Home Search
మృతదేహం - search results
If you're not happy with the results, please do another search
పూజారి హత్య….
అమరావతి: శివాలయంలో పూజారిని హత్య చేసిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొతలంక శివ నాగేశ్వరరావు అనే పూజారి శివాలయంలో పూజారిగా ఉన్నాడు....
రాజన్న సిరిసిల్లలో విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకిన తల్లి..
రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని గంభీరావు పేటలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం మండలంలోని కొత్తపల్లిలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి...
చెట్టుకు వేలాడుతూ కనిపించిన మహిళ పుర్రె
అమరావతి: అటవీ ప్రాంతంలో మహిళ పుర్రె చెట్టుకు వెలాడుతూ కనిపించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా నగరి ప్రాంతం డివిఆర్ కండ్రిగ గామ్ర శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం........
తిరుపతిలో హృదయ విదారక ఘటన..
చిత్తూరు: తిరుపతిలోని విద్యానగర్ కాలనీలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తల్లి మృతదేహంతోనే కుమారుడు నాలుగు రోజులు ఉండడం అక్కడి స్థానికుల్లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కొంత కాలంగా రాజ్యలక్ష్మి తన...
కన్న కూతురిని చంపి… అత్యాచారం…
భోపాల్: కూతురును చంపి అనంతరం ఆమెపై కన్న తండ్రి అత్యాచారం చేసిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం గునా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కన్న కూతురును (14) తండ్రి హత్య...
‘ అమ్మ’ అస్తమయం
హైదరాబాద్: మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి, మహిళా జెఎసిలో చురుకైన పాత్ర పోషించి, ఉస్మానియా విద్యార్థుల ఆకలి తీర్చి అమ్మల సంఘం అధ్యక్షురాలు గా కొనసాగిన అల్లం పద్మ అస్వస్థతతో కన్నుమూశారు....
హైటెక్ సిటీలో మహిళ అనుమానాస్పద మృతి..
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మంగళవారం హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ పక్కన ఓ మహిళ మృతదేహం లభించింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి...
దిశా సాలియన్, సుశాంత్ సింగ్ రాజ్పుత్ లను చంపేశారు
కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ఆరోపణ ...
సిబిఐకి వివరాలు ఇవ్వడానికి సిద్ధం
న్యూఢిల్లీ : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్, ఆయన మేనేజర్ దిశా సాలియన్ హత్యకావింపబడ్డారని, ఈ రెండు సంఘటనలకు...
జహీరాబాద్ లో మైనర్ బాలిక దారుణ హత్య..
సంగారెడ్డి: జిల్లాలోని జహీరాబాద్ మండలంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మండలంలోని హుగెల్లి గ్రామ శివారులో ఓ మైనర్ బాలిక దారుణ హత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే.. హుగెల్లి గ్రామానికి చెందిన ఓ మైనర్...
యోగి ఆదిత్యనాధ్కు ప్రియాంక గాంధీ ఘాటు ప్రశ్న
లక్నో : మహిళలు హింసాత్మక సంఘటనలకు బాధితులవుతుండగా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారని , కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. ప్రసంగాల్లో శాంతిభద్రతల గురించి ప్రస్తావించడం...
కీసర పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాధితులు మృతదేహంతో పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. రెండో రోజుల క్రితం మనోజ్ అనే యువకుడు బైక్పై వెళ్తుండగా కారు...
మోడల్ ఇరమ్ఖాన్ది చనిపోయిందా..? చంపారా..?
చింతల్మెట్ మొగల్ మెడోస్లో అనుమానాస్పద మృతి
పుట్టిన రోజునే చంపారా..? లేక జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుందా..?
7వ తేదీన బర్త్డే జరిగితే మూడు రోజు క్రితం అన్న ఫోన్ చేసినట్లు సమాచారం
రాజేంద్రనగర్ :...
శామీర్ పేటలో దారుణం: యువతి చేతులు కట్టేసి..
మేడ్చల్: జిల్లాలోని శామీర్ పేటలో దారుణ ఘటన జరిగింది.శామీర్ పేట మండలంలోని పొన్నాలలో ఎర్రగుంట చెరువులో ఆదివారం ఉదయం గుర్తుతెలియని ఓ యువతి మృతదేహం లభించింది. దుండగలు, యువతి చేతులు కట్టేసి చెరువులో...
ప్రాణం తీసిన అక్రమ సంబంధం…
మన తెలంగాణ/వనస్థలిపురం : అక్రమ సంబంధం వద్దని హెచ్చరించినందుకు ఇరువురు కలసి ఓవ్యక్తిని హత్య చేసి చెట్ల పొదల్లో దుప్పట్ల్లో కప్పి పడేసిన సంఘటనలో ఇరువురి నిందితులను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసి...
కారులో కూర్చున్న వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య
అమరావతి: కారులో కూర్చొని ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మల్లిఖార్జున అనే వ్యక్తి...
ఎపిలో వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురి మృతి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. రెండు బైక్లు ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందగా కారుకు మంటలు అంటుకుని ఓ గుర్తు తెలియని వ్యక్తి...
మొయినాబాద్ రోడ్డు ప్రమాదం… మృతులకు నివాళులర్పించిన సబిత
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చేవెళ్ల నియోజకవర్గము మొయినాబాద్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన మోర వెంకటేష్ కుటుంబ సభ్యులను చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి విద్యా శాఖ మంత్రి...
గోదావరి నదిలో ఈతకు దిగి ఇద్దరు గల్లంతు
భద్రాద్రి: గోదావరి నదిలో ఈతకు దిగి ఆదివారం ఇద్దరు గల్లంతయ్యారు. మణుగూరు మండలం కొండాయిగూడెం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభ్యమయిందని అధికారులు వెల్లడించారు. మృతుడిని రామానుజవరం...
రాజేంద్రనగర్ లో భార్య తలతో పోలీస్ స్టేషన్ కు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో భార్యను చంపి అనంతరం తలతో భర్త పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఫర్వేజ్-సమీనా అనే దంపతులు ఇమాద్ నగరంలో నివసిస్తున్నారు. ఈ దంపతులకు...
వివాహేతర సంబంధం… ప్రియుడ్ని చంపిన ప్రియరాలు..
ఖమ్మం: ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని ఆమెను సదరు యువకుడు వేధిస్తుండడంతో భర్తతో కలిసి అతడిని చంపేసిన సంఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......