Home Search
మంత్రి తలసాని - search results
If you're not happy with the results, please do another search
లష్కర్ బోనాల ఏర్పాట్లపై మంత్రులు అల్లోల, తలసాని సమీక్ష
హైదరాబాద్: లష్కర్ బోనాల సందర్భంగా భక్తుల రద్ధీని దృష్టిలో పెట్టుకొని ముందుగానే క్యూలైన్లు ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. లష్కర్ బోనాల ఏర్పాటుపై మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి,...
వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం
అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతోంది. ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్థక...
కల్లుగీత వృత్తిదారులను ఆదుకుంటుంది సిఎం కెసిఆర్
మృతిచెందిన గీత కార్మికుల పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పిస్తాం
దేశంలో ఎక్కడా లేని విధంగా నీరాపాలసీని తీసుకొచ్చాం: మంత్రి శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్: కల్లుగీత వృత్తిదారులను ఆదుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రమేనని మంత్రి శ్రీనివాస్ గౌడ్...
గొల్ల కొమరయ్యనగర్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభం…
హైదరాబాద్: గత 50 సంవత్సరాల నుంచి నివాసం ఉన్న వారికి మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. లిఫ్ట్ సౌకర్యంతో జి ప్లస్ 5...
పల్లె, పట్టణ ప్రగతి
అట్టహాసంగా మొదలైన పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం
జోరుగా సాగిన మొక్కలు నాటే కార్యక్రమం
పెద్దఎత్తున కొనసాగిన పారిశుద్ధ కార్యక్రమాలు
పాల్గొన్న మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు, ఉన్నతాధికారులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం, పల్లె,...
మత్య్సరంగం అభివృద్ధికి కృషి
బీమా రూ.6లక్షలకు పెంపుదల
త్వరలో విధివిధానాలు
మంత్రి తలసాని
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మత్సరంగం అభివృద్ధికి కృషి చేస్తూ ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్సకారుల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఎనలేని కృషి...
ఈసారైనా అనుమతి లభించేనా?
హైదరాబాద్: ఆషాఢమాసంలో జరిగే బోనాల జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందు కు ఈసారి నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. గతే డాది కొవిడ్ నడుమ జాతర ఉత్సవాలు హంగు, ఆర్బాటాలు లేకుండా జరిగాయి. అమ్మవారికి...
సడలింపు పొడిగింపు
రాష్ట్రంలో లాక్డౌన్ మరో10 రోజులు పొడిగింపు
ఉ.6 నుంచి సా.5గం. వరకు కార్యకలాపాలు
ఇళ్లకు చేరేందుకు మరో గంట వెసులుబాటు
రేపటి నుంచి కొత్త నిబంధనలు అమలు
7 నియోజకవర్గాల్లో యథాతథంగా కఠినంగా లాక్డౌన్ అమలు
9 ఉమ్మడి జిల్లాల్లో...
చలో నాగార్జునసాగర్
ఉప ఎన్నికల ప్రచారానికి గ్రేటర్ నేతలు
ప్రతి నియోజకవర్గం నుంచి 50మంది కార్యకర్తలు
ఓయూ నుంచి బయలు దేరుతున్న విద్యార్థి నాయకులు
వారం రోజలు అక్కడే ఉండి జోరుగా ప్రచారం చేయనున్న నగర నాయకులు
హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉప...
స్వచ్ఛత మన బాధ్యత
స్వచ్ఛత మన బాధ్యత.. తడి, పొడి చెత్తను వేరుచేయండి
హైదరాబాద్లో 2,500 తోడు మరో 650 స్వచ్ఛ ఆటోలు ప్రారంభం జెండా ఊపిన మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/సిటీ బ్యూరో: నగర స్వచ్ఛత విషయంలో ప్రభుత్వం,...
టిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు
సంబురాల్లో పార్టీ శ్రేణులు
మనతెలంగాణ/హైదరాబాద్ : పట్టభద్రుల ఎంఎల్సి ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులు సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్రెడ్డిల విజయం సాధించడంతో తెలంగాణ భవన్లో కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.బాణాసంచా కాల్చి ఆనందంలో మునిగిపోయారు. ఎమ్మెల్యేలు...
సురభీ వాణీదేవి అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది
మంత్రి శ్రీనివాస్యాదవ్
హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురబి వాణీదేవి అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు...
టిఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి మద్దతుగా మంత్రుల విస్తృత ప్రచారం
హైదరాబాద్: గత 6 ఏళ్లుగా ఎమ్మెల్సీ ఉన్న బిజెపి అభ్యర్థి ఎన్. రామచంద్రర్ రావు తనకు ఓటేసి గెలిపించిన పట్టభద్రులకు ఏమి చేశారో చెప్పాలని పశుసంవర్థక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ డిమాండ్ చేశారు....
వాణీదేవి నామినేషన్ దాఖలు
మనతెలంగాణ/సిటీబ్యూరో: రెండు ఎంఎల్సి స్థానాలకు మొత్తం 67 నామినేషన్లు వచ్చాయి. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ నియోజకవర్గానికి 38 దరఖాస్తులు రాగా, వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానానికి 29 దరఖాస్తులు వచ్చాయి. వరంగల్,...
కెసిఆర్ నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రజలకు సేవ చేస్తా: వాణిదేవి
హైదరాబాద్: సిఎం కెసిఆర్ నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రజలకు సేవ చేస్తానని టిఆర్ఎస్ ఎంఎల్సి అభ్యర్థి సురభి వాణిదేవి తెలిపారు. పివి ఘాట్లో దివంగత మాజీ ప్రధాని పివి నర్సింహా రావుకు ఎంఎల్సి అభ్యర్థి...
పుడమి పులకించి…. మొక్క చిగురించి
వేడుకలకు భారీ ఏర్పాట్లు చేసిన మంత్రులు, టిఆర్ఎస్ శ్రేణులు
పలు ఆలయాల్లో ప్రత్యేకంగా పూజలు, యాగాలు,
రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవాకార్యక్రమాలు, అన్నదానాలు, రక్తదాన శిబిరాలు
ఒక గంటలో కోటి వృక్షార్చన
రాష్ట్రంతో పాటు దేశ, విదేశాల్లోనూ మొక్కలు...
అన్ని జాగ్రత్తలు తీసుకుని పాఠశాలలు తెరవాలి
ప్రైవేటు యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు తప్పక పాటించాలి
విద్యార్దులకు మాస్కు, శానిటైజన్ అందుబాటులో ఉంచాలి
తల్లిదండ్రుల నుంచి తప్పక డిక్లరేషన్ తీసుకోవాలి
ప్రతి పాఠశాల్లో ఒక ఐసోలేషన్ గది ఏర్పాటు చేయాలి
విద్యాసంస్దల నిర్వహకుల సమావేశంలో మంత్రి తలసాని...
రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లేదు
హైదరాబాద్ : రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి స్పష్టం చేశారు. దీనిపై ఎవరూ ఆందోళన...
గ్రేటర్లో 12న ఉచిత నీటి సరఫరా
గ్రేటర్లో 12న ఉచిత నీటి సరఫరా
బోరబండలో మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా ప్రారంభం
మన తెలంగాణ/ సిటీబ్యూరో: గ్రేటర్ ఎన్నికల్లో సిఎం కెసిఆర్ ఇచ్చిన ఉచిత మంచినీటి సరఫరా హామీని అమలు చేసేందుకు ఈనెల...
ఈనెల 11నుంచి ఉచిత నీటి సరఫరా పథకం అమలు
యూసుస్గూడలో మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా ప్రారంభం
20వేల లీటర్లు వినియోగించే వారికి ఉచితంగా నీరు
డిసెంబర్ నెల నుంచి లబ్దిదారులకు జీరో బిల్లు
దేశ రాజధాని ఢిల్లీ తరహాలో ఇస్తామంటున్న అధికారులు
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో సిఎం...