Home Search
వాణిజ్య సంస్థ - search results
If you're not happy with the results, please do another search
ఉక్రెయిన్ సంక్షోభం… బిమ్స్టెక్ సదస్సులో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతోన్న యుద్ధం అంతర్జాతీయ చట్టాల నిలకడను ప్రశ్నిస్తోందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ సహకారానికి ప్రాధాన్యత సంతరించుకుందని అభిప్రాయపడ్డారు. శ్రీలంక అధ్యక్షతన జరిగిన...
తెలంగాణాలో తొలి స్టూడియోను ప్రారంభించిన పెప్పర్ఫ్రై..
హైదరాబాద్: భారతదేశపు నెంబర్ 1 ఫర్నిచర్, గృహ ఉత్పత్తుల మార్కెట్ ప్రాంగణం పెప్పర్ఫ్రై, తెలంగాణాలోని సికింద్రాబాద్లో తమ మొదటి స్టూడియో ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ ఆఫ్లైన్ విస్తరణ, సముచిత మార్కెట్లలో విస్తరించడంతో పాటుగా...
రూ.150కోట్లకు పైగా పెట్టుబడులు
కెటిఆర్ అమెరికా యాత్ర తొలిరోజునే గ్రాండ్ సక్సెస్
లైఫ్ సైన్సెస్లో కెమ్వేద విస్తరణ
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా అమెరికాలో పర్యటిస్తు న్న మంత్రి కె. తారకరామారావు పర్యటన విజయవంతం...
ఉక్రెయిన్పై భారత్ వైఖరిని అర్థం చేసుకుంటున్నాం: స్కాట్ మారిసన్
న్యూఢిల్లీ: ‘ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో భారత వైఖరిని అర్థం చేసుకుంటున్నాం’అని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ సోమవారం అన్నారు. ఇండోపసిఫిక్ అంశం నుంచి ఆ ఘర్షణ దృష్టి మరల్చడానికి వీలులేదని ఆయన, ప్రధాని...
భారత వైఖరి నిరాశ కలిగించింది: అన్నే మేరి ట్రెవెల్యన్
లండన్: ఉక్రెయిన్పై రష్యా దాడిపై భారత దేశం వైఖరిపై బ్రిటన్ గురువారం నిరాశను వ్యక్తం చేసింది. కాగా భారత్ను ఒక ముఖ్యమైన భాగస్వామి అని అంగీకరించింది. ‘మేము చాలా నిరాశకు గురయ్యాము. కానీ...
దేశంలో మాగ్నమ్ వింగ్స్ మొట్టమొదటి యుఏవీ విడుదల..
హైదరాబాద్: మాగ్నమ్ వింగ్స్ ఎల్ఎల్పీ గురువారం తమ మొట్టమొదటి వాణిజ్య యుఏవీ (మానవ రహిత విమాన వాహనం) ఎండబ్ల్యు వైపర్ను విడుదల చేసింది. ఈ యుఏవీని భారతదేశం కోసం ఓ భారతీయుడు రూపొందించాడు....
ఇనార్బిట్ దుర్గం చెరువు రన్-2022లో భారీగా పాల్గొన్న ఉత్సాహవంతులు..
హైదరాబాద్: ఇనార్బిట్ మాల్ హైదరాబాద్ తమ రెండవ ఎడిషన్ ఇనార్బిట్ దుర్గం చెరువు రన్ 2022ను ఆదివారం దుర్గం చెరువు కేబుల్ వంతెన దగ్గర విజయవంతంగా నిర్వహించింది. స్పోర్ట్స్ బ్రాండ్ పూమా మద్దతుతో...
చర్చలే శరణ్యం!
ఉక్రెయిన్పై రష్యా దాడి విషయంలో భారత ప్రభుత్వం పాటిస్తున్న తటస్థ వైఖరిపై విస్తృత స్థాయి చర్చ జరుగుతున్నది. అమెరికాకు, రష్యాకు సమాన దూరం పాటించడం కోసమే ఉక్రెయిన్పై దాడిని భారత్ ఖండించలేదని స్పష్టపడుతున్నది....
ఎల్ఐసి ఐపిఓలో విదేశీ పెట్టుబడులు
20 శాతం ఎఫ్డిఐలను అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం
న్యూఢిల్లీ: ఐపిఓకు దరఖాస్తు చేసుకున్న జీవిత బీమా సంస్థ( ఎల్ఐసి)లో విదేశీ పెట్టుబడుల(ఎఫ్డిఐ)ను అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి....
రష్యాపై అమెరికా తొలి విడత ఆంక్షలు!
పాశ్చాత్య దేశాల నుంచి ఆర్థిక సాయం అందకుండా కోతలు
బాల్టిక్లోని మిత్రరాజ్యాలకు అమెరికా అదనపు బలగాలు
వాషింగ్టన్: పాశ్చాత్య దేశాలతో వాణిజ్యం చేయకుండా రష్యాపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆంక్షలు విధించారు. అంతర్జాతీయ చట్టాన్ని రష్యా...
పతన ఆర్థిక సూచీలు
ఎన్నికల వల్ల గాని, ఇతర అనేక కారణాల వల్ల గాని దేశంలో రాజకీయం పెరుగుతున్నంతగా ఆర్థికాభివృద్ధి కృషి జరగడం లేదు. ప్రజలను పీడిస్తున్న అనేక సమస్యల పరిష్కారంపై దృష్టి పెడుతున్న సూచనలు కనిపించడం...
రాష్ట్ర విత్తన ల్యాబ్కు అంతర్జాతీయ గుర్తింపు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని అధునాతన విత్తన పరీక్ష కేంద్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. రాజేంద్రనగర్లో ‘తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రం పేరుతో విత్తన పరీక్ష ప్రయోగశాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. రాష్ట్ర...
రాజ్యాంగంపై వాడి చర్చలు..
రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్న ఆరు వారాల తర్వాత దేశంలో రాజ్యాంగం గురించి వాడి, వేడిగా రాజకీయ వర్గాలలో చర్చ మొదలైనది. మొదటగా రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరం ఉన్నదని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు...
వివక్ష బిజెపి డిఎన్ఎలోనే ఉందా?
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కల... మూడు సార్లు ఇచ్చినట్లే ఇచ్చి పక్క రాష్ట్రాలకు తరలించడమే కాకుండా 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపర్చినప్పటికీ ఏడేండ్లుగా ఆశగా ఎదురు...
ధరల అదుపు నుంచి ఉద్యోగాల కల్పన వరకు అన్నిటా వైఫల్యాలే
ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి?
రెండు కోట్ల ఉద్యోగాలు పోయేటట్టు చేస్తారా ?
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు చేస్తారా ?
ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ మారుస్తారా?
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో భర్తీ...
సిఎం సహాయనిధికి రైతు విరాళం
మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం జలాలతో సేద్యం చేసి.. అందులో కొంత డబ్బును సిఎం సహాయనిధికి ఓ రైతు అందజేసి ముఖ్యమంత్రి కెసిఆర్ అభినందనలు అందుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి...
నాదెళ్ల, పిచాయ్కు పద్మభూషణ్
భారత్ బయోటెక్ కృష్ణ ఎల్ల, సుచిత్రా ఎల్ల, టాటా చైర్మన్ చంద్రశేఖరన్, సీరం ఎండి పూనావాలాకు కూడా..
వాణిజ్య విభాగంలో ఐదుగురికి పద్మభూషణ్, నలుగురికి పద్మశ్రీ
ముంబై: ప్రభుత్వం ప్రకటించిన అత్యున్నత పురస్కారాలు పద్మ...
రాజ్యాంగ పతనంలో రాజకీయుల పాత్ర
రాజ్యాంగ ముసాయిదాను సమర్పిస్తూ ముసాయిదా కమిటీ అధ్యక్షులు అంబేడ్కర్, రాజ్యాంగ నిర్మాణసభ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ ప్రజలను హెచ్చరించారు. పాలకులు చెడ్డవారైతే మంచి రాజ్యాంగమైనా చెడుగా మారుతుంది. మంచివారైతే రా జ్యాంగం చెడ్డదైనా...
హైదరాబాద్లో ఫార్ములా ‘ఈ-రేస్’
నవంబర్ నుంచి మార్చి మధ్యలో ప్రపంచస్థాయి ఆతిథ్యం
ఫార్ములా ఈ-టీమ్తో మంత్రి కెటిఆర్ సమక్షంలో ఒప్పందం
ఎలక్ట్రిక్ వాహనాలను
ప్రోత్సహించాలి
సీతారాంపూర్-దివిటిపల్లిలో
ఈవీ క్లస్టర్లు : మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రపంచంలోని ఇతర నగరాలతో పోటీ...
ఎల్ఐసిని ముంచుతున్న కేంద్రం
మాటలేమో స్వదేశీయంగా చెబుతూ చేతల్లో మాత్రం విదేశీయులకు అండగా ఉంటూ తెరచాటున బాగోతం నడుపుతున్నది బిజెపి. ఎందుకంటే చాప క్రింద నీరులా ముంచుకొస్తున్న ప్రమాదం తెలిసి కూడా తెలియనట్లుగా దాస్తున్నారు. పిలిచి పిలిచి...