Home Search
హర్యానా - search results
If you're not happy with the results, please do another search
పెరోల్పై విడుదలైన డేరా బాబా
రోహ్తక్ : డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరాబాబా 40 రోజుల పెరోల్పై విడుదలయ్యారు. శుక్రవారం నాడు ఆయనకు హర్యానా కోర్టు పెరోల్ మంజూరు చేయగా,...
ఓయూలో విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటిలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం అర్ధరాత్రి హాస్టల్ భవనం పై నుంచి దూకి విద్యార్థిని మృతి చెందింది. మృతురాలు హర్యానాకు చెందిన అంజలిగా పోలీసులు గుర్తించారు....
ప్రాక్టీకల్ ఎగ్జామ్స్… పంతుల్ని పొడిచిన విద్యార్థి
ఢిల్లీ: గవర్నమెంట్ స్కూల్లో ప్రాక్టీకల్ ఎగ్జామ్స్ జరుగుతుండగా పంతులును ఓ విద్యార్థి కత్తితో పొడిచిన సంఘటన ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హర్యానాలోని రోహతక్ ప్రాంతానికి చెందిన భుదేవ్(29) అనే...
దేశమంతా తెలంగాణ మోడల్
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ మోడల్ను దేశమంతా అమలు చేస్తామని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా ఉచిత విద్యుత్ను అందిస్తానని ఆయన హామినిచ్చారు. బుధవారం ఖమ్మంలో జరిగిన బిఆర్ఎస్ ఆవిర్భావ...
బిజెపికి 50 సీట్లు తగ్గొచ్చు: శశిథరూర్
2024 ఎన్నికల్లో 2019 స్థాయి ఓట్లు గెలువడం కష్టం!
కొళికోడ్: ‘బిజెపి 2019లో గెలిచినంత స్థాయిలో 2024లో గెలువడం అసాధ్యం’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ శుక్రవారం అన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో...
పసి పిల్లలపై వ్యాధుల దాడి
ఆరోగ్య సమస్యలు చిన్నారులను కలవరపెడుతున్నాయి. తల్లిదండ్రులు, వైద్యులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వైరల్ ఇన్ఫెక్షన్లు ఒకరి నుంచి ఒకరికి పెద్ద సంఖ్యలో వ్యాప్తి చెందుతున్నాయి. చలి కాలంలో మొదలయ్యే సీజన్ మార్పుల కారణంగా జ్వరాలు,...
ముస్లిం యువతి తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవచ్చా?…
న్యూఢిల్లీ: పెద్ద మనిషి అయ్యాక(ఆఫ్టర్ ప్యూబర్టీ) ముస్లిం యువతి తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవచ్చునని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ ‘నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్...
ఆ రెండు దగ్గు మందులు వాడొద్దు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
జెనీవా : భారత్లో తయారైన దగ్గుమందుకు ఉజ్బెకిస్థాన్లో చిన్నారుల మృతికి సంబంధం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. నోయిడాకు చెందిన మరియన్ బయోటెక్ సంస్థ ఉత్పత్తి చేసిన రెండు...
ఉత్తర భారతంలో ఎన్నడూ చూడని చలిగాలులు!
న్యూఢిల్లీ: ఈ వారం ఉత్తర భారతంలో ఉష్ణోగ్రత బాగా పడిపోయింది. వచ్చే వారం కల్లా ఉత్తర భారతంలో మైనస్ నాలుగు డిగ్రీల సెల్సియస్కు పడిపోగలదని ఓ వాతావరణ నిపుణుడు తెలిపారు. జనవరి 14...
వంద మంది మహిళలపై బాబా అఘాయిత్యం… 14 ఏళ్ల జైలు శిక్ష… ఫోన్లో 120 అశ్లీల వీడియోలు
ఛండీఘడ్: వంద మందిపైగా మహిళలపై అత్యాచారం చేసిన జాలేబీ బాబాను 14 ఏళ్ల జైలు శిక్ష పడిన సంఘటన హర్యానా రాష్ట్రం ఫతేబాద్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఫతేబాద్లో...
ఏ పాండవులు ఇలా ప్రవర్తించారు రాహుల్: యుపి మంత్రి
రాయబరేలి(యుపి): బిజెపి, కాంగ్రెస్ మధ్య మాటాల యుద్ధం పతాక స్థాయికి చేరుతోంది. భారత్ జోడో యాత్ర సాగిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం హర్యానాలో యాత్ర సాగిస్తున్న సందర్భంగా ఆర్ఎస్ఎస్ నాయకులను...
వణుకు పుట్టే వరకు స్వెటర్ వేసుకోను: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లో చిరిగిన దుస్తులు ధరించి, చలికి వణుకుతున్న పేద బాలికలను చూశాక భారత్ జోడో యాత్రలో టిషర్టును మాత్రమే ధరించాలని నిర్ణయించుకున్నట్లు రాహుల్ గాంధీ సోమవారం తెలిపారు. ‘కొందరు నన్ను టిషర్టులే...
ఈ దేశం పూజారులది కాదు, తాపసులది: రాహుల్ ధ్వజం
ఈ దేశం పూజారులది కాదు, తాపసులది
ఆర్ఎస్ఎస్, బిజెపిలపై మరోసారి రాహుల్ ధ్వజం
భయాందోళనలు, విభజనలకు వ్యతిరేకంగా నా యాత్ర
హర్యానాలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర
కురుక్షేత్ర: హర్యానాలో భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేత...
మీరు హోం మంత్రా.. గుడి పూజారా అమిత్ షాజీ?
పానీపట్(హర్యానా): అయోధ్యలో రామాలయం 2024 జనవరి 1న ప్రారంభమవుతుందని అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న త్రిపురలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్రంగా తప్పుపట్టారు. ఆలయంపై ప్రకటన...
వరి రైతుల కోసం ‘మెంటార్’ ను విడుదల చేసిన క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్
హైదరాబాద్: సుప్రసిద్ధ ఆగ్రోకెమికల్ కంపెనీ క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ నేడు నూతన ఫంగిసైడ్ ‘మెంటార్’ను వరి రైతుల కోసం విడుదల చేసింది. వరిలో కనిపించే తెగుళ్లు (ఆకు మడత) వంటి వాటిని నియంత్రించడంతో...
ఢిల్లీ నుంచి రెండో దశ ‘భారత్ జోడో యాత్ర’ షురూ!
మధ్యాహ్నం కల్లా యూపిలోకి ప్రవేశం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ చేపట్టిన రెండో దశ ‘భారత్ జోడో యాత్ర’ మంగళవారం ఢిల్లీ నుంచి మొదలయింది. రాహుల్ గాంధీ చేపట్టిన ఈ యాత్ర కశ్మీరీ గేట్ వద్ద ఉన్న...
పంత్ను కాపాడిన డ్రైవర్, కండక్టర్లకు సన్మానం!
డెహ్రాడూన్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ను కాపాడిన హర్యానా ఆర్టిసి డ్రైవర్, కండక్టర్లను సత్కరించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 26న జరిగే ఓ కార్యక్రమంలో...
మహిళా అథ్లెట్ కోచ్ లైంగిక ఆరోపణలు… పదవి నుంచి తప్పుకున్న మంత్రి..
న్యూఢిల్లీ: హర్యానా క్రీడల శాఖ మంత్రి సందీప్ సింగ్పై లైంగిక ఆరోపణల కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించాడని జూనియర్ మహిళా అథ్లెట్ కోచ్ ఇటీవల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆమె...
16 నెలల గరిష్ఠానికి చేరిన భారత నిరుద్యోగ రేటు
న్యూఢిల్లీ: భారత నిరుద్యోగ రేటు డిసెంబర్ 2022 నాటికి 8.30 శాతానికి చేరింది. ఇది అంతకు ముందు నెల 8.00 శాతంగా ఉండింది. ఈ వివరాలను సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి(సిఎంఐఈ)...
ప్రగల్భాలు తప్ప ప్రగతి ఎక్కడ?
2022 సంవత్సరానికి వీడ్కోలు, 2023కి స్వాగతం పలుకుతున్నాం. 2022లో మనం ఏం సాధిం చాం? ఎందులో వెనుకబడి ఉన్నాం? అని పరిశీలన చేసుకుంటే పురోగతి మాట ఎలా ఉన్నా ప్రగల్భాలు ప్రచారం చేసుకోవడమే...