Home Search
సోనియా గాంధీ - search results
If you're not happy with the results, please do another search
దేశంలో మతతత్వ శక్తులు చిచ్చు పెడుతున్నారు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: బ్రిటిష్ వారి నుంచి దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం నడిచిందని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి...
కమలంతో నితీశ్ కటీఫ్
నేడు జెడియు ఎంపి,
ఎంఎల్ఎలతో భేటీ
ఆర్జెడి, కాంగ్రెస్, లెఫ్ట్తో
కలిసి ప్రత్యామ్నాయ ప్రభుత్వ
ఏర్పాటుకు సన్నాహాలు
పాట్నా/న్యూఢిల్లీ : బీహార్లో జెడి(యు)-బిజెపి బంధం బీటలు బారుతోంది. సుదీర్ఘ కాలం సాగిన రాజకీయ సత్సంబంధాలు ఎట్టకేలకు...
బీహార్ ప్రభుత్వం కూలిపోవచ్చు !
బిజెపి, జనతాదళ్(యు) మధ్య చీలిక?...
పాట్నా: అందరూ అనుకుంటున్నట్లు బిజెపి, జనతాదళ్(యు) మధ్య ఎలాంటి చీలిక లేదని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదివారం చెప్పినప్పటికీ రాజకీయ వర్గాల్లో మాత్రం బీహార్లో ఏ క్షణమైనా...
బిజెపిలోకి ఎందుకు పోతున్నావు దాసోజు: అనిల్
హైదరాబాద్: దాసోజు శ్రవణ్ రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైందో తెలుసా? అని మాజీ ఎంఎల్ఎ ఈరవర్తి అనిల్ ప్రశ్నించారు. ప్రజారాజ్యంలో దాసోజుకు చిరంజీవి అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చారని, తెలంగాణలో బిసి నాయకుడిగా...
రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు: మల్లు రవి
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథ సారధిని సోనియా గాంధీ అందరి అభిప్రాయాలు తీసుకొనే పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించారని మాజీ ఎంపి మల్లు రవి తెలిపారు. రేవంత్ రెడ్డి...
ధరల పెంపుపై కాంగ్రెస్ ఎంపీల నిరసన
రాహుల్, ప్రియాంకసహా పలువురి అరెస్టు
న్యూఢిల్లీ: నిత్యావసర వస్తువులపై జిఎస్టి పెంపు, నిరుద్యోగతకు నిరసనగా నలుపు రంగు దుస్తులతో కాంగ్రెస్ నాయకులు శుక్రవారం దేశ రాజధానిలో ధర్నాలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ,...
ఈడి సమన్లపై రాజ్యసభలో ఖర్గే, ఘోయల్ వాగ్వాదం
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాల సంధర్భంలోనే విపక్ష నాయకులకు సమ్మన్లు పంపిస్తూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ఈడి) వేధించడాన్ని కాంగ్రెస్ సభ్యుడు, ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే తప్పు పట్టారు. అంతేకాక ఆయన విపక్షనాయకులను...
రేవంత్రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన రాజాసింగ్
హైదరాబాద్: బిజెపి మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఎంఎల్ఎ రాజాసింగ్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్లాక్మెయిలర్గా పేరున్న పిసిసి అధ్యక్షుడు రేవంత్రెడ్డికి బిజెపిపై మాట్లాడే హక్కు లేదని హెచ్చరించారు. ఊసరవెల్లి...
యంగ్ ఇండియా లిమిటెడ్ ఆఫీసుకు సీల్
నేషనల్ హెరాల్డ్ కేసులో ఇడి తాకిడి
సోనియా నివాసం వద్ద భారీగా బలగాలు
కాంగ్రెస్ కార్యాలయం రోడ్డు దిగ్బంధం
మోడీ రాజకీయ కక్ష సాధింపు
నిరసనకు దిగిన కాంగ్రెస్
సహకరించనందుకే చర్య
ఇడి...
దాని కోసమే పార్టీ మారినట్టు నిరూపించు: రాజగోపాల్ రెడ్డి
హైదరాబాద్: టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. కాంగ్రెస్ పార్టీకి, ఎంఎల్ఎ పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన సందర్భంగా రేవంత్ రెడ్డికి వ్యాఖ్యలపై ఆయన రీకౌంటర్ ఇచ్చారు....
నేషనల్ హెరాల్డ్ ఆఫీస్తోపాటు మరో 11 చోట్ల ఈడీ సోదాలు
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ( ఎజెఎల్) ఆస్తులకు సంబంధించిన మనీల్యాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలో దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)...
ఉభయ సభలు సోమవారంకు వాయిదా
న్యూఢిల్లీ: అధికార పక్షం, విపక్షాల మధ్య రభస సృతి మించడంతో సోమవారం వరకు ఉభయ సభలు(లోక్ సభ, రాజ్యసభ) వాయిదా పడ్డాయి. మాన్సూన్ సమావేశాల 10వ రోజున ఇలా కార్యకలాపాలు జరగకుండా వాయిదా...
రాష్ట్ర ‘పత్ని’పై రచ్చ రచ్చ..
రాష్ట్రపతిని అవమానించారంటూ అధికారపక్షం ఆగ్రహం
సోనియా క్షమాపణ చెప్పాలంటూ బిజెపి డిమాండ్
స్మృతి ఇరానీ, సోనియా మధ్య మాటల యుద్ధం
ఉభయ సభలు వాయిదా
తప్పు ఒప్పుకున్న అధిర్
సోనియాను లాగొద్దని మండిపాటు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి పదవిని అగౌరవపరిచేలా...
జమ్మూకశ్మీర్ మాజీ సిఎం ఫరూక్ అబ్దుల్లాకు ఈడి నోటీసులు
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) సోమవారం సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న (బుధవారం) తమ ముందు విచారణకు...
ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తే ఇడి డైరెక్టర్: భట్టి
హైదరాబాద్: దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను అన్నింటిని వాళ్లకు కావాల్సి వారికి మోడీ ప్రభుత్వం అమ్మేస్తుందని కాంగ్రెస్ ఎంఎల్ఎ భట్టి విక్రమార్క మండిపడ్డారు. గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యాగ్రహ దీక్ష...
రాయ్పూర్ రాజకీయం!
సంపాదకీయం: మహారాష్ట్రలో శివసేన శాసనసభా పక్షాన్ని మూలమట్టంగా పెకలించి వేసి మహా వికాస్ అగాధి (శివసేన, ఎన్సిపి, కాంగ్రెస్) కూటమి ప్రభుత్వాన్ని కూల్చివేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ దేనికైనా తెగించగలదనే అభిప్రాయం...
భావోద్వేగానికి గురైన స్మృతి ఇరానీ
న్యూఢిల్లీ: గాంధీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందువల్లే అభం శుభం తెలియని తన కూతురిని కాంగ్రెస్ నేతలు లక్ష్యంగా చేసుకున్నారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను తరచూ విమర్శిస్తున్నందుకు 18...
ఇడి కార్యాలయం వరకు కాంగ్రెస్ శ్రేణుల ర్యాలీ
హైదరాబాద్: నెక్లెస్ రోడ్ లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్దకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క కొద్దిసేపట్లో నెక్లెస్ రోడ్ కు...
అగ్నిపథ్పై అలజడి
వర్షాకాల పార్లమెంట్ సెషన్ హోరుగా ఆరంభం
అగ్నిపథ్, ధరలపై చర్చకు ప్రతిపక్షాల పట్టు
రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్కు సభల వాయిదా
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం తుపాన్ తాకిడి తరహాలో వేడిగా...
మోడీ చనిపోయిన వారిని కూడా వదలడా.. కాంగ్రెస్ ఆగ్రహం
న్యూఢిల్లీ: గుజరాత్ ఘర్షణలకు మోడీని బాధ్యులు చేయాలని సోనియా గాంధీ యత్నించారని ఇందుకు అహ్మద్ పటేల్ కీలక పాత్ర వహించాడనే బిజెపి వాదనను కాంగ్రెస్ తోసిపుచ్చింది. మోడీ సారధ్యపు బిజెపి చివరికి గతించిపోయిన...