Home Search
ఆఫీస్ - search results
If you're not happy with the results, please do another search
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
రంజాన్ ప్రార్థనలకు ఆంక్షలు విధింపు
ఆదేశాలు జారీ చేసిన జాయింట్ సిపి రంగనాథ్
హైదరాబాద్: రంజాన్ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ ఎవి రంగనాథ్ ఆదేశాలు జారీ...
మహిళపై యాసిడ్ దాడి….
బెంగళూరు: 24 ఏళ్ల మహిళపై ఓ వ్యక్తి యాసిడ్తో దాడి చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని సుంకద్కట్టే ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... నాగేష్ అనే వ్యక్తి వస్త్ర...
నల్గొండ టౌన్ అభివృద్ధిపై సిఎం సమీక్ష వివరాలు…
హైదరాబాద్: నల్గొండ టౌన్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత కూడా పనుల జాప్యం పట్ల సిఎం అసంతృప్తి వ్యక్తం చేశారు....
మెట్పల్లిలో ఏరులై పారుతున్న కల్తీ కల్లు…
మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ అధికారులు.
కల్తీ కల్లు మత్తులో ఆనారోగ్యాలకు గురవుతున్న ప్రజలు
మన తెలంగాణ/మెట్పల్లి: మెట్పల్లి డివిజన్ కేంద్రంలోని మహాలక్ష్మి ఆలయ సమీపంలోని ఒక భవనంలో ఎంతో కాలంగా ఎక్సైజ్ శాఖ అధికారుల...
సోషల్ మీడియాలో వేధింపులు…. మహిళల ఆందోళన
హైదరాబాద్: మాదాపూర్ డిసిపి ఆఫీస్ వద్ద మహిళలు ఆందోళన చేపట్టారు. సోషల్ మీడియాలో వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మహిళలు ఆరోపణలు...
రాష్ట్రానికి దక్కని సాఫ్ట్వేర్ పార్క్
తాజాగా ప్రకటించిన 22సాఫ్ట్వేర్ టెక్నాలాజీ పార్కుల్లో ఒక్కటి కూడా తెలంగాణకు కేటాయించకపోవడం
కేంద్రం వివక్షకు నిదర్శనం: మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ల (ఎస్టిపిఐ) కేటాయింపుల్లోనూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ : నగరంలో ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ ఎవి రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలకు అనుగుణంగా...
బదిలీ కావాలంటే భార్యను రాత్రికి పంపు
ఉన్నతాధికారి కామపైత్యానికి మనస్తాపంతో ఉద్యోగి ఆత్మహత్య
లక్నో : ఉత్తరప్రదేశ్ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న గోకుల్ ప్రసాద్ (45) తనను బదిలీ చేయాలని ఉన్నతాధికారులను కోరడం విపరీతంగా మారి చివరికి ఆత్మహత్యకు దారి తీసింది....
దుక్కిదున్నేటోని దుఃఖం తీర్చేందుకు మా పోరాటం…
కెసిఆర్ నాయకత్వం లో తెలంగాణ ఉద్యమ పంథాలోనే .. రైతన్నల కోసం మరో ఉద్యమం...
వడ్లు కొంటారా... కొనారా ... !! నినాదించిన రైతన్నలు..
కేంద్రానికి వరి నిరసన సెగ...
వెల్లువెత్తిన వరి నిరసన దీక్షలు...
మండల కేంద్రాల్లో...
బ్రిటన్లో ఖల్సా టీవీ ప్రసారాలపై వేటు
లండన్: ఖలిస్తానీ ప్రచారంతో ప్రసార నిబంధనలను కెటివి చానల్ ఉల్లంఘించినట్లు దర్యాప్తులో తేలడంతో బ్రిటన్లో ఖల్సా టెలివిజన్ సంస్థ ప్రసారాలను బ్రిటన్కు చెందిన మీడియా నియంత్రణ సంస్థ నిలిపివేసింది. గత ఏడాది డిసెంబర్...
ఎల్బినగర్లో రూ.103 కోట్లతో 9 నాలాల అభివృద్ధి: మేయర్
హైదరాబాద్: వరద ముంపు నివారణకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలా పనులను నిర్దేశించిన గడువులోపు పూర్తిచేయాలని జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి సంబంధింత అధికారులను ఆదేశించారు. గురువారం ఎల్బినగర్ నియోజకవర్గంలో ఎస్ఎన్డిపి కింద రూ.103...
వేసవి ఆహ్లాదాన్ని తీసుకువచ్చిన ఇనార్బిట్ మాల్..
హైదరాబాద్: ఈ వారాంతం హైదరాబాద్లోని ఇనార్బిట్ మాల్ నగరవాసులను మాల్ను సందర్శించాల్సిందిగా ఆహ్వానిస్తూనే అత్యంత విలాసవంతమైన, సీతాకోక చిలుకలు, పూల నేపథ్యంతో అలంకరించిన డెకార్ను ఆస్వాదించాల్సిందిగా కోరుతుంది. ‘బ్లూమ్ ఇన్ టు స్ర్పింగ్...
గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరణ
ప్రేమించాలని మోసం చేసిన నిందితుడు
అట్రాసిటీ కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు
మనతెలంగాణ, సిటిబ్యూరో: ప్రేమించానని చెప్పి ఓ నర్సును గర్భవతిని చేసి మోసం చేసిన యువకుడిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు....
లోక్ సభకు అఖిలేశ్ యాదవ్, ఆజం ఖాన్ రాజీనామా !
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికైన కొద్దిరోజుల తర్వాత సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్, అతని పార్టీ సహచరుడు అజం ఖాన్ మంగళవారం అజంగఢ్, రాంపూర్ లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు....
‘అంగడి బడి’-అద్భుత ప్రయోగం
‘Literacy Combats Poverty, Improves Health and Promotes Social Development’ READ educational trust, South Africa ‘విద్యా ధనం శ్రేష్ఠధనం’ అని ఆర్యోక్తి. వేదకాలం నాటికే చదువు గొప్పతనాన్ని చాటుతూ...
ఆఫీసులో సెల్ నిషేధం
ప్రభుత్వ సిబ్బంది పనివేళలో సొంత అవసరాలకు సెల్ఫోన్ వాడరాదు : మద్రాస్ హైకోర్టు తీర్పు
చెన్నై : ప్రభుత్వ సిబ్బంది ఆఫీస్ పనివేళల్లో వ్యక్తిగత అవసరాల కోసం మొబైల్ ఫోన్లను ఉపయోగించకూడదని మద్రాస్ హైకోర్టు...
ఉక్రెయిన్లో భారత ఎంబసీ తాత్కాలికంగా పోలండ్కు తరలింపు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్లో భద్రతా పరిస్థితులు వేగంగా క్షీణిస్తున్నందున అక్కడి భారత రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా సమీపంలోని పోలండ్కు మార్చుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ‘ ఉక్రెయిన్లోని పశ్చిమ ప్రాంతాలతో పాటుగా అన్ని నగరాల్లో...
రష్యా దాడుల్లో భారతీయ వైద్య విద్యార్థి నవీన్ దుర్మరణం
ఉక్రెయిన్లో నాలుగో సంవత్సరం మెడిసిన్ చదువుతున్న నవీన్ కర్నాటక హావేరీ జిల్లాకు చెందినవాడిగా గుర్తింపు
నవీన్ కుటుంబానికి ఫోన్లో ప్రధాని మోడీ పరామర్శ
కీవ్ : ఉక్రెయిన్ లోని ఖర్కీవ్లో మంగళవారం ఉద యం...
ఛీటింగ్ కేసులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అరెస్టు
హైదరాబాద్ : ఆస్తులు లీజుకు ఇస్తామని చెప్పి ఆన్లైన్లో ప్రకటనలు ఇచ్చి డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ను మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి...
అగ్ని వర్షంలో చర్చలు
ఉక్రెయిన్ నగరాల్లో రెండు దేశాల సేనల
హోరాహోరీ ఇంకొకవైపు బెలారస్లో
మొదలైన చర్చలు భూగృహాల్లో
తలదాచుకున్న రాజధాని కీవ్ రష్యా
సెంట్రల్ బ్యాంకుపై ఆంక్షలు
ఉక్రెయిన్ సేనలు ఖార్కివ్ నగరాన్ని తిరిగి
సొంతం...