Home Search
పంజాబ్ - search results
If you're not happy with the results, please do another search
ప్రస్ఫుటమైన ప్రతిపక్షాల వైఫల్యం!
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ద్వారా 2024 ఎన్నికల ఫలితాలను ప్రజలు ముందే చెప్పిన్నట్లయినదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతోషం వ్యక్తం చేశారు. అంటే ఈ ఎన్నికల ఫలితాలు ఆయనకు...
దక్షిణాదిలో పాదయాత్రలు, సభ్యత్వాలు
న్యూఢిల్లీ : పంజాబ్లో విజయం దశలో ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) దక్షిణాది రాష్ట్రాలలో పార్టీ పటిష్టత దిశలో చర్యలకు దిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్లలో...
దిగిపోయిన ఛన్నీ.. గవర్నర్కు రాజీనామా లేఖ
చండీగఢ్ : పంజాబ్లో కాంగ్రెస్ ఘోర పరాజయం నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఛరణ్జిత్ సింగ్ ఛన్నీ శుక్రవారం తమ పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం ఆయన గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ను కలుసుకుని రాజీనామా...
భారతీయ దౌత్యాధికారికి పాక్ సమ్మన్లు
ఇస్లామాబాద్: భారతీయ సూపర్ సోనిక్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ తన గగనతలంలోకి ప్రవేశించినందుకుగాను పాకిస్థాన్ ఇస్లామాబాద్లోని భారతీయ ఛార్జీ డి అఫైర్స్ను సమ్మన్ చేసింది. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే తన గగనతలంలోకి ఓ...
సరైన ఓటింగ్ గణాంకాలు అందించిన ఎగ్జిట్ పోల్స్
నాలుగు రాష్ట్రాల్లో బిజెపి ... పంజాబ్లో ఆప్ చారిత్రక విజయం
న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్లో బిజెపికి స్పష్టమైన ఆధిక్యతతో విజయం లభిస్తుందని, పంజాబ్లో ఆప్ చారిత్రక విజయం సాధిస్తుందని ముందుగా ముందుగా...
మట్టికరచిన ఇద్దరు సిఎంలు, ముగ్గురు మాజీలు
మరెందరో దిగ్గజాలకూ తప్పని పరాజయం
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు పలువురు రాజకీయ దిగ్గజాలకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. వారిలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులలు, ముగ్గ్గురు మాజీ సిఎంలే కాకుండా...
కెప్టెన్ అమరీందర్ ఘోర పరాజయం
చండీగఢ్: పంజాబ్లో తిరుగులేని నాయకుడుగా ఉండిన కెప్టెన్ అమరీందర్ సింగ్కు ఘోర పరాజయం ఎదురైంది. ‘ఆమ్ ఆద్మీ ప్రభంజనం’కు పంజాబ్ రాజకీయమే మారిపోయింది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి పాటియాలా నియోజకవర్గం నుంచి పోటీ...
నేడే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం అధికారికంగా వెలువడుతాయి. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉత్తర ప్రదేశ్లో అత్యధికంగా 403 స్థానాలు...
యుపి బిజెపికే!
పి మార్క్
బిజెపి: 225 నుంచి 255, ఎస్పి: 130 155, బిఎస్పి: 1222, కాంగ్రెస్: 2 6, ఇతరులు: 4
మ్యాట్రిజ్
బిజెపి: 262 277, ఎస్పి: 119 134, బిఎస్పి:...
13 రాజ్యసభ స్థానాలకు మార్చి 31న ఎన్నికలు: ఈసి
న్యూఢిల్లీ: దేశంలోని ఆరు రాష్ట్రాలకు చెందిన 13 రాజ్యసభ స్థానాలకు మార్చి 31న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ సోమవారం ప్రకటించింది. అసోం, హిమాచల్ప్రదేశ్, కేరళ, నాగాలాండ్, త్రిపుర నుంచి రాజ్యసభ సభ్యులు...
జవాన్ల క్యాంపులో కాల్పులు.. ఐదుగురు మృతి
న్యూఢిల్లీ/అమృత్సర్: పంజాబ్ అమృత్సర్లోని ఫోర్స్ క్యాంపుపై వారి సహోద్యోగి కాల్పులు జరపడంతో కనీసం ఐదుగురు సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) సిబ్బంది ఆదివారం మరణించారని అధికారులు తెలిపారు. భారత్-పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఫ్రంట్లో అట్టారీ-వాఘా...
ఉక్రెయిన్లో మరో భారతీయ వైద్య విద్యార్థి మృతి..
న్యూఢిల్లీ: కల్లోలిత ఉక్రెయిన్లో మరో భారతీయ విద్యార్థి మరణించారు. పంజాబ్లోని బర్నాలాకు చెందిన చందన్ జిందాల్(22) అనే వైద్య విద్యార్థి ఇస్కీమిక్ స్ట్రోక్(మెదడుకు రక్తసరఫరాలో లోపం ఏర్పడడం) కారణంగా బుధవారం ఉదయం మరణించారు....
హర్యానా సర్కార్కు సుప్రీంలో ఊరట
ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం కోటా చెల్లదన్న హైకోర్టు తీర్పుపై స్టే
న్యూఢిల్లీ: ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ల అంశంపై హర్యానా ప్రభుత్వానికిసుప్రీంకోర్టులో ఊరట లభించింది. స్థానికులకు 75 శాతం...
మీ వైఫల్యాలకు నెహ్రూపై నిందలా?
బిజెపి సర్కార్ వచ్చి ఏడేళ్లయినా... ప్రతి దానికీ తొలి ప్రధానిదే తప్పా
మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. నరేంద్ర మోడీ...
మన ప్రతిపక్షాలదీ, పాకిస్థాన్దీ ఒకే ఎజెండా : మోడీ
న్యూఢిల్లీ : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులో 2016 లో భారత సైన్యం నిర్వహించిన లక్షిత దాడులకు రుజువులు చూపాలంటున్న ప్రతిపక్ష పార్టీలపై ప్రధాని నరేంద్రమోడీ గురువారం విరుచుకుపడ్డారు. మన ప్రతిపక్షాలది, పాకిస్తాన్ది ఒకే...
మోడీ, కేజ్రీవాల్ ఆర్ఎస్ఎస్లో వారే : ప్రియాంక వ్యాఖ్య
చండీగఢ్ : మోడీ, కేజ్రీవాల్ ఇద్దరూ ఆర్ఎస్ఎస్ నుంచి ఎదిగివచ్చినవారేనని వారిద్దరూ బడేమియా, చోటేమియాగా పేర్కొంటూ పఠాన్కోట్లో గురువారం జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. గుజరాత్ మోడల్లో...
యుపి, బీహార్ సోదరుల్ని పంజాబ్ రానివ్వకండి : సిఎం చన్నీ
చండీగఢ్ : ఉత్తరప్రదేశ్, బీహార్ సోదరులను పంజాబ్లో ప్రవేశించనివ్వొద్దని పంజాబ్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత చరణ్జిత్ సింగ్ చన్నీ పిలుపునిచ్చారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసేటప్పుడు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక...
పంజాబ్ నటుడు దీప్ సిద్ధూ మృతి
న్యూఢిల్లీ: గత ఏడాది రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన హింసాకాండ ఘటనలో వార్తల్లో వ్యక్తిగా నిలిచిన పంజాబీ సినీ నటుడు దీప్ సిద్ధూ మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో...
కాంగ్రెస్కు మాజీ కేంద్ర మంత్రి అశ్వనీ కుమార్ రాజీనామా..
న్యూఢిల్లీ: మాజీ న్యాయ శాఖ మంత్రి అశ్వనీ కుమార్ మంగళవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. గడచిన 46 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన అశ్వనీ కుమార్ మంగళవారం ఉదయం తన రాజీనామా...
నేను నిజాలు మాత్రమే మాట్లాడగలను: రాహుల్
పాటియాలా: తాను కేవలం నిజాలు మాత్రమే మాట్లాడగలనని, అబద్ధపు వాగ్దానాలను వినాలనుకుంటే ప్రధాని నరేంద్రమోడీ, ఢిల్లీ సిఎం కేజ్రీవాల్, అకాలీదళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రసంగాలను వినవలసి ఉంటుందని కాంగ్రెస్ నేత...