Home Search
విరాట్ కోహ్లీ - search results
If you're not happy with the results, please do another search
రోహిత్ అరుదైన రికార్డు..
బెంగళూరు: తనకు అచ్చొచ్చిన మైదానంలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అతి తక్కువ ఇన్నింగ్స్లలో రోహిత్(218) తొమ్మిది వేల పరుగులు పూర్తి చేసిన...
రోహిత్ శర్మ సెంచరీ.. విజయం దిశగా భారత్
బెంగళూరు: చిన్నస్వామి స్టేడియ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగుతున్న మూడో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సెంచరీ బాదాడు. ఆసీస్ జట్టు నిర్దేశించిన 287 పరుగులు లక్ష్యంతో బరిలోకి...
స్మిత్ సెంచరీ…. టీమిండియా లక్ష్యం 287
బెంగళూరు: భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో వన్డేలో ఆసీస్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. భారత జట్టు ముందు 287 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్...
ఆసీస్ లక్ష్యం 341
రాజ్కోట్: భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఆసీస్ ముందు టీమిండియా 341 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారత్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. భారత్...
రెండో టీ20: టాస్ గెలిచిన భారత్.. శ్రీలంక బ్యాటింగ్
ఇండోర్: మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా హోల్కర్ స్టేడియం వేదికగా భారత్, శ్రీలంక జట్లు రెండో టీ20 మ్యాచ్ లో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన...
తొలి టి20 వర్షార్పణం
గువాహతి బర్సపర స్టేడియం వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన తొలి టి 20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కావలసి ఉండగా...
తొలి టీ20: టాస్ గెలిచిన భారత్.. శ్రీలంక బ్యాటింగ్
గువహటి: మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా బర్సాపర స్టేడియం వేదికగా భారత్, శ్రీలంక జట్లు తొలి టీ20 మ్యాచ్ లో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ లో టాస్...
రేపే తొలి టీ20 మ్యాచ్.. భారత్, లంక ఆటగాళ్ల ముమ్మర సాధన
న్యూఢిల్లీ:మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడేందుకు భారత పర్యటనకు వచ్చిన శ్రీలంక జట్టు, టీమిండియాతో ఆదివారం జరగే తొలి టీ20 మ్యాచ్ లో తలపడేందుకు తీవ్ర కసరత్తులు చేస్తోంది. సిరీస్ ను...
IPL 2023: ముంబయిపై బెంగళూరు ఘన విజయం..
బెంగళూరు: ఆదివారం డబుల్ హెడర్లో భాగంగా ముంబైతో జరిగిన మ్యాచ్లో ఆర్సిబి ఘనవిజయం సాధించింది. పరుగుల రారాజు విరాట్కోహ్లీ, కెప్టెన్ డుప్లెసిస్ ఓపెనింగ్ జోడీ ధనాధన్ బ్యాటింగ్తో జట్టును సునాయాసంగా విజయతీరాలకు చేర్చారు....
రేసుగుర్రం బుమ్రా రీఎంట్రీ..
న్యూఢిలీ: టీమిండియా రేసుగుర్రం బుమ్రా నుంచి కోలుకుని అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్లో తలపడే భారతజట్టులో బుమ్రాకు చోటు లభించింది. గతేడాది సెప్టెంబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో చివరిసారి...
ఇషాన్ కిషన్ డబుల్ ధమాకా.. చిత్తుగా ఓడిన బంగ్లా
ఇషాన్ డబుల్ ధమాకా
కోహ్లి సెంచరీ, చివరి వన్డేలో టీమిండియా రికార్డు విజయం
చిట్టగాంగ్: బంగ్లాదేశ్తో శనివారం జరిగిన మూడో, చివరి వన్డేలో టీమిండియా 227 పరుగుల తేడాతో రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది. యువ...
కెఎల్ రాహుల్ అర్ద శతకం
ఢాకా: భారత్, బంగ్లాదేశ్ మద్య జరుగుతున్న తొలి వన్డేలో కెఎల్ రాహుల్ అర్ద శతకం సాధించాడు. మొత్తం 49 బంతుల్లో 3 సిక్స్ లు, 3 ఫోర్ల సాయంతో 53 పరుగులు చేశాడు....
బంగ్లాదేశ్పై టీమిండియా ఘన విజయం
హైదరాబాద్ :టి20 ప్రపంచకప్ సూపర్12లో భాగంగా జరిగిన కీలక మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం సాధించింది. 5 పరుగుల తేడాతో గెలిచి సెమీస్కు దాదాపుగా బెర్త్ ఖరారు చేసుకుంది. తొలుత టాస్...
అశ్విన్ విషయాన్ని కోహ్లికి వదిలేసి విజయాన్ని ఆస్వాధించండి: ఏబీడీ
లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి ఐపీఎల్ సహచర క్రికెటర్, దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ అండగా నిలిచాడు. తుది జట్టు ఎంపిక విషయంలో కోహ్లి సరైన నిర్ణయాలే తీసుకున్నాడని సమర్థించాడు. తుది...
63 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన భారత్
సౌథాంప్టన్: ఐసిసి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ శుభ్మన్ గిల్(24) రెండో వికెట్ గా వెనుదిరిగాడు. మొదట జట్టు స్కోరు...
ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్… రెండో స్థానంలో జడేజా
దుబాయ్: ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్లో టీమ్ఇండియా ఆల్రౌండర్ స్టార్ రవీంద్ర జడేజా(386 రేటింగ్ పాయింట్లు) సెకండ్ ర్యాంకు లో కొనసాగుతున్నాడు. జడ్డూ రెండో స్థానంలో నిలబెట్టుకోవడంతో ఇంగ్లాండ్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్(385 పాయింట్లు) మూడో...
సమష్టి కృషివల్లే ఈ స్థాయికి: రవిశాస్త్రి
ముంబై: ప్రపంచ క్రికెట్లో టీమిండియా బలమైన శక్తిగా ఎదిగిందంటే దానికి సమష్టికృషినే కారణమని భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశాడు. బిసిసిఐ ముందు చూపుతో వ్యవహరిస్తూ భారత క్రికెట్ను...
మూడు వికెట్లు కోల్పోయిన బెంగళూరు
అహ్మదాబాద్: ఐపిఎల్ 2021లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 180 పరుగుల ఛేదనలో బెంగళూరు...
ఐసిసి టి-20 ర్యాంకింగ్స్… పాక్ ఆటగాడు బాబర్ మూడో స్థానం…
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి పురుషుల టి20 ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ర్యాంక్లో మార్పు లేదు. కోహ్లీ ఐదో స్థానంలో ఉండగా కెఎల్ రాహుల్ ఏడో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్...
ఢిల్లీ లక్ష్యం 172
అహ్మదాబాద్: ఐపిఎల్ 2021లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 05 కీలక వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన...