Home Search
మంత్రి తలసాని - search results
If you're not happy with the results, please do another search
రేపు శ్రీకృష్ణజన్మష్టమి వేడుకలు
జంబాగ్ యాదవ సంఘంలో ఘనంగా ఏర్పాట్లు
హైదరాబాద్: నగరంలో శ్రీకృష్ణా జయంతోత్సవం పురస్కరించుకుని సోమవారం జంబాగ్లోని యాదవ సంఘం భవన్లో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు గ్రేటర్ యాదవ సంఘం చైర్మన్ చిట్టబోయిన నందకిషోర్ యాదవ్...
టిఆర్ఎస్లో పదవుల వేట
డివిజన్ అధ్యక్షుల కోసం స్థానిక నేతల పైరవీలు
పదవుల ఎంపికలో కీలకంగా మారిన ఎమ్మెల్యేలు
మంత్రులతో సిపారసు చేయించుకుంటున్న నాయకులు
మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఇంటి ఆశావాహుల సందడి
హైదరాబాద్: గ్రేటర్ టిఆర్ఎస్ పార్టీలో పదవుల వేట మొదలైంది....
తెలంగాణలో గొర్రెల పంపిణీ అద్భుతం
కేంద్ర బృందం ప్రశంసలు
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల పంపిణీ కార్యక్రమం అద్భుతం అని కేంద్ర ప్రభుత్వ అధికారుల బృదం రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశంసించింది. సోమవారం ఢిల్లీనుంచి జాతీయ సహకార అభివృద్ధి సంస్థకు చెందిన...
గొర్రెల పంపిణీ కార్యక్రమం అద్భుతంగా ఉంది: ఎన్ సిడిసి ప్రతినిధుల బృందం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ కార్యక్రమం అద్బుతంగా ఉందని ఎన్ సిడిసి ప్రతినిధుల బృందం ప్రశంసించింది. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో మంత్రి తలసాని...
ఘనంగా రాఖీ పండుగ
హైదరాబాద్: అన్నా చెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకైనా రాఖీ పండుగతో ప్రతి ఇంట ఆనందం వెల్లువిరిసింది. తొబుట్టువులతో రాకతో ప్రతి ఇళ్లు కళకళలాడింది. ఆదివారం నగరంలో ఏ ఇంట్లో చూసినా ఈ అపురూప...
అంతర్ రాష్ట్ర జలాశయాల్లో చేపలవేటకు అండ
మత్సకారుల సమస్యలపై వారంరోజ్లులో నివేదిక
అధికారులకు మంత్రి తలసాని ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్: అంతర్రాష్ట్ర జలాశయాల్లో చేపల వేటను సాగించే తెలంగాణ రాష్ట్రానికి చెందిన మత్సకారులకు ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుందని రాష్ట్ర పశుసంవర్ధక , మత్స...
అనాధ పిల్లలకు బంగారు భవిష్యత్
త్వరలో మంత్రివర్గ ఉపసంఘం నివేదిక మంత్రితలసాని
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అనాధపిల్లలకు బంగారు భవిష్యత్ను అందించాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం తన నియోజకవర్గం...
రెండో విడత గొర్రెల పంపిణీ… యూనిట్ కు రూ.1.75 లక్షలు…
సిద్దిపేట: 74 ఏండ్లలో దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను స్వరాష్ట్రం సాధించుకున్న ఏడున్నర సంవత్సరాలలో చేపట్టామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు....
ఓ మంచి పాయింట్తో…
శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం ‘ముగ్గురు మొనగాళ్లు’. చిత్ర మందిర్ బ్యానర్పై అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో పి.అచ్యుత రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ...
పోలీస్ డిపార్ట్మెంట్ ను బలోపేతం చేస్తున్నాం
సిఎం అధికంగా నిధులు కేటాయిస్తున్నారు
ట్రాఫిక్ పోలీసులకు 30శాతం అలవెన్స్
హోంమంత్రి మహమూద్ అలీ
మనతెలంగాణ, హైదరాబాద్ : పోలీస్ డిపార్ట్మెంట్ బలోపేతానికి తెలంగాణ సిఎం కృషి చేస్తున్నారని హోంమంత్రి మహమూద్అలీ అన్నారు. సికింద్రాబాద్లోని మహంకాళీ ట్రాఫిక్...
నగరానికి నలువైపులా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు
ఛాతి ఆసుపత్రి, అల్వాల్లో భారతీయ విద్యభవన్,గడ్డిఅన్నారం మార్కెట్ను సందర్శించిన మంత్రి ప్రశాంత్రెడ్డి
త్వరలో ఆసుపత్రి నిర్మాణ పనులు చేపడుతామని వెల్లడి
హైదరాబాద్: వైద్య విషయంలో హైదరాబాద్ నగరంలోని పేద ప్రజలు, చుట్టుపక్కల జిల్లాలోని ప్రజలు ఇబ్బంది...
నేటి నుంచి గొర్రెల పంపిణీ
హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంటలో ప్రారంభం
రూ.6వేల కోట్లతో రాష్ట్రమంతటా 3.81లక్షల యూనిట్లు పంపిణీ
గొల్ల కురుమల ఆదాయం పెంపే ధ్యేయం
రాష్ట్రంలో 30లక్షల మంది గొల్లకురుమలు
సుమారు 7లక్షల కుటుంబాలకు గొర్రెలు, మేకల పెంపకమే ఉపాధి
మనతెలగాణ/హైదరాబాద్:...
ప్రజలకు కష్టం రాకుండా చూసుకుంటా: స్వర్ణలత
హైదరాబాద్: భక్తులకు సంతోషాన్ని ఆశీర్వాదంగా ఇస్తున్నానని భవిష్యవాణి స్వర్ణలత తెలిపింది. లష్కర్ బోనాల్లో రంగం వేడుక సందర్భంగా స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తోంది. కరోనా అనే మహమ్మారి ఇబ్బంది పెట్టినా జనం తనని నమ్మినందుకు...
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కెసిఆర్ కుటుంబ సభ్యులు
హైదరాబాద్: ఆషాడ బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి విచ్చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబ సభ్యులకు మంత్రి తలసాని స్వాగతం పలకడం జరిగింది. భక్తులు తప్పనిసరిగా...
మళ్లీ గొర్రెల పంపిణీ
రూ.6,000 కోట్లతో రెండో విడతకు సిఎం కెసిఆర్ గ్రీన్సిగ్నల్
రూ.5వేల కోట్లతో చేపట్టిన మొదటి విడత గొర్రెల పంపిణీ అద్భుతమైన ఫలితాలిచ్చింది రెండు విడతలకు కలిసి రూ.11వేల కోట్లు అవుతున్నది రాష్ట్ర ప్రభుత్వ పథకాలు...
ఆషాడం బోనాలకు రూ. 15 కోట్లు విడుదల
హైదరాబాద్: ఆషాడ బోనాల నిర్వహణకు వివిధ ఆలయాలకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం రూ. 15 కోట్లు విడుదల చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం సికింద్రాబాద్లోని ఉజ్జయని మహాంకాళి...
రెండో విడత గొర్రెల పంపిణీపై సిఎం కెసిఆర్ సమీక్ష
హైదరాబాద్: రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంపై సిఎం కెసిఆర్ మంగళవారం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. బిసి వర్గాల అభ్యున్నతి, ప్రభుత్వ కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో...
బోనాల పండుగ సందర్భంగా చెక్కుల పంపిణీ….
హైదరాబాద్: ఆషాడ బోనాల పండుగ నిర్వహణ కోసం వివిధ ఆలయాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు విడుదల చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్ లోని...
నగరంలో రెండవ వారం బోనాల సందడి
గోల్కొండ అమ్మవారికి భక్తి శ్రద్దలతో బోనాలు
సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి తొలిబోనం
హైదరాబాద్: నగరంలో ఆషాడ మాసం బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నగరం అమ్మవార్ల నామస్మరణతో మారుమోగుతోంది. నగరంలో పూర్తిగా ఆధ్యాత్మికత చోటు...
ఉజ్జయిని మహాంకాళి అమ్మవారికి మొదటి బోనం సమర్పణ
భారీగా తరలివచ్చిన భక్తులు
కరోనా తగ్గుముఖం పడితే రెట్టింపుగా ఫలహార బండి నిర్వహిస్తాం
మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
హైదరాబాద్: సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాంకాళి అమ్మవారికి మొదటి బోనంను అత్తెల్లి కుటుంబ సభ్యులు ఆదివారం సమర్పించారు. ఎన్నోఏళ్ల నుంచి...