్రిమినల్...

రాష్ట్రంలో మరో మూడురోజుల పాటు వానలు

హైదరాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం హైదరాబాద్: రాష్ట్రంలో మరో మూడురోజుల పాటు పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర...

Latest News