Home Search
వాణిజ్య సంస్థ - search results
If you're not happy with the results, please do another search
ఎల్ఐసిని ముంచుతున్న కేంద్రం
మాటలేమో స్వదేశీయంగా చెబుతూ చేతల్లో మాత్రం విదేశీయులకు అండగా ఉంటూ తెరచాటున బాగోతం నడుపుతున్నది బిజెపి. ఎందుకంటే చాప క్రింద నీరులా ముంచుకొస్తున్న ప్రమాదం తెలిసి కూడా తెలియనట్లుగా దాస్తున్నారు. పిలిచి పిలిచి...
చైనా దూకుడును భారత్ ఆపలేదా!
అంతకు ముందు రెండు పర్యాయాలు అరుణాచల్ ప్రదేశ్ భూభాగంలో చైనా గ్రామాలు నిర్మిస్తున్నట్లు అంతర్జాతీయ నిఘా సంస్థలు ఉపగ్రహ చిత్రాలను విడుదల చేశాయి. వాటి పట్ల భారత ప్రభుత్వ స్పందన చాలా నిరాశ...
విద్యుత్ ఛార్జీల పెంపునకు ప్రతిపాదనలు
గృహ వినియోగదారులకు యూనిట్కు 50 పైసలు, వాణిజ్యానికి రూపాయి చొప్పున పెంపు
ఎస్సి, ఎస్టిలకు 101 యూనిట్ల వరకు ఉచితం
వ్యవసాయానికి యథావిధిగా కరెంట్ ఫ్రీ
షాపులు, ధోబీఘాట్లకు 250 యూనిట్ల వరకు...
సింగరేణికి ‘ఐఈఐ ఇండస్ట్రీ ఎక్స్లెన్స్’ అవార్డు
హైదరాబాద్ : బొగ్గు మైనింగ్ రంగంలో సింగరేణి సంస్థ అవలంభిస్తున్న అత్యుత్తమ వ్యాపార విలువలకు జాతీయ స్థాయిలో మరో పురస్కారం లభించింది. ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా (ఐఈఐ) ఏటా ప్రకటించే...
సిద్దిపేట త్వరలో సీడ్ హబ్ గా మారనుంది: హరీష్ రావు
సిద్దిపేట: 4 కోట్ల ప్రజల భవిష్యత్తు, 70 లక్షల రైతుల ప్రయోజనం కోసం కేంద్ర మంత్రులను కలిసేందుకు తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వెళ్తే... పని పాటా లేదా అంటూ కేంద్ర మంత్రి హేళన...
కోకాపేట భూములు అమ్మేందుకు లైన్ క్లియర్..
కోకాపేట నియోపోలిస్ భూములు అమ్మేందుకు లైన్ క్లియర్
అనుమతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
భూములు దక్కించుకున్న వారికి వెంటనే
రిజిస్ట్రేషన్ చేయాలని రంగారెడ్డి కలెక్టర్కు ఆదేశం
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
మనతెలంగాణ/హైదరాబాద్: కోకాపేట...
ఒమిక్రాన్ను పసిగట్టే కొత్త కిట్ను రూపొందించిన ఐసిఎంఆర్..
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ను పసిగట్టేందుకు భారత వైద్య పరిశోధన మండలి(ఐసిఎంఆర్) సరికొత్త కిట్ను రూపొందించింది. ఈ సాంకేతికత (రియల్ టైమ్ ఆర్టిపిసిఆర్ ఆస్పే) కిట్ను డిబ్రుగడ్ లోని ఐసిఎంఆర్ ప్రాంతీయ పరిశోధన కేంద్రం...
క్రూడాయిల్ ధర తగ్గినా..!
2021 నవంబరు నాలుగవ తేదీ నుంచి డిసెంబరు 6వ తేదీన ఇది రాస్తున్న సమయం వరకు దేశంలో ప్రభుత్వం (చమురు సంస్ధలు) పెట్రోలు, డీజిలు ధరలను పెంచలేదు. నెల రోజులైనా జేబులు కొల్లగొట్టనందుకు...
చైనా-లావోస్ మధ్య తొలి రైలు ప్రారంభం
బీజింగ్/వియంటియానె: కోట్లాది డాలర్ల వ్యయంతో చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బిఆర్ఐ)లో భాగంగా మొట్టమొదటి సీమాంతర రైలును చైనా శుక్రవారం ప్రారంభించింది. చైనాను లావోస్తో కలిపే ఈ రైలు రెండు దేశాల మధ్య...
అంతర్జాతీయ వైమానిక సేవలు సాధారణ స్థితికొస్తాయి!
న్యూఢిల్లీ: త్వరలో అంతర్జాతీయ విమానాల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకుంటాయని పౌర విమానయాన మంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2020 మార్చి నుంచి వాణిజ్యపరంగా అంతర్జాతీయ వైమానిక రాకపోకలను...
ఆర్టీసీ నోటీసులతో దిగొచ్చిన ర్యాపిడో
హైదరాబాద్: నటుడు అల్లు అర్జున్తో చిత్రీకరించిన ర్యాపిడో వాణిజ్య ప్రకటన తెలంగాణ ఆర్టీసీ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉందన్న విమర్శలపై బైక్ రైడింగ్ యాప్ ర్యాపిడో స్పందించింది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ లీగల్ నోటీసులకు...
మున్సిపాల్టీలకు మాస్టర్ ప్లాన్
అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు పురపాలక శాఖ నూతన ప్రణాళికలు
రోడ్లు, డ్రైనేజీలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అధికారుల నిర్ణయం
రాష్ట్రంలోని పట్టణాల్లో కనీస మౌలిక సదుపాయాలను కల్పించడానికి, రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వసతులను...
ప్రపంచ విత్తన భాండాగారం తెలంగాణ: ఐక్యరాజ్యసమితి
తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ విత్తన భాండాగారంగా గుర్తించిన ఐక్యరాజ్య సమితి – అంతర్జాతీయ ఆహార సంస్థ
హైదరాబాద్: వ్యవసాయ - విత్తన రంగ అభివృద్ధ్యే లక్ష్యంగా నవంబర్ 4, 5, 2021 తేదీలలో విత్తన...
ఫ్రాన్స్లో కెటిఆర్
ఫ్రెంచ్ అంబాసిడర్తో భేటీ
ఇన్నోవేషన్, డిజిటలైజేషన్, ఓపెన్ డేటా అంశాల్లో పరస్పర సహకారానికి అవకాశంపై చర్చ
28, 29 తేదీల్లో ప్రాన్స్ సెనెట్లో కెటిఆర్ ప్రసంగం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఫ్రాన్స్ పర్యటనలో...
టిష్యూ కల్చర్ ప్రయోగశాల ప్రభుత్వ రంగంలో ఇదే తొలిసారి: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో టిష్యూ కల్చర్ ప్రయోగశాల ప్రభుత్వ రంగంలో ఇదే తొలిసారి. టిష్యూ కల్చర్ ప్రయోగశాల ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని వ్యవసాయ, ఉద్యానవన, సహకార & మార్కెటింగ్ శాఖ మంత్రి ...
ఆర్టిసి బస్సుల్లో పండగ అదనపు ఛార్జీలుండవు
దసరాకు నడిపే స్పెషల్ సర్వీసుల్లో మొదటిసారిగా మామూలు ఛార్జీలు
మన తెలంగాణ/హైదరాబాద్ : బస్సు ప్రయాణికులకు ఆర్టిసి సంస్థ తీపి కబురు అందించింది. దసరా పండుగ సందర్భంగా నడిపే ప్రత్యేక బస్సులపై ఎటువంటి అదనపు...
ఆసియా తొలి హైబ్రిడ్ ఫ్లయింగ్ కారు
చెన్నై: బ్యాటరీ, బయో ఇంధనంతో ఎగిరే కారును చైన్నైకి చెందిన ‘వినత’ ఏరో మొబిలిటీ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ కారు గంటకు 120కిమీ. వేగంతో 3000 అడుగుల ఎత్తులో 60 నిమిషాలపాటు...
అంతరిక్షంలో తొలి సినిమా చిత్రీకరణ
మాస్కో: ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అంతరిక్షంలో మొదటి సినిమాను చిత్రీకరించడానికి రష్యానటులు, దర్శకులతో కూడిన బృందం రాకెట్లో మంగళవారం బయలు దేరింది. రష్యా సూయెజ్ వ్యోమనౌక ఎంఎస్ 19లో బైకొనొర్ అంతరిక్ష కేంద్రం నుంచి...
పండోరా గుప్త ఖాతాల సంచలనం
భారతీయుల ఖాతాలపై సిబిడిటి సారథ్యంలో దర్యాప్తు : కేంద్రం నిర్ణయం
న్యూఢిల్లీ : పండోరా పత్రాలు 2021 వెల్లడి తదనంతర పరిణామాలపై భారతదేశం స్పందించింది. ఈ ఉదంతంపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సిబిడిటి)...
చైనా ఎన్బిఎఫ్సిపై ఇడి దాడి
రూ 131 కోట్ల నిధులు జప్తు
న్యూఢిల్లీ : చైనా ఆధీనంలోని ఎన్బిఎఫ్సికి చెందిన రూ 131కోట్లకు పైగా నిధులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) గురువారం స్వాధీనపర్చుకుంది. ఈ బ్యాంకింగేతర ఆర్థిక లావాదేవీల...