Thursday, April 25, 2024
Home Search

బిజెపి - search results

If you're not happy with the results, please do another search

దేశానికి నాయకత్వ సమస్య

భారత ప్రజాస్వామ్యంలో అత్యంత చీకటి అధ్యాయం 1975లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ అంతర్గత ఎమర్జెన్సీని విధించడం. ఆ సమయంలో 20 నెలల పాటు ప్రజల ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయడంతో ప్రపంచంలో...
Etela Rajender

కమలం అగ్రనేతలతో ఈటెల, రాజగోపాల్‌రెడ్డి భేటీ

రాష్ట్ర పార్టీలో పరిస్థితులపై వివరించిన సీనియర్లు పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ ఒంటెద్దు పోకడలపై ఫిర్యాదు కొత్త నాయకునికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని నడ్డాకు సూచనలు హైదరాబాద్: రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో జరుగుతున్న పరిమాణాలపై ఆరా...

రాజగోపాల్‌రెడ్డిని విమర్శించిన మధుయాష్కీ

హైదరాబాద్: వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మంచిదేనని, షర్మిల కుటుంబమే కాంగ్రెస్ కుటుంబమని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు వాళ్లు దూరం అయ్యారు కానీ,...

ప్రజల ఆశీస్సులతోనే తొమ్మిదేళ్ల మోడీ పాలన

కరీంనగర్: కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వ తొమ్మిదేళ్ల పాలన తో ప్రజల విశ్వాసం చూరగొన్నదని , ప్రధాని మోదీ సుపరిపాలన కు ప్రజలంతా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారని , ప్రజల మద్దతు ఆశీస్సులతో...
All-Party Meeting on Manipur Violence

మణిపూర్‌పై అఖిలపక్ష భేటీ

అగ్గిరగులుకున్న 50 రోజులకు మణిపూర్‌పై అఖిలపక్ష భేటీ అంతాకలిసి రాష్ట్రానికి వెళ్లాలి విపక్షాల డిమాండ్, సిఎం బర్తరఫ్‌కు పట్టు రాష్ట్రపతి పాలన విధించాలని ఎస్‌పి పిలుపు న్యూఢిల్లీ: మణిపూర్ మంటల తరువాత మూడ్నెళ్లకు కేంద్ర...
Youth Congress Pleanary from July 11

జులై 11 నుంచి యూత్ కాంగ్రెస్ ప్లీనరీ

బిజెపి విధానాలపై ప్లీనరీలో చర్చిస్తాం : మానిక్ రావు థాక్రే హైదరాబాద్ : తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జులై 11, 12, 13 తేదీల్లో యూత్ కాంగ్రెస్ ప్లీనరీ జరుగుతుందని తెలంగాణ కాంగ్రెస్...

బాల్కొండ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు

బాల్కొండ : మండల కేంద్రంలో రాష్ట్ర రోడ్లు,భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పలుఅభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శనివారం మండల కేంద్రంలో 50లక్షల వ్యయంతో నిర్మించిన కళ్యాణ మండపానికి, నూతనంగా...
Congress to held Public Meeting in Khammam

వైఎస్ కుటుంబం పుట్టింది, పెరిగింది కాంగ్రెస్‌లోనేః భట్టి

హైదరాబాద్‌ః వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నట్లు...

ప్రారంభమైన తాంజిమ్ ఇన్ సాఫ్ రాష్ట్ర మహాసభలు

జహీరాబాద్: పట్టణంలోని ఏషియన్ ఫంక్షన్ హాల్‌లో తాంజిమ్ ఇన్ సాఫ్ రాష్ట్ర మూడొవ మహాసభలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు తాంజిమ్ ఇన్ సాఫ్ జాతీయ అధ్యక్షుడు అజీజ్‌పాషా హాజరై...

సమాజ మార్పులో విద్యార్థుల పాత్ర కీలకం

సిద్దిపేట : సమాజ మార్పులో విద్యార్థుల పాత్ర కీలకం అని దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని వీపంచి కళా నియలయంలో నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన యువ...
Election heat in Ibrahimpatnam constituency

పట్నంలో ఎన్నికల హీట్?

రాష్ట్ర ప్రభుత్వం ముందుస్తు ఎన్నికలు వస్తాయనే ధీమాతో అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఆగష్టు, సెప్టెంబర్ లో ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి ఎన్నికలకు వెళ్ళాలనే ఉద్దేశంతో పా వులు కదుపుతున్నట్లు సమాచారం. దీంతో...

కుమ్మక్కు రాజకీయాలు.. ముమ్మాటికీ మీవే

హైదరాబాద్: బిజెపి, టిఆర్‌ఎస్ కుమ్మక్కు అయ్యాయని వస్తున్న ఆరోపణలపై ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఢిల్లీలో తీవ్రంగా స్పందించారు. కమ్మక్కు రాజకీయాల గురించి చెప్పాల్సి వస్తే కాంగ్రెస్, బిజెపి పార్టీలు కుమ్మక్కైన...

తెలంగాణపై మళ్ళీ అదే వివక్ష!

రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కేంద్రం కాలరాస్తోంది. మరీ ముఖ్యంగా తెలంగాణ, తదితర రాష్ట్రాల పట్ల కేంద్రం తీవ్ర వివక్ష చూపుతోంది. కేంద్రం మూడొంతుల ఆదాయాన్ని తీసుకుంటూ, ఖర్చుల భారాన్ని మాత్రం రాష్ట్రాల మీదే...

వచ్చే ఎన్నికల్లో కలిసి పోరాడుతాం

పాట్నా: 2024 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని ఓడించడానికి తమ విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పోరాడాలని దేశంలోని 17 ప్రధాన పార్టీలు నిర్ణయించాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ సహా 17 రాజకీయ పార్టీలు...

డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయాలను కొనసాగిద్దాం

భూపాలపల్లి కలెక్టరేట్: ప్రతి ఒక్కరు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను కొనసాగించాలని బిజెపి భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు కన్నం యుగేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బిజెపి అర్బన్ అధ్యక్షుడు సామల మధుసూదన్‌రెడ్డి...

అభివృద్ధిని చూసే బిఆర్‌ఎస్‌లోకి చేరికలు

దుగ్గొండి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి బిఆర్‌ఎస్ పార్టీలోకి వివిధ పార్టీల నుంచి చేరుతున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. వంగేటి అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో దుగ్గొండి...

మంత్రి తలసాని..ఆలయ ప్రాంగణంలో ఉమ్మివేయడం సంస్కారహీనం

కాచిగూడ : బల్కంపేట రేణుక ఎల్లమ్మ కల్యాణం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉమ్మివే యడం సంస్కారహీనమైన చర్య అని, హిందువులకు మంత్రి తక్షణమే బహిరంగంగా క్షమాపణ...

సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిఆర్‌ఎస్‌లో చేరికలు : అరికెపూడి గాంధీ

శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు ఆకర్షితులై బిఆర్‌ఎస్ పార్టీలో చేరడం జరుగుతుందని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని సురక్ష...

కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఇబ్రహీంపట్నం: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకపోవాలని కేంద్ర బొగ్గు గనుల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి కార్యకర్తలకు ఉదోదించారు....
Kasani

తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం ఖాయం : కాసాని జ్ఞానేశ్వర్

హైదరాబాద్ : తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయమని టి టిడిపి అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. సుపరిపాలన, మత సామరస్యం రాలవాలంటే టీడీపీ ప్రభుత్వం మళ్ళీ రావాలని...

Latest News